భాషాపండితులకు పదోన్నతులు కల్పించేందుకు టెట్ అవసరంలేదని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో తక్షణమే స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు కల్పించాలని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ(ఎస్ఎల్టీఏ) ప్రభుత్వాన్ని కోరింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదని రాష్ట్ర హైకోర్టు ప్రకటించింది. కాంగ్రెస్ నాయకుడు పాతిరెడ్డి రాజేశ్వర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై తీర్పు చెప్పింది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై జాతీయ, రాష్ట్ర నాయకులు ఇష్టమొచ్చినట్టు విమర్శలు చేస్తున్నా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడం లేదంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్రెడ్డి దాఖలు చేసి�
వివిధ కేసుల్లో అరెస్టయ్యి జైలులో ఉన్న నేతలు వర్చువల్గా ఎన్నికల ప్రచారం చేయడానికి అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
High court judges | హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాసరావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో మంగళవారం వారితో ప్రధాన న్యాయమూర్తి జస్�
స్టేషన్ఘన్పూర్, భద్రాచలం అసెంబ్లీ స్థానాల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలుపొంది కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
PM Modi | ఎన్నికల నియమావళిని ప్రధాని నరేంద్ర మోదీ ఉల్లంఘించారని.. ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఎన్నికల ప్రసంగంలో ప్రధాని హిందూదేవత�
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించక పూర్వం నుంచి పెండింగ్లో ఉన్న ఓ భూవివాదానికి 73 ఏండ్ల తర్వాత హైకోర్టు తెరదించింది. ఏడో నిజాం హయాంలో జాగీర్ భూమి రక్షణ కమిటీ ఏర్పాటు, ఆస్తుల పంపిణీపై 1936 నుంచి కొనసాగుతున్న �
రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టులను డిజిటలైజేషన్ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే తెలిపారు. వంద శాతం కేసుల పరిష్కారం దిశగా న్యాయవ్యవస్థ సమర్థంగా �
కర్నాటక హైకోర్టులో ఏప్రిల్ 8న ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. బధిరురాలైన సారా సన్నీ అనే న్యాయవాది సంజ్ఞల (సైన్ లాంగ్వేజ్) ద్వారా తన వాదనలు వినిపించింది. సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ సాయంతో సారా తన వాద
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఫిర్యాదును ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్కు అందించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు పిటిషనర్ తరఫు న్యాయవాదికి సూచించింది. సదరు ఫిర్యా�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై మంత్రి కొండాసురేఖ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవా లని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి దాసో జు శ్రవణ్ ఫిర్యాదుపై విచారణ జరుగుతున్నదని కేంద్ర ఎన్నికల సంఘం హైకో�