పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఫిర్యాదును ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్కు అందించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు పిటిషనర్ తరఫు న్యాయవాదికి సూచించింది. సదరు ఫిర్యా�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై మంత్రి కొండాసురేఖ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవా లని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి దాసో జు శ్రవణ్ ఫిర్యాదుపై విచారణ జరుగుతున్నదని కేంద్ర ఎన్నికల సంఘం హైకో�
స్టేషన్ఘన్పూర్, భద్రాచలం స్థానాల నుంచి బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై ఆ పార్టీ చిహ్నంపై ఎమ్మెల్యేలుగా గెలిచిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని సవాల్చేస్తూ బీఆర్ఎస్ ఎమ్
Hemant Soren | జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేసిన దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడిన రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై చర్యలు చేపట్టేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు జారీ చేయాలని బీఆర్ఎస్ అధికార ప�
వరంగల్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్కు 1+1 పోలీసు భద్రత కల్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంతో కొందరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఎన్నికల అధికారి హోదాలో సిద్దిపేట కలెక్టర్ ఇటీవల జారీచేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలిపివేసింది.
YS Viveka Murder Case | వైఎస్ వివేకా హత్య (YS Viveka Murder ) ప్రచారంపై కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఉన్నత న్యాయస్థానానికి వెళ్తానని వైఎస్ వివేకా కూతురు సునీత వెల్లడించారు.
హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట వద్ద బారికేడ్లను ఢీకొన్న కేసులో తనను అన్యాయంగా నిందితుడిగా చేర్చారని, తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ అలియాస్ రా
భూపాలపల్లి పట్టణంలోని కొంపల్లి గ్రామ శివారు సర్వే నంబర్ 171లో గల 106.34 ఎకరాల భూమి అటవీ శాఖదేనని గురువారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందని డీఎఫ్వో వసంత ఒక ప్రకటనలో తెలిపారు.
కబ్జాల వల్ల రాష్ట్రంలో ఎన్నో చెరువులు, కుంటలు కుంచించుకుపోయి వాటిలో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోతున్నదని ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించాలని కోరుతూ జస్టిస్ ఈవీ వేణుగ�
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థులకు వారిపై ఉన్న కేసుల వివరాలను ఎందుకు ఇవ్వడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. అందుకు కారణాలేమిటో తెలపాలని పోలీసులను ఆదేశించింది. బీజేపీ అభ్యర్థులపై ఉన�