రామప్ప శిల్పకల అత్యద్భుతమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే కొనియాడారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప ఆలయాన్ని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తులతో కలిసి జస్టిస్ అ�
పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించని ప్రభుత్వం.. ఉచితాలను ధారాదత్తం చేయడానికి వెనుకాడటం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించరుగానీ ఉచిత పథకాల పేర�
రాష్ట్ర ప్రభుత్వం జీవో 317, జీవో 46పై నియమించిన క్యాబినెట్ సబ్ కమిటీ గురువారం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అయ్యింది. మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్తో కూడిన స
ఏపీపీఎస్సీ 2018 డిసెంబర్లో నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను రద్దు చేయాలని ఆ రాష్ట్ర హైకోర్టు బుధవారం తీర్పునిచ్చిన నేపథ్యంలో ఉద్యోగులకు భరోసా కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.
హైదరాబాద్ నగరంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నదని, ముప్పు పొంచి ఉన్నదని, నీటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని లేదంటే బెంగళూరులో ఉన్న తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ
ప్రభుత్వ పాఠశాలల్లో పీఈటీ పోస్టుల భర్తీకి 2017లో చేపట్టిన నియామకాలపై అభ్యర్థులకు ఎట్టకేలకు ఊరట లభించింది. డీపీఎడ్, బీపీఎడ్ అభ్యర్థుల వివాదానికి ముగింపు పలుకుతూ హైకోర్టు తుది తీర్పును వెలువరించింది.
‘రజాకార్ ’చిత్రం విడుదల కాకుండా ఉత్తర్వులు ఇవ్వాలని నేరుగా కోర్టును ఆశ్రయించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ)లోనే అప్పీలేట్ అథారిటీ వద్ద తేల్చ�
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరొచ్చా? అనే ప్రశ్న మన రాజ్యాంగం ఊపిరి పోసుకున్న నాటి నుంచీ ఉన్నది. జడ్జిలు పరిపాలన పరమైన పదవులు చేపట్టకుండా నిషేధం విధించాలనే సూచన అప్పట్లోనే వచ్చింది.
రాష్ట్రంలో నిలిచిపోయిన ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మళ్లీ ప్రారంభంకానున్నది. వీటిపై ఉన్న కేసులో సోమవారం హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. దీంతో మల్టిజోన్2లోని హెచ్ఎం పదోన్నతులపై స్టేను హైక