అన్ని రంగా ల్లో సమగ్ర అభివృద్ధిని సాధిస్తూ ప్రణాళికాబద్ధంగా రాష్ట్రం పురోగతి చెందుతున్నదని, గడిచిన తొమ్మిదేండ్ల అనుభవాలతో రానున్న పదేండ్ల కాలానికి ప్రణాళికలు రూపొందించుకుందామని రాష్ట్ర ప్రణాళికా సం�
వేసవి సెలవుల నేపథ్యంలో నగరపాలక సంస్థ ఐదేళ్లుగా ఉచితంగా సమ్మర్ క్యాంపు నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ప్రశంసించారు. ఇలాంటి క్యాంపులతో చిన్నార�
తెలంగాణ సమగ్రాభివృద్ధిలో దూసుకెళ్తూ దేశానికే దిక్సూచిలా మారిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. మండల కేంద్రంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డితో కల�
పాఠశాల విద్యాశాఖను రీ ఆర్గనైజ్ చేసి, కొత్త క్యాడర్, కొత్త పోస్టులు మంజూరు చేయాలని తెలంగాణ స్టేట్ గెజిటెడ్ హెడ్మాస్టర్ల అసోసియేషన్ (టీఎస్ జీహెచ్ఎంఏ) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు శుక్రవారం అసోసియ
మానవ సంబంధాల విలువలను తెలియజేస్తూ బలగం సినిమాలో తన పాట ద్వారా యావత్ తెలుగు ప్రజానీకాన్ని కన్నీరు పెట్టించిన బలగం మొగిలయ్య కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది.
బలగం సినిమాలో పాటలు పాడిన పస్తం మొగిలయ్య-కొమురమ్మ దంపతులకు దళితబంధు పథకం కింద మంజూరైన కారును బుధవారం హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి ప్ర
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ సంకల్పంతో ఉన్నారని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆలయ విస్తరణతోపాటు పునర్ని
విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించడమే లక్ష్యంగా రాష్ట్రంలో గురుకుల ప్రిన్సిపాళ్ల సంఘం ఆవిర్భవించింది. మొత్తం 1,062 గురుకులాల ప్రిన్సిపాళ్లు ఆదివారం హైదరాబాద్లో భేటీ అయి, సంఘాన్ని ఏర్పాటు చేసుకొన్న�
‘నాకు నా తల్లిదండ్రులు జన్మనిస్తే రాజకీయంగా మీరు జన్మనిచ్చారు. కేసీఆర్ కీర్తినిచ్చారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది.’ అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
మోదీ.. బీజేపీలో కుటుంబ పాలన కనిపించడం లేదా? అమిత్షా కుమారుడు ఏం చేస్తున్నారో మీకు తెలియదా? కేంద్ర మం త్రుల పిల్లలు బాధ్యతల్లో ఉన్నారని తెలియ దా?’ అని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్�
కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్ సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు అని, మరికొన్ని రోజుల్లో పూర్తి చేసుకొని ఉమ్మడి జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్
విద్యార్థుల ప్రయోజనార్థం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల ఖాళీల భర్తీకి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు బిల్లును తక్షణమే ఆమోదించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వ