ఖమ్మం జిల్లా విద్యార్థి భూక్యా లోహిత్ను అదృష్టం వెక్కిరించింది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన జేఈఈ పరీక్షలో ర్యాంకు సాధించిన లోహిత్.. ఇంటర్మీడియట్ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు.
లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యెడియూరప్పకు తాత్కాలిక ఊరట లభించింది. అతడిని అరెస్ట్ చేయడం లాంటి బలవంతపు చర్యలు చేపట్టకుండా నిలిపివేసిన కర్ణాటక హైకోర్టు, యెడియూరప�
స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పట్లో ము హుర్తం కుదిరేలా కనిపించటం లేదు. ప్రభు త్వం, ముఖ్యమంత్రి నుంచి ఎన్నికలపై ఎలాం టి స్పందన లేకపోవటంతో ఈ మధ్య ఎన్నికలు నిర్వహించటం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్
క్రీడల అభివృద్ధి పేరుతో ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్కు హైదరాబాద్లో 855 ఎకరాల భూముల కేటాయింపు, నిధుల విడుదలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ 2012లో ప్రముఖ జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్, న్య�
హైదరాబాద్లోని ఎమ్మెల్యేస్ కాలనీలో ఏర్పాటు చేసుకున్న రిక్రియేషన్ సెంటర్లో 13 కార్డుల రమ్మీ/సిండికేట్ గేమ్స్కు అనుమతి ఇవ్వకపోవడంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం, పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీచేసిం�
అమెరికన్ బుల్డాగ్స్ లాంటి క్రూరమైన 25 రకాల విదేశీ శునకాల దిగుమతి, పెంపకాన్ని నిషేధిస్తూ మార్చి 12న కేంద్రం జారీచేసిన సర్యులర్పై హైకోర్టు స్టే విధించింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్లు దాఖలయ్యాయి. కుమారుడు హిమాన్షు పేరిట ఆస్తులు ఎలా వచ్చాయన్న విషయాన్ని కేటీఆర్ తన ఎన్నికల అఫిడవిట్లో వివరించలేదంటూ సిరిసిల్�
రాష్ట్రంలో 2000, 2001, 2002 సంవత్సరాలలో విడుదలైన డీఎస్సీ ద్వారా నియమితులైన వారికి, నియామక తేదీ నుంచే సీనియారిటీని లెక్కించాలని ట్రైబుల్ టీచర్స్ అసోసియేషన్ (టీటీఏ) నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పాఠశాల అడ్మిషన్, బదిలీ సర్టిఫికెట్లో కులం, మతం ప్రస్తావన లేకుండా రికార్డులు రూపొందించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వ విధానమేమిటో తెలియజేస్తూ కౌంటరు దాఖ లు చేయాలంటూ హైకోర్టు గురువారం ప్రభుత్వానికి ఆదేశాలు
ఐదుగురిని హత్యచేసిన కేసులో దోషులుగా ఖరారైన ముగ్గురికి హైకోర్టు యావజ్జీవ శిక్షతోపాటు రూ.20 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. వారంతా నెలలో లొంగిపో వాలని ఆదేశించింది.
శాఖాపరమైన విచారణ పేరుతో 18 ఏండ్లుగా నిలిపివేసిన పెన్షన్ బకాయిలను చెల్లించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై స్పోర్ట్స్ అథారిటీ వీసీ, ఎండీ శైలజా రామయ్యర్పై కోర్టు ధికరణ పిటిషన్ దాఖలైంద�
నీరు, విద్యుత్తు కొరత వల్ల ఉస్మానియా వర్సిటీలో ఈ ఏడాది మే 1 నుంచి 31 వరకు వేసవి సెలవులు ప్రకటించారన్న సర్క్యులర్కు సంబంధించిన వివాదంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై కేసు నమోదుకు ఆదేశించలేమని మంగళవారం హైక�