కొత్తగూడెం థర్మల్ పవర్స్టేషన్ (కేటీపీఎస్లో మరోసారి తనిఖీలు నిర్వహించి సమగ్ర నివేదిక అందజేయాలని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)కి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తీసుకున్న చర్యలపై నివేదికతో కూడిన
రాష్ట్రంలోని అన్ని జిల్లాల మత్స్యకార సొసైటీలకు ఎన్నికలు పూర్తికాకుండానే మత్స్యకార సొసైటీ రాష్ట్ర చైర్మన్ను ఎలా నియమించారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలు, ప్ర మోషన్ల ప్రక్రియ ప్రహసనంగా మారుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా టీచర్ల బదిలీలు, ప్రమోషన్లకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేయగా.. రంగారెడ్డి జిల్లాను మిన హాయించడం ఉపాధ్యాయులను త�
నిజామాబాద్ జిల్లా కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) పకదారి పట్టిన కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మహమ్మద్ షకీల్కు హైకోర్టులో ఊరట లభించింది.
తెలంగాణ ఆర్టీసీ పేరుతో ఫేక్ లోగోను సోషల్ మీడియాలో పోస్టు చేశారంటూ రాష్ట్ర డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్పై నమోదైన కేసులో పోలీసులు సీఆర్పీసీ 41ఏ నోటీసు జారీ చేసి ఆ నిబంధననను అమలు చేయాలని �
రాష్ట్రంలో ఈ ఏడాది ఎంపీలు, ఎమ్మెల్యేలపై 143 కేసులు నమోదైనట్టు హైకోర్టు రిజిస్ట్రీ వెల్లడించింది. గతంలో 258 కేసులు పెండింగ్లో ఉన్నాయని, వాటిలో 235 కేసుల నిందితులకు సమన్లు జారీ చేశామని వివరించింది.
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం టంగుటూరు గ్రామంలో, చేవెళ్ల మండలం ఎరవ్రల్లిలో భూవివాదానికి సంబంధించిన కేసుల్లో ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి, ఆయన కుటుంబసభ్యులకు సోమవారం హైకోర్టులో
రాష్ట్ర హైకోర్టు చరిత్రలో జస్టిస్ సూరేపల్లి నంద ఒకే రోజు అత్యధిక తీర్పులను వెలువరించి రికార్డు సృష్టించారు. వేసవి సెలవులు ముగిసిన తర్వాత సోమవారం హైకోర్టు పునఃప్రారంభమైంది. దీంతో ఆమె వేర్వేరు కేసుల్లో
హైదరాబాద్లోని హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ పరీవాహక ప్రాంతాల పరిరక్షణకు ఏర్పాటైన హైపవర్ కమిటీ ఏం చేసిందో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో ఆంధ్రప్రదేశ్ సీఈవో ముకేశ్కుమార్ మీనా జారీచేసిన వివాదాస్పద మెమోను ఉపసంహరించుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ హైకోర్టుకు గురువారం తెలిపింది.
తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్(టీవోఏ) ఎన్నికలకు బ్రేక్ పడింది. ఎన్నికల ప్రక్రియపై రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి జీపీ పాల్గుణ దాఖలు చేసిన పిటీషన్ను గురువారం హైకోర్టు విచారణకు స్వీకరించిం�
భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) జరుగబోయే ఎన్నికల్లో తమ ప్రాతినిధులను అనుమతించకపోవడంపై తెలంగాణ స్కాష్ రాకెట్ అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నెల 25న జారీ చేసిన ఎన్నికల ప్రొసీడింగ్స్లో రాష్ట్ర అసోసియ�