రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో నూతన హైకోర్టు భవన నిర్మాణానికి రంగం సిద్ధమైంది. హైకోర్టు భవన నిర్మాణ పనులకు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. వ్యవసాయ యూన�
ఉద్యమాలు వృథా అయ్యాయి. విద్యార్థుల నినాదాలు అరణ్య రోదనలే అయ్యాయి. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో హైకోర్టు వద్దు మొర్రో అని విద్యార్థులు, మేధావులు మొత్తుకున్నా పట్టించుకోని రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎన్నికల క�
కేసుల సత్వర పరిష్కారమే అందరి ధ్యేయం కావాలని హైకోర్టు జడ్జి, అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ లక్ష్మీనారాయణ అన్నారు. జిల్లా న్యాయస్థాన భవనంలో నూతన 2వ అదనపు ప్రథమ శ్రేణి న్యాయస్థానాన్ని (కోర్టును)వర్చువ�
హైదరాబాద్, హయత్నగర్ నుంచి సాహెబ్నగర్కు వెళ్లే ప్రధాన రహదారిపై జనావాసాల మధ్య మద్యం షాపునకు ఎలా అనుమతించారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
ఎస్ఐబీలో రికార్డులు ధ్వంసం చేసి ఆధారాలు లేకుండా చేశారనే అభియోగాల కేసులో కింది కోర్టు ఇచ్చిన పోలీస్ కస్టడీని సవాల్ చేస్తూ స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) డీఎస్పీ ప్రణీత్కుమార్ అలియాస్ ప
ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో తనను పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కింది కోర్టు జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్కుమార్ అలియాస్ ప్రణీత్�
మంచిర్యాల ఆర్డీవో కార్యాలయాన్ని జప్తు చేయాలని మంచిర్యాల సబ్ కోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. బాధితులు, వారి తరఫు అడ్వొకేట్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి గ్రామంలోని 479
ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో తనను పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ కింది కోర్టు జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) డీఎస్పీ దుగ్యాల ప్రణీతకుమార్ అలియాస్ ప్రణీత్�
జిల్లా పరిషత్ చైర్పర్సన్ అవిశ్వాసంపై మళ్లీ కదలిక వచ్చింది. సునీతామహేందర్రెడ్డిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వారం రోజుల్లోగా ఆ ప్రక్రియను ప్రారంభించా�
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ తనకు జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై బుధవారం విచారణ జరుగనున్నది. ఈ కేసులో కేజ్రీవాల్కు 8సార్లు సమన్లు అ�
వేర్వేరు హైకోర్టులకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాక రాష్ట్రపతి ఈ మేరక�