సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలో 4 ప్రశ్నలను తొలగించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం (డీబీ) సవరించింది. దీనిపై ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెంది
ఉత్తరప్రదేశ్లోని మథురలో ఉన్న షాహీ ఈద్గాలో కోర్టు పర్యవేక్షణలో సర్వే నిర్వహించేందుకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను మసీదు కమిటీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. శ్రీకృష్ణ జన్మభూమి దేవాలయం పక్కనే �
సత్యం కంప్యూటర్స్ కంపెనీ లిమిటెడ్ ఆదాయపు పన్ను (2002- 2008కి సంబంధించి) మదింపు ప్రక్రియను తిరిగి ప్రారంభించలేమని సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్యాక్స్ (సీబీడీటీ) హైకోర్టుకు తెలిపింది.
వ్యూహం సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్లోని అంశాలను మరోసారి పరిశీలించి తగు ఉత్తర్వులు జారీ చేయాలని సింగిల్ బెంచ్ జడ్జిని బుధవారం హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది.
రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 18 మంది ఐఏఎస్లు, 23 మంది ఐపీఎస్లు, 21 మంది నాన్ క్యాడర్ ఎస్పీలను బదిలీ చేస్తూ బుధవారం సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. వీరితోపాటు మరో 8 మంది ఐ�
రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ, ఏపీకి అఖిల భారత అధికారుల కేటాయింపుపై కొనసాగుతున్న వివాదానికి హైకోర్టు తెరదించింది. 10 మంది ఐఏఎస్లు, ముగ్గురు ఐపీఎస్ల కేటాయింపులకు సంబంధించి కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్�
రోడ్డు భద్రత చర్యలు తీసుకునేలా ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీ చేయాలన్న పిల్పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్ట
తనను కొనసాగించడంపై ప్రభు త్వం నిర్ణయం తీసుకోవాలని కాళోజీ నా రాయణరావు హెల్త్ వర్సిటీ వీసీ కరుణాకర్రెడ్డి ప్రభుత్వాన్ని కోరినట్టు సమాచారం. వీసీ పోస్టుపై హైకోర్టులో కేసు నడుస్తున్నది. ఈ నేపథ్యంలో తన కొ�
శాసనమండలి సభ్యులుగా నియమించాలని మంత్రి మండలి చేసిన సిఫార్సులను గవర్నర్ తిరసరించడానికి వీల్లేదని దాఖలైన పిటిషన్ను హైకోర్టు ఈ నెల 5న విచారణ చేయనున్నది. ఎమ్మెల్సీలుగా డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్, క�
ఏపీ సచివాలయ ఉద్యోగుల మ్యూచ్యువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌజింగ్ సొసైటీకి రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది.
Former MLA Gandra | భూపాలపల్లిలో ప్రజల కోసం, లోక కల్యాణార్థం నిర్మించిన వేకటేశ్వర స్వామి ఆలయం (Venkateswara Swamy temple) పై రాజకీయం చేయడం ఇకైనా మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెకంట రమణారెడ్డి (Former MLA Gandra) పేర్కొన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా శనివారం అన్ని స్థాయి కోర్టుల్లో నిర్వహించిన లోక్అదాలత్లకు అనూహ్య స్పందన లభించింది. పలు వివాదాల్లో ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి రావడంతో లబ్ధిదారులకు రూ.320 కోట్ల మేరకు అవార్డుగా చెల్�
బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్పై పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన రోడ్డు ప్రమాద కేసులో సీఆర్పీసీ చట్టం ప్రకారం నడుచుకోవాలని హైకోర్టు ఆదేశించింది.