హైకోర్టు ఉత్తర్వుల మేరకు జహీరాబాద్ మండలం కొత్తూరు (బీ)లో ఉన్న ట్రైడెంట్ షుగర్స్ ఫ్యాక్టరీ ఆస్తులను వేలం వేసేందుకు రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సామాన్యులకు సత్వర న్యాయం అందేలా న్యాయవాదులు నిబద్ధతతో కృషి చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే సూచించారు. సూర్యాపేటలో రెండో అదనపు ప్రథమ శ్రేణి న్యాయస్థానానికి శనివారం ఆయన శంకుస్�
యూపీ వారణాసిలోని జ్ఞానవాపీ మసీదు ప్రాంగణంలోని వ్యాస్ తహ్ఖానాలో హిందువుల ప్రార్థనకు అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై అలహాబాద్ హైకోర్టు సోమవారం తీర్పు చెప్పనుంది.
స్వతంత్రంగా ఆదాయ వనరులు లేని, కేవలం గృహిణిగా ఉన్న వారి పేరిట వారి భర్తలు కొనుగోలు చేసిన ఆస్తి కుటుంబ ఆస్తిగానే పరిగణించాలని అలహాబాద్ హైకోర్టు పేర్కొన్నది.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన షకీల్, ఎమ్మెల్సీ కవిత తరఫున ఎన్నికల ప్రచారం చేశారంటూ బోధన్ కోర్టులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల (పీపీ)లపై నమోదు చేసిన క్రిమినల్ కేసు �
అపార్ట్మెంట్ సెల్లార్ (స్టిల్ట్ ఫ్లోర్)లో వాచ్మెన్ నివాస గదితోపాటు రెండు మరుగుదొడ్లను నిర్మించుకోవచ్చునని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2012 భవన నిబంధనల ప్రకారం ఆ నిర్మాణాలకు వీలున్నదని గుర్త
Sushanth Singh Rajputh | బాలీవుడ్ నటి రియా చక్రవర్తికి ముంబయి హైకోర్ట్లో ఊరట లభించింది. నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ 2020 జూన్ 14న అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. అది ఆత్మహత్య కాదనీ, ముమ్మాటికీ హత్యేన�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని ఉప్పరిగూడ సహకార సంఘం చైర్మన్, వైస్చైర్మన్లపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాన వ్యవహారం హైకోర్టుకు చేరింది. అవిశ్వాస తీర్మానానికి ఒక్కరోజు ముందు రాష్ట్ర అత్యున్నత న్
దేశ ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడేందుకు నిరంతరం పోరాటం చేసిన యోధుడు ఫాలీ సామ్ నారీమన్. స్వేచ్ఛాయుత ప్రపంచం కోసం ప్రతీ క్షణం పరితపించారాయన. దశాబ్దాల తన వృత్తి జీవితంలో రాజ్యాంగవాదిగా, లౌకికవాదిగా, ప్రా
ఆర్థిక సంక్షోభంలో అల్లాడుతున్న ఎడ్టెక్ దిగ్గజం బైజూస్కు ఊరట లభించింది. కంపెనీ ప్రతిపాదించిన 200 మిలియన్ డాలర్ల (రూ.1,660 కోట్లు) రైట్స్ ఇష్యూ పూర్తిగా సబ్స్క్రయిబ్ అయ్యింది. బైజూస్ ప్రమోటింగ్ సంస్థ �
Farmers Protest | రైతుల ఢిల్లీ చలో నిరసన కార్యక్రమంపై పంజాబ్-హర్యానా హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా నిరసనకారులను హైకోర్టు మందలించింది. నిరసనలో ట్రాక్టర్ ట్రాలీలను ఎందుకు ఉపయోగిస్తున్నారని ప్రశ�
హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేస్తూ తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని డీఎస్సీ-2008 బాధిత అభ్యర్థులు సీఎం రేవంత్రెడ్డిని కోరారు. సోమవారం భారీ సంఖ్యలో అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకొన్నారు.