పోరాడి సాధించుకొన్న తెలంగాణలో జెట్స్పీడ్తో అభివృద్ధి జరుగుతున్నదని, ప్రజలు దీన్ని గుర్తించి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను మరోసారి గెలిపించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినో�
పోరాటాలతో సిద్ధించిన తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజారంజక పాలన అందిస్తున్నారని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. ప్రధాని మోదీ ఇందుకు భిన్నంగా ప్రచార అర్భాటం చేస్తూ తప్పుదో
Boinapalli Vinodkumar | చంద్రయాన్-3 విజయవంతం ఘనత తనది అని చెప్పుకోవడం ప్రధాని నరేంద్ర మోదీకి సిగ్గుచేటని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ (Boinapalli Vinodkumar) విమర్శించారు.
భవిష్యత్తు తరాలకు చరిత్రే మూలమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ తెలిపారు. శనివారం హైదరాబాద్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ‘తెలంగాణ ల్యాండ్ అ�
వైద్య విద్యార్థి ప్రవీణ్ కుటుంబానికి అండగా ఉంటామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ భ రోసానిచ్చారు. రంగంపేటకు చెందిన వైద్య విదా ్యర్థి మాలోత్ ప్రవీణ్ ఆదిలాబాద్లోని శివఘట్ వద�
రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని, ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతు చేయాలని కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచే జైత్రయాత్ర మొదలు కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ఉద్బోధి�
ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కుదిస్తూ ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కేంద్రాన్ని డిమాం
ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల కాజీపేట శివారులో శంకుస్థాపన చేసిన రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను రైల్వే కోచ్ ఫ్యాక్టరీగా విస్తరించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినో�
హకార బ్యాంకు రంగంలో రెండంచెల విధానమే మేలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ విధానం అమల్లోకి వస్తే రాష్ట్రంలో కొత్తగా 33 జిల్లాల్లో సహకార బ్యాంకు డైరెక్ట�
కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే.. కేంద్రం మెడలు ఎలా వంచాలో తెలంగాణకు తెలుసు.. కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సాధించి తీరుతాం.. దశాబ్దాలుగా కాజీపేటకు జరుగుతున్న అన్యాయాన్ని ఇక సహించేది లేదు.
తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో ప్రగతిని సాధిస్తున్నదని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రిసర్చ్ (ఐసీఎస్ఎస్ఆర్) ఏర్పా�
దక్షిణాది రాష్ర్టాలు తాము ఆదాయ వనరుల పెంపుదల్లో దేశానికి కీలకం కాగా, పంపిణీలో తాము వివక్షకు లోనవుతున్నామని, 4 దశాబ్దాలుగా జనాభా నియంత్రణ గణనీయంగా అమలు చేయటం ద్వారా సగటు వ్యక్తి వ్యయాన్ని దక్షిణాదిలో భార