క్రీడల ప్రాముఖ్యతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం అధిక మొత్తంలో నిధులు వెచ్చిస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు శాసనసభ రద్ద యి రాష్ట్రపతి పాలన వస్తుందని ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి తనకు తాను ఊహించుకొని మా ట్లాడుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్�
మహిళా అభ్యుదయానికి సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
విద్యారంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ చెప్పారు. తెలంగాణ గురుకులాలు యావత్తు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు.
త్వరలోనే బస్తీ దవాఖానలతోపాటు పల్లె దవాఖానలు ప్రారంభించుకోబోతున్నామని, ప్రతిచోటా ఎంబీబీఎస్ వైద్యులు వచ్చి సేవలు అందిస్తారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు.
తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా? ఆ పార్టీ నేతలు చెప్పాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ప్రశ్నించారు.
మన కరీంనగర్లో నేడు ప్రాపర్టీ షో ప్రారంభం కాబోతున్నది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టు డే’ సంయుక్తంగా రెవెన్యూ గార్డెన్స్లో రెండు రోజుల పాటు కొనసాగనున్నది.
త్రివిధ దళాల్లో సైనిక నియామకం కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీం దేశ యువతలో ఆందోళన కలిగిస్తోందని, దాన్ని తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి విన�
దేశ యువతలో ఆందోళనకు కారణమవుతున్న అగ్నిపథ్ స్కీంను కేంద్ర సర్కారు వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి �
సొంత ఆదాయంతోనే తెలంగాణ పాలన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ ఎల్కతుర్తి, జూన్ 8 : ప్రధాని మోదీ ఎనిమిదేండ్లలో 120 శాతం మేర అప్పులు చేసి ఏం అభివృద్ధి చేశారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్ల�
ఆ బాధ్యత కేంద్రమంత్రి అమిత్షాదే వేడుకలు కాదు.. హామీలను నెరవేర్చాలి ప్రణాళికాసంఘం వైస్చైర్మన్ వినోద్కుమార్ హైదరాబాద్, జూన్1(నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఢిల్లీలో తొలిసారి
ప్రతిష్టాత్మక విద్యసంస్థలతో హైదరాబాద్ ఎడ్యుకేషనల్ హబ్గా మారిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. టాటా ఇన్స్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్