2014లో మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అప్పటివరకు ఉన్నటువంటి ఏఐబీపీ, ఆర్ఆర్ఆర్ వంటి పథకాలను ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్వై)గా మార్చింది. పీఎంకేఎస్వై పథకం కింద చిన్న చిన్న నీటి పార�
కేవలం ఇంటిపేరు ఒక్కటైనందుకే బంధుత్వం అంటగట్టి విద్యుత్తు శాఖలో ఉద్యోగం ఇప్పించారంటూ తప్పుడు ప్రచారం చేయడం సరికాదని, ఎలాంటి ఆధారాలు లేకుండా ఎన్నికల వేళ తనను బద్నాం చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు �
రాష్ట్ర విభజన చట్టంలో లేకపోయినా బీబీనగర్ ఎయిమ్స్ (ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)ను బీఆర్ఎస్ సర్కార్ నాడు కొట్లాది సాధించిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశా�
యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ను రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్.
ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 90 సీట్లు గెలుచుకొని మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్క
ప్రజాప్రతినిధు లు, పార్టీ నాయకులు గ్రామంలోని ప్రతి ఇంటికెళ్లి అభివృద్ధి, సంక్షేమం వివరించి ఓటు అడగాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సూచించారు.
తెలంగాణకు పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నాయకుల పెత్తనం అవసరమా? ఎన్నికల ప్రచారంలో వారి హం గామా ఏంది? అటు ఢిల్లీ గులాంలు.. ఇటు వీళ్లు.. అక్కడ ఐదు గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక చేతులెత్తేసినోళ్లు.. ఇక్కడ ఆర
“స్వరాష్ట్రం కోసం పోరాడిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేకపోతే, తెలంగాణ మళ్లీ ఆంధ్రోళ్ల చేతుల్లోకి పోయి ఆగమైతది. రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరైతది. కాపాడుకోవడం మనందరి బాధ్యత. పదేండ్ల కేసీఆర్ పాలన, అభివృద్ధ�
బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని.. బీఆర్ఎస్కు ఏ పార్టీతోనూ పొత్తు లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నేత చీటి నర్సింగరావు సమక్షంలో కాం�
రేవంత్ రెడ్డికి వ్యవసాయం గురించి తెలియని ఓ అజ్ఞాని అని, అయినా నీళ్లను ఎత్తిపోసేందుకు మోటర్లు ఏవి వాడుతారో తెలియకుండా మాట్లాడుతున్నాడని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ �
ఆంధ్రోళ్లు ఢిల్లీ పార్టీలతో కుమ్మకై పచ్చగా ఉన్న తెలంగాణను మళ్లీ దోచుకునేందుకు సిద్ధమైన్రు. ఇప్పుడు జరిగే ఎన్నిక ఆంధ్రోళ్లకు మనకు జరిగే యుద్ధం లాంటిదే.. ఏ ఒక్క తప్పు జరిగినా మన బిడ్డల భవిష్యత్తు అంధకారం �
బీఆర్ఎస్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని, ప్రతి గడపనూ తట్టి ఓట్లు అభ్యర్థించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చారు.
‘రానున్న ఎన్నికల్లో తప్పిపోయి చెయ్యి గుర్తుకు ఓటేస్తే మళ్లీ టార్చ్ లైట్ కొనుక్కునే దుస్థితి వస్తుంది. 10 హెచ్పీ మోటర్తో మూడు గంటల్లో మూడెకరాలు పారించవచ్చని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అంటున్
‘ప్రజలకు కాంగ్రెస్ చేసిందేమీలేదు.. ఆ పార్టీకి అధికారం ఇస్తే రాష్ట్రం ఆగం అవుతుంది.. కుక్కలుచింపిన విస్తరిలా తయారవుతుంది.. రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న సమయంలో సరైన నాయకుడికి అధికారం ఇవ్వాల్సిన అవసరం ఎం
యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ధి, స్వరాష్ట్రంలో తొమ్మిదిన్నరేండ్ల పాలనలో జరిగిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే క�