‘ఖబర్దార్ రేవంత్రెడ్డి.. రాష్ట్రంలోని ఏ యూనివర్సిటీ భూముల జోలికి వచ్చినా ఊరుకునేది లేదు’ అంటూ బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ హెచ్చరించారు. హైకోర్టు కోసం రాజేంద్రనగర్లోని �
హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 50 కి.మీ. పరిధిలో తాటి వనాలు లేకపోయినా కల్లు దుకాణాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వడంపై హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది.
పంజాగుట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ దేశం విడిచి వెళ్లేందుకు సహకరించారంటూ తనపై నమోదైన కేసు లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాల ని కోరుతూ స్థానిక ఇన్స్పెక్�
ఉత్తర ప్రదేశ్లోని జ్ఞానవాపి మసీదు సెల్లార్లో ఉన్న హిందూ దేవతా విగ్రహాలకు పూజలు 31 ఏండ్ల తర్వాత బుధవారం రాత్రి పునఃప్రారంభమయ్యాయి. వారణాసి జిల్లా కోర్టు తీర్పు అనంతరం భక్తుల ‘హరహర మహాదేవ్' నినాదాల మధ్�
నిర్దిష్ట ఐదేండ్ల పదవీకాలం ముగిసేలోగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
High Court | ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. నాగోలుకు చెందిన హరీందర్ అనే వ్యక్తి కోర్టులో ప్రజాప్రయోజన వ్యాఖ్యలు దాఖలు చేసిన విషయం తెలిసిందే.