తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాసరావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావుకు శాశ్వత న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర
ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, ఏపీ సూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఏ రామలింగేశ్వర్రావు అంత్యక్రియలు గురువారం పూర్తయ్యాయి. ఆయన జర్మనీలో ఉంటున్న కూతురి�
రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ మండలంలో దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చ�
హిందూ వివాహ చట్టం ప్రకారం హిందువుల పెండ్లికి కన్యాదానం ముఖ్యం కాదని అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనం చెప్పింది. ఈ చట్టంలోని సెక్షన్ 7 కేవలం సప్తపదిని మాత్రమే ముఖ్యమైన కార్యక్రమంగా గుర్తించినట్లు తెల�
మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులకు వ్యతిరేకంగా వచ్చిన అవిశ్వాస తీర్మానాలపై బలపరీక్ష కోసం రెవెన్యూ డివిజనల్ అధికారులు (ఆర్డీవోలు) సమావేశాలను నిర్వహించవచ్చంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన �
సిద్దిపేట జిల్లా మత్స్యకారుల ప్రాథమిక సహకార సంఘంలో ఖాజీపూర్ మత్స్యకారుల ముదిరాజ్ సంఘానికి సభ్యత్వం కల్పించాలన్న వినతిపై తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు జిల్లా మత్స్యశాఖ సహాయ డైరెక్టర్ను ఆదేశిం�
రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ప్రచారంలో పాల్గొన్నారంటూ నిజామాబాద్ జిల్లా బోధన్ కోర్టులోని ఇద్దరు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లపై పెట్టిన క్రిమినల్ కేసును హైకోర్టు కొట్టివేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ ఎన్నికల ప్రచారం కోసం హైకోర్టును వేదికగా చేసుకుని ప్రసంగాలు చేస్తే ఉపేక్షించబోమని ద్విసభ్య ధర్మాసనం హెచ్చరించింది.
తోషాఖానా అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఇమ్రాన్కు, ఆయన భార్య బుస్రా బీబీకి విధించిన 14 ఏండ్ల జైలు శిక్షను హైకోర్టు సోమవారం రద్దు చేసింది.
ఒక వ్యక్తి తన జీవిత భాగస్వామిని ‘భూతం, పిశాచి’ అంటూ పిలువడం క్రూరత్వం కిందకేమీ రాదని పాట్నా హైకోర్టు అభిప్రాయపడింది. ఓ విడిపోయిన భార్యాభర్తల కేసు విచారణ సందర్భంగా జస్టిస్ వివేక్ చౌదరి తాజాగా ఈ వ్యాఖ్య
Big Shock | ఏపీలో అధికార వైసీపీకి ఎన్నికల సంఘం గట్టి షాక్నిచ్చింది. పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్ల (Volunteers) ను పక్కన పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ (హెచ్సీఏఏ)కు గురువారం జరిగిన ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా అయ్యాడపు రవీందర్రెడ్డి విజయం సాధించారు. అధ్యక్ష పదవి కోసం రవీందర్రెడ్డితోపాటు మణికొండ విజయ్కుమార్, చిక�