ప్రజాప్రాతినిధ్య చట్టం -1951లో నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల్లో తమకు ఫలానా గుర్తునే కేటాయించాలని అభ్యర్థులు కోరుకునే అవకాశం చట్టంలో లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలియజేసింది.
KCR | తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా నమోదైన రైల్రోకో కేసులో మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు హైకోర్టులో ఊరట లభించింది. కేసీఆర్పై ప్రజాప్రతినిధుల కోర్టులో ఉన్న కేసు విచారణను నిలిపివేస్తూ హైకోర్టు
లైంగిక దాడికి గురై న నాగర్కర్నూల్ జిల్లా మొలచింతలపల్లి గ్రామానికి చెందిన చెంచు మహిళ కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని మాల మహానాడు జాతీయ అ ధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా �
జూలై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త చట్టాలపై న్యాయవాదులు పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్పాల్ కోరారు. న్యాయవాదుల కోసం రాష్ట్ర పోలీస్ అకాడమీలో రెండ్రో�
రాష్ట్ర శాసనసభకు 2018లో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదంటూ దాఖలు చేసిన పిటిషన్లో సాక్ష్యం ఇచ్చేందుకు కోర్టు కమిషనర్ ఎదుట హాజరుకావాలని బీజే�
మేడ్చల్ -మలాజిగిరి జిల్లా, దుండిగల్ -గండిమైసమ్మ మండలం, బౌరంపేటలో కోట్లాది రూపాయల విలువైన పదెకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా తీసుకున్న చర్యలు ఏమిటో తెలపాలని కోరుతూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన�
బీహార్లో నితీశ్ కుమార్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లను 50 నుంచి 65 శాతానికి పెంచుతూ రాష్ట్ర సర్కార్ తీసుకొన్న నిర్ణయాన్ని పాట్న
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న అనంతగిరి రిజర్వాయర్లో భూము లు కోల్పోయిన రైతులకు పునరావాసం, పునర్నిర్మాణ (ఆర్అండ్ఆర్) ప్రయోజనా లు కల్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తీర్ప�