హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఈ నెల 18న హైదరాబాద్ రవీంద్రభారతిలో బేడ (బుడగ) జంగాల రాష్ట్ర మహాసభ నిర్వహించనున్నారు.
ఈ సభ పోస్టర్ను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ గురువారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో ఆవిష్కరించారు.