శాసనసభ ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా మంత్రితో కలిసి తిరుమల వెళ్లారన్న కారణంగా పర్యాటకశాఖ కార్పొరేషన్ ఎండీ బీ మనోహర్రావును ఎన్నికల సంఘం సస్పెండ్ చేయడంపై ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ణ
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని చెరువుల ఆక్రమణల తొలగింపు, ఇతర అంశాలపై తామిచ్చిన ఉత్తర్వులు అమలు చేయకపోవడానికి కారణాలు వివరించాలన్న గత ఉత్తర్వుల మేరకు హైదరాబాద్ కలెక్టర్ డీ అనుదీప్, జీహెచ్ఎంసీ
మండలంలోని గడ్డపోతారం పంచాయతీలోని సర్వేనంబర్ 27 ఉన్న 9 ఎకరాల ప్రభుత్వ భూమిని టీఎస్ఐఐసీకి కేటాయిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. బుధవారం ఈ భూమిని టీఎస్ఐఐసీకి కేటాయించేందుకు తహసీల్దార్ రవికుమార్
రూ. 1000 కోట్ల విలువైన 50 ఎకరాల ప్రభుత్వ భూములను కొట్టేయాలని పక్కాగా ప్లాన్ చేసిన ఇద్దరు కబ్జాదారుల కుట్రను కేసీఆర్ నేతృత్వంలోని గత ప్రభుత్వం విజయవంతంగా అడ్డుకుంది
సంచలనం రేకెత్తించిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో ప్రతివాదులుగా ఉన్న పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పోలీసుల వాదనలు కూడా విన్న తర్వాతే తుది ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది.
న్యాయం చేయడం ఆలస్యమైతే అన్యాయం చేసినట్టే అనేది పెద్దల మాట. ఓ విచారణ ఖైదీ తన కేసు కోర్టు ముందుకు రావడానికే పదేండ్ల కాలం ఎదురుచూడాలా? ముదివగ్గులు తమ ఆస్తి తగాదాల పరిష్కారానికి 30-40 ఏండ్లు ఓపిక పట్టగలరా? మన దేశ
సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల నిర్వహణపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. ఈ నెల 27న గుర్తింపు సంఘం ఎన్నికలను యధాతథంగా నిర్వహించాలని గురువారం హైకోర్టు తీర్పునిచ్చింది.
సింగరేణి (Singareni) కాలరీస్లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు యధావిధిగా జరుగనున్నాయి. ఎన్నికల వాయిదా వేయాలన్న సంస్థ యాజమాన్యం దాఖలు చేసిన మధ్యంతర పిటీషన్ను హైకోర్టు (High Court) కొట్టివేసింది.
కర్ణాటకలోని బెళగావిలో దళిత మహిళను నగ్నంగా ఊరేగించిన ఘటనను సుమోటోగా విచారణ జరుపుతున్న కర్ణాటక హైకోర్టు.. సమాజంలో సమిష్టి బాధ్యతను పెంపొందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది.