AP High Court | ఈవీఎం ధ్వంసం కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు పలు ఆదేశాలను కూడిన ఉత్తర్వులను శుక్రవారం విడుదల చేసింది.
ఏపీలో పలు పోలింగ్ బూత్లలో రీపోలింగ్ పెట్టాలని మంత్రి అంబటి రాంబాబు వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికలు అయిపోయాక ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
ఆరోగ్య కార్యకర్తలకు జీతాలు చెల్లించాలని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును అమలు చేయని నిర్మల్ జిల్లా కలెక్టర్, నిర్మల్ మున్సిపల్ కమిషనర్లకు విధించిన జైలు శిక్ష అమలును దిసభ్య ధర్మాసనం నిలుపుదల చే
హనుమకొండ సుబేదారి పోలీసుస్టేషన్లో సీఐగా విధులు నిర్వహించిన వీ సురేశ్పై 2012లో చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (సీజేఎం) నమోదుచేసిన కేసు సరైనదేనని హైకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది.
మత్స్యకారులైన బెస్త, ముదిరాజ్ తెగల మధ్య వివాదాల పరిషారానికి 3 నెలల్లోగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని, ఆ కమిటీ ఇచ్చే నివేదికను పరిశీలించి 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్న
అత్యంత కిరాతకంగా పద్నాలుగేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసి, అనంతరం ఆమెను సజీవంగా ఇటుక బట్టీ మంటల్లో పడేసిన ఇద్దరు అన్నదమ్ములకు రాజస్థాన్ కోర్టు మరణ శిక్ష విధించింది.
Dera Baba | డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ సింగ్ హైకోర్టును ఆశ్రయించాడు. తనకు సంవత్సర కాలంలో 41 రోజుల ఫెరోల్ ఉందని.. దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోర్టు తలుపుతట్టాడు. లైంగిక దాడి, హత్య కేసుల్ల�
కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో అన్యాయానికి గురైన కొందరు అభ్యర్థులకు మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలను తెలంగాణ పోలీసు నియామక బోర్డు పట్టించుకోవడం లేదు. ఇదేమిటని అడిగితే బోర్డు అధిక�
ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదని ఈ నెల 3న హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు శుక్రవారం స్టే విధించింది. నిర్మల్ జిల్లా సారంగపూర్ జడ్పీటీసీ సభ్యుడు పత్తిరెడ్డి రాజే�
గురుకుల పోస్టుల భర్తీలో ప్రభుత్వానిదే తుది నిర్ణయమని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) తేల్చిచెప్పింది.
ర్యాగింగ్ వ్యవహారంలో భాగంగా 2007లో హైదరాబాద్ దారుసలాంలోని దకన్ ఇంజినీరింగ్ కాలేజీలో కాల్పులకు పాల్పడిన మహమ్మద్ ఉమీదుల్లా ఖాన్కు కింది కోర్టు పదేండ్ల జైలు శిక్షతోపాటు రూ.20 వేల జరిమానా విధించడాన్ని �
ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్)ని నిందితుల జాబితాలో చేరుస్తామని ఈడీ మంగళవారం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఆప్ నేత మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్పై విచారణ