ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో తనను పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ కింది కోర్టు జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) డీఎస్పీ దుగ్యాల ప్రణీతకుమార్ అలియాస్ ప్రణీత్�
జిల్లా పరిషత్ చైర్పర్సన్ అవిశ్వాసంపై మళ్లీ కదలిక వచ్చింది. సునీతామహేందర్రెడ్డిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వారం రోజుల్లోగా ఆ ప్రక్రియను ప్రారంభించా�
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ తనకు జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై బుధవారం విచారణ జరుగనున్నది. ఈ కేసులో కేజ్రీవాల్కు 8సార్లు సమన్లు అ�
వేర్వేరు హైకోర్టులకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాక రాష్ట్రపతి ఈ మేరక�
రామప్ప శిల్పకల అత్యద్భుతమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే కొనియాడారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప ఆలయాన్ని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తులతో కలిసి జస్టిస్ అ�
పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించని ప్రభుత్వం.. ఉచితాలను ధారాదత్తం చేయడానికి వెనుకాడటం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించరుగానీ ఉచిత పథకాల పేర�
రాష్ట్ర ప్రభుత్వం జీవో 317, జీవో 46పై నియమించిన క్యాబినెట్ సబ్ కమిటీ గురువారం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అయ్యింది. మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్తో కూడిన స
ఏపీపీఎస్సీ 2018 డిసెంబర్లో నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను రద్దు చేయాలని ఆ రాష్ట్ర హైకోర్టు బుధవారం తీర్పునిచ్చిన నేపథ్యంలో ఉద్యోగులకు భరోసా కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.
హైదరాబాద్ నగరంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నదని, ముప్పు పొంచి ఉన్నదని, నీటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని లేదంటే బెంగళూరులో ఉన్న తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ
ప్రభుత్వ పాఠశాలల్లో పీఈటీ పోస్టుల భర్తీకి 2017లో చేపట్టిన నియామకాలపై అభ్యర్థులకు ఎట్టకేలకు ఊరట లభించింది. డీపీఎడ్, బీపీఎడ్ అభ్యర్థుల వివాదానికి ముగింపు పలుకుతూ హైకోర్టు తుది తీర్పును వెలువరించింది.