జీవన విధానంలో మార్పు రావాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ప్రజలకు సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్లో తృణధాన్యాలు తీసుకోవడం వల్ల ప్రజలకు కలిగే లాభాలపై అవగాహన కల్ప�
న్యాయవ్యవస్థ సమర్థవంతంగా పని చేసి ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని రాష్ట్ర హైకోర్టు జడ్జి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ టీ మాధవీదేవి ఆకాంక్షించారు.
వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల భూముల జోలికి వస్తే ఊరుకొనేది లేదని రంగారెడ్డి జిల్లా ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి గుండె శివ హెచ్చరించారు.
వ్యవసాయ విశ్వవిద్యాలయ భూములను హైకోర్టుకు కేటాయించవద్దంటూ శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థుల పట్ల పోలీసులు కర్కశంగా ప్రవర్తించడాన్ని, ఝాన్సీ అనే విద్యార్థినిని జుట్టు పట్టి ఈడ్చుకెళ్లడాన్ని హై�
రాష్ట్రంలోని జిల్లా కోర్టులను కాగితరహితం (పేపర్లెస్)గా మార్చనున్నట్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ప్రకటించారు. శనివారం నుంచి 4 జిల్లా కోర్టు ల్లో ఈ-ఫైలింగ్ విధానం అమల్లోకి వస్త�
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేదా ఆ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చిన బ్యాంకుల కన్సార్షియం నుంచి తమకు ఫిర్యాదు అందలేదని సీబీఐ స్పష్టం చేసింది.
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నిర్మాణమైన వ్యూహం సినిమాకు కేంద్ర సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీని సింగిల్ జడ్జి రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అప్పీల్ పిటిషన్ను ఈ నెల 30న విచారిస్తామని ధర్మా�
కోకాపేటలో 11 ఎకరాల భూమిని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కేటాయిస్తూ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన మరో పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. పిటిషన్కు నెంబర్ కేటాయించ
హైకోర్టు నిర్మాణానికి వ్యవసాయ యూనివర్సిటీ భూములను ఇవ్వొద్దంటూ నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల దాడిని బీఆర్ఎస్ పార్టీ నేత దాసోజు శ్రవణ్ ఖండించారు.
రాష్ట్రంలోని మైదాన ప్రాంతాల్లో ఐటీడీఏ ల ఏర్పాటు కోసం 2014లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 57ను ఇప్పటివరకు ఎందుకు అ మలు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. మై దాన ప్రాంతాల్లో ఐటీడీఏలను ఏర్పాటు చేయకపోవడాన్ని సవాలు చ
హైదరాబాద్ బంజారాహిల్స్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు 2004లో ప్రభు త్వం జరిపిన భూ కేటాయింపును రద్దు చేయాలని కోరడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిం ది. దాదాపు 20 ఏండ్ల తర్వాత పిటిషన్ వేయ డం ఏమిటని నిలదీ