వ్యవసాయ యూనివర్సిటీ భూములను హైకోర్టుకు ఇవ్వొద్దని వ్యవసాయ వర్సిటీ విద్యార్థులు చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. జీవో నంబర్ 55ను విరమించే వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు.
వరంగల్లోని కాకతీయ వైద్య కళాశాల అనస్థీషియా పీజీ మొదటి సంవత్సరం విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్య కేసులో యాంటీ ర్యాగింగ్ కమిటీ తీర్మానాన్ని హైకోర్టు రద్దు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన 100 ఎకరాల భూమిని హైకోర్టుకు కేటాయిస్తూ జారీ చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని వ్యవసాయ కళాశాల విద్యార్థులు డిమాండ్ చేశారు.
వ్యవసాయ యూనివర్సిటీ భూములను హైకోర్టుకు ఇవ్వొద్దని, సంబంధిత జీవో 55 విరమించేవరకూ ఉద్యమిస్తామని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థులు తేల్చిచెప్పారు.
రెండు దేశాల పాస్పోర్టులు ఉన్నంత మాత్రాన ఆ రెండు దేశాల పౌరసత్వం ఉన్నట్టు కాదని బీఆర్ఎస్ నేత, వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ హైకోర్టుకు నివేదించారు.
హైకోర్టు స్టేల కారణంగా నిలిచిపోయిన టీచర్ల బదిలీలు, పదోన్నతుల కోసం ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి పదవీ బాధ్యతలు స�
MP Raghuramaraj | నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామరాజు (MP Raghuramaraj) కు హైకోర్టులో ఊరట లభించింది. సంక్రాంతికి ఊరు వెళ్లేందుకు రక్షణ కల్పించాలని రఘురామరాజు హైకోర్టు (High Court ) లో పిటిషన్ దాఖలు చేశారు.
హైకోర్టుకు వ్యవసాయ వర్సిటీ భూములను కేటాయించడంపై విద్యార్థిలోకం భగ్గుమన్నది. ప్రభుత్వ నిర్ణయాన్ని వెన క్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్నది. ప్రభుత్వ నిర్ణయంపై పర్�
శాసనసభ్యుల కోటా కింద ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రెండు వేర్వేరు నోటిఫికేషన్లను జారీ చేయడాన్ని సవాల్ చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది.
హైకోర్టుకు వ్యవసాయ వర్సిటీ భూముల కేటాయింపును పౌరసమాజం తీవ్రంగా వ్యతిరేకించింది. రియల్ వ్యాపారానికి, సంపన్న వర్గాలకు లబ్ధిచేకూర్చేలా, వర్సిటీ భూములకు డిమాండ్ కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస
ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా మంత్రితో కలిసి తిరుమలకు వెళ్లారన్న అభియోగాలతో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ బోయినపల్లి మనోహర్రావును సస్పెండ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం జారీచ�
వ్యవసాయ యూనివర్సిటీ భూములను హైకోర్టు భవనాల నిర్మాణానికి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అటు విద్యార్థి సంఘాలు, ఇటు పర్యావరణవేత్తల నుంచి వ్యతిరేకత వస్తున్నది.