KTR | రాష్ట్రానికి సంబంధించి హైకోర్టు భవనం ఆధునికంగా కడుతామన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. కానీ రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వ విద్యాలయంలో కాకుండా మరో చోట కట్టాల�
విద్యుత్ సంస్థల్లో ఉద్యోగుల సీనియార్టీని మెరిట్ ఆధారంగా నిర్ధారించాలని, దానిపై తుది నిర్ణయం తీసుకుని తగిన ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టు స్పష్టం చేయడంపై తెలంగాణ బీసీ, ఓసీ విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ హర�
Justice Lokur | తెలంగాణలో విద్యుత్తు విచారణ కమిషన్ నూతన చైర్మన్గా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ మదన్ భీమ్రావు లోకూర్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి�
ఆస్తి అనేది ప్రాథమిక హకు కాకపోయినప్పటికీ అది మానవ హకేనని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆరోగ్య హకు, జీవనోపాధి హకు మాదిరిగా ఆస్తిహకు కూడా మానవ హకేనని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో పేరొన్నదని జస్టిస్�
బాల్య వివాహాల నిషేధ చట్టం-2006 అన్ని మతాలవారికి వర్తిస్తుందని కేరళ హైకోర్టు తీర్పు చెప్పింది. ప్రతి భారతీయుడు మొదట పౌరుడని, ఆ తర్వాతే ఓ మతంలో సభ్యుడవుతారని, అందువల్ల మతంతో సంబంధం లేకుండా అందరికీ ఈ చట్టం వర్�
సకాలం లో కేసుల పరిష్కారంతోపాటు అట్టడుగు వర్గాలకు సత్వర న్యాయం అందేలా మరి న్ని కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్టు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీ వేణుగోపాల్ అన్నారు. శనివారం యాదగిరిగుట్ట పట్టణంలోని తుల�
చిన్నపాటి తగాదాలను కమ్యూనిటీ మీడియేషన్ వలంటీర్ (సీఎంవీ)ల ద్వారా పరిష్కరించుకోవచ్చని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయ్పాల్ తెలిపారు. ఇందుకోసం మీడియేషన్ యాక్ట్-2023ను ప్రభుత్వం తీసుకొచ్చినట్టు ప�
ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసు అధికారులు కోర్టుకు రిపోర్టును సమర్పించకపోవడంపై 12వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన నిందితుడు ప్రభాకర్రావు, మీడియా ప్రతినిధ
నకిలీ, కల్తీ పురుగు మందుల అమ్మకాలను అరికట్టాలని హైకో ర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కల్తీ పురుగు మం దుల వాడకం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తంచేసింది.
తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలల పేర్ల నుంచి జాతి లేదా కులం పేర్లను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. కల్లకురిచి కల్తీ మద్యం కేసుపై విచారణ సందర్భంగా తనంతట తాను ఈ �
ఇద్దరు యువకులు తమ పాఠశాల ధ్రువీకరణ పత్రాల్లో మతం మార్చుకోవడానికి కేరళ హైకోర్టు అనుమతి ఇస్తూ కీలక తీర్పు ఇచ్చింది. ఈ మేరకు పరీక్షల నియంత్రణాధికారి పిటిషన్ను తిరస్కరించింది. అధికారులు సర్టిఫికెట్లలో మత