హైకోర్టు తీర్పును అనుసరించి కొత్త ని యామకాలకు ముందుగానే గురుకులాల్లోని ఉ ద్యోగ, ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, బదిలీలు కల్పించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీఎస్డబ్ల్�
Hakimpet | గతంలో లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్(Suspension) అయిన హకీంపేట స్పోర్ట్స్ స్కూల్(Sports School) మాజీ ఓఎస్డీ హరికృష్ణ సస్పెన్షన్ ఎత్తివేయాలని హైకోర్టు(High Court) ఆదేశించింది.
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హైకోర్టును నగరానికి దూరంగా ఉన్న ప్రేమావతి పేటకు (వ్యవసాయ వర్సిటీకి) తరలించడం అన్యాయమని రాష్ట్రంలోని పలు బార్ అసోసియేషన్లు, న్యాయవాద సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ విద్యార్హతలపై వ్యాఖ్యలకు సంబంధించి గుజరాత్ వర్సిటీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, ఆ పార
మహబుబ్నగర్ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్పై నమోదైన కేసును ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు నాంపల్లిలోని 1వ అదనపు జిల్లా కోర్టు ఇన్చార్జి జడ్జి రమాకాంత్ శుక్రవారం తీర్పు వెలువరించార�
రాష్ట్రంలో పోలీసుల ప్రవర్తన తీరు మారాల్సిన అవసరం ఉన్నదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజల కోసం పోలీసులు ఉన్నారని, పోలీసుల కోసం ప్రజలు లేరని వ్యాఖ్యానించింది.
హైదరాబాద్: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియమకాలకు సంబంధించి దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ వేర్వేరుగా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్లో పెడుతున్నట్లు ప్రధాన న్యాయమూర్�
రాజకీయ పార్టీ నేతలుగా పేర్కొంటూ ఎమ్మెల్సీలుగా నామినేషన్ వేసేందుకు తిరసరించిన గవర్నర్.. రాజకీయ పార్టీకే చెందిన కోదండరాంను నియమించి నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారని బీఆర్ఎస్ పార్టీ నేత దాసోజు శ్రవణ్క�
నేరపూరిత ఆస్తులకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేసిన తాతాలిక జప్తును ధ్రువీకరించే అడ్జడికేటింగ్ అథారిటీలో జ్యుడిషియల్ సభ్యులు ఉండాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.
గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, ‘సియాసత్' పత్రిక ఎడిటర్ అమీర్ అలీఖాన్ను ఎమ్మెల్సీలుగా నియమించడాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై సో
TS High Court | గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. అయితే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్ కుమార్, కుర్ర సత్యనారాయణను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సిఫారసు చేస్తూ గవ�
రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. ఉద్యోగాలిప్పిస్తామని మభ్యపెట్టి ఒక ప్రజాప్రతినిధి, ఒక ఉన్నతాధికారి మహిళలపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది.