మేడ్చల్ మలాజిగిరి జిలా,్ల కొర్రేముల (వెంకటాపూర్) గ్రామం, నాదం చెరు వు సమీపంలో అనురాగ్ యూనివర్సిటీ ఆక్రమణలు ఉన్నాయని చెప్పి చట్ట వ్యతిరేకంగా చర్యలు తీసుకోరాదని హైడ్రాకు హైకోర్టు తేల్చి చెప్పింది.
హైడ్రాకు ఉన్న పరిధులు ఏమిటి? అధికారాలు ఏమిటి? రిజిస్ట్రేషన్ ఆఫీస్లో స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని, స్థానిక కార్యాలయ అనుమతితో నిర్మాణాలు చేపడితే.. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారు?
ఏజెన్సీ ప్రాంతాల్లో సివిల్ సూట్లను విచారించే అధికారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి (పీవో)కి లేదని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఏజెన్సీ చట్ట నిబంధనల ప్రకారం సివిల్ సూట్లపై విచారణ జరిపే అధికారం జిల్�
మహారాష్ట్రలోని థానే జిల్లా బద్లాపూర్లో నర్సరీ చదువుతున్న ఇద్దరు చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటనలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ద్విసభ్య కమిటీని ని�
woman seeks Rs 6 lakh from husband | ఒక మహిళ తన భర్త నుంచి నెలకు రూ.6 లక్షలకుపైగా భరణం డిమాండ్ చేసింది. దీంతో న్యాయమూర్తి ఆ మహిళపై మండిపడ్డారు. కుటుంబ బాధ్యతలు లేని ఒంటరి మహిళకు అంత ఖర్చులు అవసరమా అని ప్రశ్నించారు. ఖర్చుల కోసం ఆమ
అక్రమ కట్టడాల కూల్చివేతలో హైడ్రా తీరుపై హైకోర్టు పలు సందేహాలు లేవనెత్తింది. హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏమిటో చెప్పాలని ప్రశ్నించింది. ఏ అధికారం కింద కూల్చివేత చర్యలు చేపడుతున్నారన్న వివరాలు సమర్పించాలని
భూములకు సంబంధించిన రికార్డులను తమంతట తాముగా సవరించే అధికారం ఆర్డీవోలకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. మెదక్ జిల్లా న్యాలకల్ మండలంలోని 23, 24 సర్వే నంబరల్లో 50 ఎకరాల భూములను తలాబ్ చెరువు భూములుగా పేర్కొం
కూకట్పల్లి బార్ అసోసియేషన్లో పనిచేస్తున్న కే సంతోష్ అనే న్యాయవాదిపై పోలీసులు దాడిచేసి, అమానుషంగా అరెస్టు చేయడంపై మీడియాలో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటో వ్యాజ్యంగా స్వీకరించింది.
‘దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్టు’ ఉన్నది 2008 డీఎస్సీ అభ్యర్థుల పరిస్థితి. వీరికి ఉద్యోగాలివ్వాలని హైకోర్టు ఆదేశాలిచ్చినా, కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాలిస్తామని మంత్రి మండలి నిర్ణయం తీసుకున
ప్రజల నుంచి మార్గదర్శి చిట్ ఫండ్స్ కంపెనీ చట్టవిరుద్ధంగా డిపాజిట్లను సేకరించిందని హైకోర్టులో ఆర్బీఐ కౌంటర్ దాఖలు చేసింది. తమ సంస్థపై 2008లో నాటి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన వ్యాజ్యాన్ని కొట్టి�
కోల్కతాలోని ఆర్జీ కార్ దవాఖానలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు దేశవ్యాప్తంగా అత్యవసరం కాని వైద్య సేవలను నిలిపివేయనున్నట్టు ఇండి�
న్యాయవాదుల రక్షణ కోసం చట్టం రూపొందించాలని ప్రభుత్వానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే సూచించారు. గురువారం హైకోర్టులో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ‘న్యాయవాదులపై ద�
ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలలో ఆఫ్ క్యాంపస్ అడ్మిషన్లకు అనుమతినిచ్చే విషయమై పునఃసమీక్షించి తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. చట్టంలోని అన్ని అంశాలను పరిశీలిం�
ఒకరు ఆటో డ్రైవర్. అతడి నెల సంపాదన రూ.10 వేలు. రోజూ పనిచేస్తేనే గాని పూట గడవని పరిస్థితి. మరొకరు పోలీస్ డిపార్ట్మెంట్లో కీలక పోస్టులో ఉన్న వ్యక్తి. లక్షన్నరకు పైగా జీతం. పక్కపక్కనే ఉండే వీరి మధ్య ఇంటి స్థల