అసెంబ్లీ ఎన్నికల సమయంలో నియమావళిని ఉల్లంఘించారని పేరొంటూ ప్రముఖ కవి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్నపై సైఫాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసు విచారణను హైకోర్టు నిలిపివేసింది.
బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్పై విచారణ ఆగస్టు 13కు వాయిదా పడింది.గత నెల 31న శశిధర్ రెడ్డి అనే వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. సీఎం రేవంత్రెడ్డి పరువ�
Police Constables | ప్రజా భవన్ వద్ద కానిస్టేబుల్ అభ్యర్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేసులు ఉన్న సీఎం ఈ రాష్ట్రాన్ని పరిపాలించొచ్చు.. కానీ నిర్దోషులమైనా మాకు ఉద్యోగాలు ఇవ్వరా..? అని ఓ అభ్యర్థి కన్నీరు ప�
KTR | ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీలో వీడియోలు తీశారని మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీ నిర్వహణ సమయంలో మేం ఎలాంటి వీడియోలు తీయల
KTR | రాష్ట్రానికి సంబంధించి హైకోర్టు భవనం ఆధునికంగా కడుతామన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. కానీ రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వ విద్యాలయంలో కాకుండా మరో చోట కట్టాల�
విద్యుత్ సంస్థల్లో ఉద్యోగుల సీనియార్టీని మెరిట్ ఆధారంగా నిర్ధారించాలని, దానిపై తుది నిర్ణయం తీసుకుని తగిన ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టు స్పష్టం చేయడంపై తెలంగాణ బీసీ, ఓసీ విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ హర�
Justice Lokur | తెలంగాణలో విద్యుత్తు విచారణ కమిషన్ నూతన చైర్మన్గా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ మదన్ భీమ్రావు లోకూర్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి�
ఆస్తి అనేది ప్రాథమిక హకు కాకపోయినప్పటికీ అది మానవ హకేనని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆరోగ్య హకు, జీవనోపాధి హకు మాదిరిగా ఆస్తిహకు కూడా మానవ హకేనని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో పేరొన్నదని జస్టిస్�
బాల్య వివాహాల నిషేధ చట్టం-2006 అన్ని మతాలవారికి వర్తిస్తుందని కేరళ హైకోర్టు తీర్పు చెప్పింది. ప్రతి భారతీయుడు మొదట పౌరుడని, ఆ తర్వాతే ఓ మతంలో సభ్యుడవుతారని, అందువల్ల మతంతో సంబంధం లేకుండా అందరికీ ఈ చట్టం వర్�
సకాలం లో కేసుల పరిష్కారంతోపాటు అట్టడుగు వర్గాలకు సత్వర న్యాయం అందేలా మరి న్ని కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్టు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీ వేణుగోపాల్ అన్నారు. శనివారం యాదగిరిగుట్ట పట్టణంలోని తుల�