రాష్ట్రంలో 2000, 2001, 2002 సంవత్సరాలలో విడుదలైన డీఎస్సీ ద్వారా నియమితులైన వారికి, నియామక తేదీ నుంచే సీనియారిటీని లెక్కించాలని ట్రైబుల్ టీచర్స్ అసోసియేషన్ (టీటీఏ) నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పాఠశాల అడ్మిషన్, బదిలీ సర్టిఫికెట్లో కులం, మతం ప్రస్తావన లేకుండా రికార్డులు రూపొందించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వ విధానమేమిటో తెలియజేస్తూ కౌంటరు దాఖ లు చేయాలంటూ హైకోర్టు గురువారం ప్రభుత్వానికి ఆదేశాలు
ఐదుగురిని హత్యచేసిన కేసులో దోషులుగా ఖరారైన ముగ్గురికి హైకోర్టు యావజ్జీవ శిక్షతోపాటు రూ.20 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. వారంతా నెలలో లొంగిపో వాలని ఆదేశించింది.
శాఖాపరమైన విచారణ పేరుతో 18 ఏండ్లుగా నిలిపివేసిన పెన్షన్ బకాయిలను చెల్లించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై స్పోర్ట్స్ అథారిటీ వీసీ, ఎండీ శైలజా రామయ్యర్పై కోర్టు ధికరణ పిటిషన్ దాఖలైంద�
నీరు, విద్యుత్తు కొరత వల్ల ఉస్మానియా వర్సిటీలో ఈ ఏడాది మే 1 నుంచి 31 వరకు వేసవి సెలవులు ప్రకటించారన్న సర్క్యులర్కు సంబంధించిన వివాదంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై కేసు నమోదుకు ఆదేశించలేమని మంగళవారం హైక�
కొత్తగూడెం థర్మల్ పవర్స్టేషన్ (కేటీపీఎస్లో మరోసారి తనిఖీలు నిర్వహించి సమగ్ర నివేదిక అందజేయాలని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)కి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తీసుకున్న చర్యలపై నివేదికతో కూడిన
రాష్ట్రంలోని అన్ని జిల్లాల మత్స్యకార సొసైటీలకు ఎన్నికలు పూర్తికాకుండానే మత్స్యకార సొసైటీ రాష్ట్ర చైర్మన్ను ఎలా నియమించారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలు, ప్ర మోషన్ల ప్రక్రియ ప్రహసనంగా మారుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా టీచర్ల బదిలీలు, ప్రమోషన్లకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేయగా.. రంగారెడ్డి జిల్లాను మిన హాయించడం ఉపాధ్యాయులను త�
నిజామాబాద్ జిల్లా కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) పకదారి పట్టిన కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మహమ్మద్ షకీల్కు హైకోర్టులో ఊరట లభించింది.
తెలంగాణ ఆర్టీసీ పేరుతో ఫేక్ లోగోను సోషల్ మీడియాలో పోస్టు చేశారంటూ రాష్ట్ర డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్పై నమోదైన కేసులో పోలీసులు సీఆర్పీసీ 41ఏ నోటీసు జారీ చేసి ఆ నిబంధననను అమలు చేయాలని �
రాష్ట్రంలో ఈ ఏడాది ఎంపీలు, ఎమ్మెల్యేలపై 143 కేసులు నమోదైనట్టు హైకోర్టు రిజిస్ట్రీ వెల్లడించింది. గతంలో 258 కేసులు పెండింగ్లో ఉన్నాయని, వాటిలో 235 కేసుల నిందితులకు సమన్లు జారీ చేశామని వివరించింది.