మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల సరళిని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ బృందం పరిశీలించింది. వినోద్ నేతృత్వంలో ఎమ్మెల్సీ తకళ్లపల్లి రవీందర్రావు, తెలంగాణ పౌర సరఫరాలశాఖ కార్పొరేషన్ మాజీ
కేంద్రం కొత్తగా మంజూరు చేసిన పాండురంగాపురం-మల్కాన్గిరి కొత్త రైల్వేలైన్ బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ అవసరాలు తీర్చేలా ఉన్నదని, కేంద్రం ఇప్పటికైనా బయ్యారంలో ఉక్కుఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, ఇందుకోసం తెలంగ
వైద్యవిద్యలో నీట్ పరీక్ష వల్ల తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. నీట్ వల్ల తెలంగాణతోపాటు చాలా రాష్ర్టాలు నష్టపోతున్నాయని, వై�
కార్మికుల హక్కుల రక్షణ కోసం అవరమైతే పోరాటం చేద్దామని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కార్మికులు, ఉద్యోగులు ఎదురొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ కార్మిక విభాగం నాయకులు రాంబాబు,
ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ నాయకులు ఏ ఒక్కటీ అమలు చేయకుండా మళ్లీ ఓట్ల కోసం వస్తున్నారని, వారిని అడుగడుగునా ప్రజలు నిలదీయాలని మాజీమంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపు
‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబుతో హైదరాబాద్కు ప్రమాదం పొంచి ఉంది. ఈ విషయంలో ఇద్దరు కలసి ఏదైనా చేసే అవకాశముంది.’ అని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి
ఎండిన పంటలకు ఎకరాకు రూ.25 వేల చొప్పున రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, యాసం గి పంటలకు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ డి మాండ్ చేశారు.
అకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు తంగళ్లపల్లి మండలం ఓబులాపూర్లో నష్టపోయిన వరి పంటలను మంగళవారం క్షేత్రస్థాయిలో
మాజీ ఎమ్మెల్యే, ఎండోక్రైనాలజిస్ట్గా అంతర్జాతీయ గుర్తింపు పొందిన డాక్టర్ నెమురుగొమ్ముల సుధాకర్రావు కన్నుమూశారు. కొన్నాళ్లుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొంద�
మా స్వగ్రామం దామెర సర్పంచ్గా పని చేసిన నేను.. మన ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని, ఆర్థిక నష్టాన్ని ప్రత్యక్షంగా చూశా. ఎదిరించిన యువకులను ఎన్కౌంటర్ పేరిట కాల్చి చంపడాన్ని చూసి చలించిపోయా. ప్రత్యేక రాష్�
చందం’ అంటే పద్ధతి, తీరు, ప్రవర్తన. ఎప్పుడేం మాట్లాడాలో.. ఎలా మాట్లాడాలో మనిషికి జన్మతః అలవడిన పద్ధతి నేర్పుతుంది. మాట్లాడే విధానాన్ని తెలుసుకొని చక్కగా, పద్ధతిగా మాట్లాడితే ఎదుటి వ్యక్తి మరో మాట మాట్లాడడు