ఫోన్ ట్యాపింగ్కు ఆదేశించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఇది పూర్తిగా రాష్ట్రాల పరిధిలోని అంశమని స్పష్టం చేసింది.
వీధి కుకల దాడుల్లో గాయపడిన, మరణించిన బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారాన్ని చెల్లించి చేతులు దులిపేసుకుంటే కుదరదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు శాశ్వత చర్యలు చేపట్టాల్సిందేనని హైకోర్ట�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియమితులైన ప్రభుత్వ న్యాయవాదులు, సహాయ న్యాయవాదులు, ప్రత్యేక న్యాయవాదులను పదవీకాలం పూర్తికాకుండానే ఎందుకు తొలగించాల్సివచ్చిందో వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర�
భర్తపై తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టిన భార్యకు కర్ణాటక హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆమెపై కేసు పెట్టేందుకు ఆమె భర్తకు స్వేచ్ఛనిచ్చింది. భర్త అమెరికాలో ఉంటున్నారు. పెండ్లి అయిన రెండు నెలల తర్వాత హెచ్1బీ వీసా గ�
విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్ పవర్ స్టేషన్ల ఏర్పాటులో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ జరిపే పరిధి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్కు ఉన్నదని హైకోర్టు స్పష్టం చేసింది.
విద్యుత్తు వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి నేతృత్వంలోని కమిషన్ నోటిఫికేషనే చెల్లదని కేసీఆర్ తరఫు సీనియర్ న్యాయవాది ఆదిత్య సోంధి స్పష్టం చేశారు.
విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్ ప్లాంట్ల నిర్మాణంపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ సంఘం ఏర్పాటును సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్కు నంబర్ కేటాయించాలని హైక�
కల్యాణలక్ష్మి చెక్కులను స్థానిక ఎమ్మెల్యేలే పంపిణీ చేయాలని హైకోర్టు స్పష్టంగా చెప్పిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి తెలిపారు. హైకోర్టు మెట్టికాయల తర్వాతైనా ప్రభు త్వం అరాచకాలు ఆపాలని స
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద లబ్ధిదారులకు ఇచ్చే చెక్కుల పంపిణీలో తీవ్ర జాప్యం, వివక్షపై హైకోర్టు సీరియస్ అయింది. సకాలంలో ఎందుకు ఇవ్వడం లేదో తేల్చాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
విద్యుత్తు కొనుగోళ్లపై విచారణకు తాము ప్రతిపాదించలేదని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ వారు డిమాండ్ చేస్తేనే కమిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు.
AP News | వైసీపీకి ఏపీ హైకోర్టు షాకిచ్చింది. ఎమ్మెల్సీ ఇందుకూరి రాజాపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో.. ఆ స్థానం ఖాళీ అయినట్లు నోటిఫై చేయొద్దని ఎన్నికల సంఘానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు మండలి �