‘ప్రజలకు కాంగ్రెస్ చేసిందేమీలేదు.. ఆ పార్టీకి అధికారం ఇస్తే రాష్ట్రం ఆగం అవుతుంది.. కుక్కలుచింపిన విస్తరిలా తయారవుతుంది.. రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న సమయంలో సరైన నాయకుడికి అధికారం ఇవ్వాల్సిన అవసరం ఎం
యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ధి, స్వరాష్ట్రంలో తొమ్మిదిన్నరేండ్ల పాలనలో జరిగిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే క�
కాంగ్రెస్ నాయకులు చెబుతున్న మోసపూరిత వ్యాఖ్యలను నమ్మి ఓటు వేస్తే రాష్ట్రంలో కరెంటు కోతలు తప్పవని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ హెచ్చరించారు.
‘రానున్న ఎన్నికల గురించి మేం ఆలోచించడం లేదు.. భవిష్యత్ తరాల అభ్యున్నతి కోసం ఆలోచిస్తున్నాం. ఆ దిశగానే మేం పని చేస్తాం’ అని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమ�
ఎన్నికల్లో కాంగ్రెస్ అబద్ధపు హామీలు ఇస్తూ.. అధికారం కోసం పాకులాడుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. ఆదివారం ఆయన పెద్దలింగాపూర్లో బీఆర్ఎస్ అభ్యర్
విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా సంరక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని, అందుకు బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ అండగా నిలుస్తారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ�
మున్సిపల్ పరిధిలోని ఇంటింటికీ తిరిగి గడిచిన తొమ్మిదిన్నర ఏండ్లల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లడగాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వ�
రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలతోనే కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుల ఝూటా మాట�
ఇల్లందకుంట మండలం చిన్నకోమటిపల్లి గ్రామస్తులు బీఆర్ఎస్కు జైకొట్టారు. 500 మంది గురువారం గులాబీ పార్టీలో చేరగా, హుజూరాబాద్లోని సాయి కన్వెన్షన్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్
కాంగ్రెస్కు ఓటేస్తే ఇక కరెంట్ పోయినట్లేనని, కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో రైతులు కరెంట్ కోసం కొట్లాడుతున్నారని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. 24 గంటలు కరెంట్ ఇచ్చే బీఆ�
మహిళా సంక్షేమానికి పాటుపడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలంటే ఆడబిడ్డల ఆశీస్సులుండాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సూచించారు.
‘సద్దుల’ సంబురం అంబరాన్నంటింది.. జిల్లా ‘పూల సింగిడి’ని తలపించింది.. ఆదివారం ఉదయం నుంచే ఆడబిడ్డల సందడి మొదలైంది.. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను కూడళ్ల వద్దకు చేర్చి ఆడిపాడగా, ఊరారా జాతర సాగింది.
తెలంగాణ ప్రజల అస్తిత్వానికి బీఆర్ఎస్ ప్రతీక అని, పార్టీ కార్యాలయాలు కార్యకర్తల ఆస్తి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.