న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరొచ్చా? అనే ప్రశ్న మన రాజ్యాంగం ఊపిరి పోసుకున్న నాటి నుంచీ ఉన్నది. జడ్జిలు పరిపాలన పరమైన పదవులు చేపట్టకుండా నిషేధం విధించాలనే సూచన అప్పట్లోనే వచ్చింది.
రాష్ట్రంలో నిలిచిపోయిన ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మళ్లీ ప్రారంభంకానున్నది. వీటిపై ఉన్న కేసులో సోమవారం హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. దీంతో మల్టిజోన్2లోని హెచ్ఎం పదోన్నతులపై స్టేను హైక
మధ్యప్రదేశ్లోని ధర్ జిల్లాలో ఉన్న భోజ్శాల మందిరమా? మసీదా? సర్వే చేసి చెప్పాలని భారత పురావస్తు సంస్థ (ఏఎస్ఐ)ని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. 11వ శతాబ్దపు నాటిదిగా భావిస్తున్న ఈ నిర్మాణంపై 6 వారాల్లోగా
ఐఎంజీ భారత్ కంపెనీకి ఉమ్మడి రా ష్ట్రంలో అప్పటి సీఎం చంద్రబాబు ప్ర భుత్వం కేటాయించిన భూమిని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు తీ ర్పునిచ్చింది. ఈ తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ అధికార ప్రతి
ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు గణేశ్ బారాయ. ఊరు గుజరాత్లోని గోరఖి అనే కుగ్రామం. ప్రపంచంలోనే అత్యంత పొట్టి డాక్టర్గా గణేశ్ రికార్డు సృష్టించాడు. ప్రతీ విజయం వెనుక ఎన్నో ఆటుపోట్లు ఉంటాయన్నట్టు.. డాక�
గవర్నర్లో కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గవర్నర్ కోటాలో అభ్యర్థుల పేర్లను ప్రతిపాదిస్తూ కేసీఆర్ మంత్రివర్గం చేసిన సిఫారసులను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌంద
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై హైకోర్టు తీర్పు చరిత్రాత్మకమైనదని బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ తీర్పును స్వాగతిస్తున్నామని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ
మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణల కేసులో శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా గురువారం నాగ్పూర్ కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు. మంగళవారం బాంబే హైకోర్టు నా
పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి కేసులు నమోదు చేయడంలో ఇకపై జాగ్రత్తగా వ్యవహరించాలని హైకోర్టు కరీంనగర్ టూటౌన్ ఎస్హెచ్వోను హెచ్చరించింది.
రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారుల పనితీరును హైకోర్టు తీవ్రంగా ఎండగట్టింది. ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం వల్లే ప్రజలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తు�
Judge | కోల్కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ చెప్పినట్టుగానే తన పదవి నుంచి వైదొలిగారు. ప్రత్యక్ష రా జకీయాల్లో చేరబోతున్నానని ఇటీవల ప్రకటించిన ఆయన మంగళవారం త న పదవికి రాజీనామా చేశా�
హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని డీఎస్సీ-2008 బాధిత అభ్యర్థులు మంగళవారం ప్రజాభవన్లో ఆందోళనకు దిగారు. స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఇక్కడి నుంచి కదలబోమంటూ 500 మంది అభ్యర్థులు అక్కడే భ