చిన్నపాటి తగాదాలను కమ్యూనిటీ మీడియేషన్ వలంటీర్ (సీఎంవీ)ల ద్వారా పరిష్కరించుకోవచ్చని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయ్పాల్ తెలిపారు. ఇందుకోసం మీడియేషన్ యాక్ట్-2023ను ప్రభుత్వం తీసుకొచ్చినట్టు ప�
ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసు అధికారులు కోర్టుకు రిపోర్టును సమర్పించకపోవడంపై 12వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన నిందితుడు ప్రభాకర్రావు, మీడియా ప్రతినిధ
నకిలీ, కల్తీ పురుగు మందుల అమ్మకాలను అరికట్టాలని హైకో ర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కల్తీ పురుగు మం దుల వాడకం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తంచేసింది.
తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలల పేర్ల నుంచి జాతి లేదా కులం పేర్లను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. కల్లకురిచి కల్తీ మద్యం కేసుపై విచారణ సందర్భంగా తనంతట తాను ఈ �
ఇద్దరు యువకులు తమ పాఠశాల ధ్రువీకరణ పత్రాల్లో మతం మార్చుకోవడానికి కేరళ హైకోర్టు అనుమతి ఇస్తూ కీలక తీర్పు ఇచ్చింది. ఈ మేరకు పరీక్షల నియంత్రణాధికారి పిటిషన్ను తిరస్కరించింది. అధికారులు సర్టిఫికెట్లలో మత
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut)కు హిమాచల్ప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో మండి నియోజకవర్గం నుంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. తన సమీప ప్రత్యర్థి
ఢిల్లీ లిక్కర్ పాలసీ అసలు కేసే కాదు, అది దర్యాప్తు సంస్థలు అల్లిన కేసు’ అని ఈ కేసుతో మొదటినుంచీ సంబంధమున్న సీనియర్ న్యాయవాది తన్వీర్ అహ్మద్ మీర్ చెప్పారు. మన దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐలు కేసు నమోదు
హనుమకొండలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయ నిర్మాణం కోసం ఎకరం స్థలాన్ని కేటాయించిన వ్యవహారంపై ఈ నెల 30న తీర్పు వెలువరిస్తామని హైకోర్టు ప్రకటించింది.
రంగారెడ్డి జిల్లా కోకాపేటలోని 230, 240 సర్వే నంబర్లలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి కేటాయించిన 11 ఎకరాల భూమి లో నిర్మాణాలు చేపట్టకుండా ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే ఆ భూమిలో బ�
బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే వివాదంపై సుప్రీంకోర్టు నుంచి స్పష్టత కోరవచ్చు కదా? అని వాదప్రతివాదులకు హై కోర్టు సూచించింది. స్పీకర్కు కోర్టులు ఆదేశాలు జార
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ కే కేశవరావు కుటుంబసభ్యులకు చెందిన స్థలాల క్రమబద్ధీకరణలో నిబంధనల ఉల్లంఘన ఎలా జరిగిందని హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. దీనికి సంబంధించి ప్ర భుత్వ విధానం ఏమిటని ప�
వైఎస్ జగన్ ఆస్తుల వ్యవహారంపై నమోదైన కేసులను రోజువారీ విచారణ చేయాలని సీబీఐ కోర్టును హైకోర్టు మరోసారి ఆదేశించింది. ఈ నెల 3న ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై నివేదిక సమర్పించాలని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలన, హింసాత్మక రాజకీయాలను దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు బుధవారం వైఎస్సార్సీపీ ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నది. ధర్నాలో హింసకు సంబంధించిన ఫొటో