మాజీ ఐఏఎస్ అధికారి రజత్కుమార్పై ఆరోపణలు చేస్తూ ఆయన పరువుకు నష్టం కలిగించేలా పెట్టిన పోస్టులను తొలగించేలా, ఆ పోస్టులు పెట్టినవారిని బ్లాక్ చేసేలా యూట్యూబ్, గూగుల్పై చర్యలు చేపట్టాలని హైకోర్టు కేం
Srinivas Goud | తనకు ప్రాణ హాని ఉందని, 44 భద్రత కల్పించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారించింది. అయితే శ్రీనివాస్ గౌడ్ అభ్యర్థనను కోర్టు నిరాకరించింది.
DSC 2008 | డీఎస్సీ 2008 బాధితులు ప్రజా భవన్కు భారీగా తరలివచ్చారు. తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలంటూ బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం నలుమూలల నుండి సుమారు 300 మందికి పైగా అభ్యర్థులు తర
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం 2016లో ప్రారంభిస్తే 2024లో హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేస్తారా? ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగితే ఇంతకాలం ఏం చేస్తున్నారు? అంటూ రాష్ట్ర హైకోర్టు ప్రశ్నల వర్షం కుర�
దేశంలోని న్యాయస్థానాల్లో కేసులు పేరుకుపోయాయని, సగటున గంటకు వంద కేసులు పరిష్కరిస్తే.. పెండింగ్ కేసుల పరిష్కారానికి 33 ఏళ్ల కాలం పడుతుందని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక అన్నారు.
హైదరాబాద్ దుర్గం చెరువు లో ఆక్రమణలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చెరువులోకి రసాయన వ్యర్థాలు చేరకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని, చెరువు పరిరక్షణ కోసం నిపుణుల కమిట
ర్యాడిసన్ బ్లూ డ్రగ్స్ పార్టీ కేసులో నిందితుడిగా ఉన్న సినీ దర్శకుడు క్రిష్ గచ్చిబౌలి పోలీసుల విచారణకు శుక్రవారం హాజరయ్యారు. పరీక్షల కోసం అతడి నుంచి నమూనాలు సేకరించి ల్యాబ్కు తరలించిన పోలీసులు ఫలిత
జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీ కోసం 2019లో టీఎస్ఎస్పీడీసీఎల్ జారీచేసిన నోటిఫికేషన్లో ఇప్పటికీ భర్తీ చేయని 550 పోస్టులను పాత జిల్లాల ప్రాతిపదికపై భర్తీ చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో దాదాపు 100 ఎకరాల్లో రోజు వారీ కార్యక్రమాలు నిలిచిపోయాయి.
ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారన్న అభియోగాలతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు మరికొందరు ఇతరులపై సీబీఐ నమోదు చేసిన కేసులకు సంబంధించి నిందితులు దాఖలు చేసుకున్న డిశ్చార్జి పిటిషన్లను ఏప్రి�
రాష్ట్రంలో చేపట్టబోయే ఉద్యోగ నియామకాలకు వయోపరిమితిని 46 నుంచి 51 ఏండ్లకు పెంచాలని కోరుతూ పలువురు అభ్యర్థులు సమర్పించిన వినతిపత్రాన్ని పరిశీలించి 4 వారాల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వా�
Hemant Soren | జార్ఖండ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పిటిషన్ దాఖలు చేశారు. జార్ఖండ్ హైకోర్టు బుధవారం దీనిని తిరస్కరించింది.
ప్రభుత్వం తరఫున హైకోర్టులో కేసులను వాదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 11 మంది గవర్నమెంట్ ప్లీడర్లను, 44 మంది అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లను నియమించింది. ఈ మేరకు న్యాయ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింద�
పదో తరగతి వరకు తెలంగాణలో చదివి రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగ గీత్యా ఏపీకి తల్లి వెళ్లడంతో అకడ ఇంటర్, డిగ్రీ చదివిన విద్యార్థినికి ఎంబీఏ ఫీజు రీయంబర్స్మెంట్ ఇవ్వకపోవడంపై కౌంటరు దాఖలు చేయాలని రాష్ర్టాన�