తెలంగాణ ఆర్టీసీ పేరుతో ఫేక్ లోగోను సోషల్ మీడియాలో పోస్టు చేశారంటూ రాష్ట్ర డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్పై నమోదైన కేసులో పోలీసులు సీఆర్పీసీ 41ఏ నోటీసు జారీ చేసి ఆ నిబంధననను అమలు చేయాలని �
రాష్ట్రంలో ఈ ఏడాది ఎంపీలు, ఎమ్మెల్యేలపై 143 కేసులు నమోదైనట్టు హైకోర్టు రిజిస్ట్రీ వెల్లడించింది. గతంలో 258 కేసులు పెండింగ్లో ఉన్నాయని, వాటిలో 235 కేసుల నిందితులకు సమన్లు జారీ చేశామని వివరించింది.
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం టంగుటూరు గ్రామంలో, చేవెళ్ల మండలం ఎరవ్రల్లిలో భూవివాదానికి సంబంధించిన కేసుల్లో ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి, ఆయన కుటుంబసభ్యులకు సోమవారం హైకోర్టులో
రాష్ట్ర హైకోర్టు చరిత్రలో జస్టిస్ సూరేపల్లి నంద ఒకే రోజు అత్యధిక తీర్పులను వెలువరించి రికార్డు సృష్టించారు. వేసవి సెలవులు ముగిసిన తర్వాత సోమవారం హైకోర్టు పునఃప్రారంభమైంది. దీంతో ఆమె వేర్వేరు కేసుల్లో
హైదరాబాద్లోని హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ పరీవాహక ప్రాంతాల పరిరక్షణకు ఏర్పాటైన హైపవర్ కమిటీ ఏం చేసిందో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో ఆంధ్రప్రదేశ్ సీఈవో ముకేశ్కుమార్ మీనా జారీచేసిన వివాదాస్పద మెమోను ఉపసంహరించుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ హైకోర్టుకు గురువారం తెలిపింది.
తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్(టీవోఏ) ఎన్నికలకు బ్రేక్ పడింది. ఎన్నికల ప్రక్రియపై రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి జీపీ పాల్గుణ దాఖలు చేసిన పిటీషన్ను గురువారం హైకోర్టు విచారణకు స్వీకరించిం�
భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) జరుగబోయే ఎన్నికల్లో తమ ప్రాతినిధులను అనుమతించకపోవడంపై తెలంగాణ స్కాష్ రాకెట్ అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నెల 25న జారీ చేసిన ఎన్నికల ప్రొసీడింగ్స్లో రాష్ట్ర అసోసియ�
హిందూ సంప్రదాయాలను పాటిస్తూ ఆ పద్ధతి ప్రకారం వివాహం చేసుకున్న గిరిజన దంపతులకు విడాకులు మంజూరు చేసేందుకు హిందూ వివాహ చట్టాన్ని వర్తింపజేయొచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.
Hemant Soren | మాజీ సీఎం హేమంత్ సోరెన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ స్పందన తెలుపాలంటూ జార్ఖండ్ హైకోర్టు మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)ని ఆదేశించింది. భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో జనవరి 31న ఎన�
గుజరాత్లోని రాజ్కోట్ గేమ్ జోన్ అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర హైకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్తోపాటు ఇతర అనుమతులు లేకుండా నగరంలో అలాంటి రెండు గేమింగ్ జోన్లు గత
రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్లలోని 82, 83 సర్వే నంబర్లల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కుటుంబసభ్యులు, ఇతరులకు మధ్య తలెత్తిన భూవివాదంపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభ
దేశంలో రిజర్వేషన్లను రద్దు చేయబోతున్నట్టు నిరాధారమైన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్రెడ్డిపై దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదును స్వీకరించి, విచారణ చేపట్టేలా కింది కోర్టుకు ఉత్తర్వులు జారీ చేయాలంటూ బీజేపీ �