హైదరాబాద్ బంజారాహిల్స్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు 2004లో ప్రభు త్వం జరిపిన భూ కేటాయింపును రద్దు చేయాలని కోరడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిం ది. దాదాపు 20 ఏండ్ల తర్వాత పిటిషన్ వేయ డం ఏమిటని నిలదీ
ఎమ్మెల్సీగా ఇద్దరి పేర్లను గవర్నర్ తిరసరించిన వ్యవహారంపై సమగ్ర విచారణ చేస్తామని హైకోర్టు ప్రకటించింది. సాంకేతిక అంశాల పేరుతో వ్యాజ్యాలపై విచారణ ముగించబోమని వెల్లడించింది.
గొర్రెల పెంపకం పథకం నిధుల మళ్లింపు కేసును కొట్టేయాలని కోరుతూ మేడ్చల్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఎం ఆదిత్య కేశవసాయి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు మంగళవారం కొట్టివేసింది.
వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు పోలీసులు భద్రత రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ హైకోర్టును ఆశ్రయించారు. 2023 డిసెంబర్ వరకు తనకున్న 3+3 �
వ్యవసాయ ఉద్యాన వర్సిటీకి చెందిన భూములను హైకోర్టుకు కేటాయించొద్దని, జీవో నం. 55ను ప్రభుత్వం వెంటనే వెనకి తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్రశాఖ కోరింది. ఈ మేరకు శనివారం తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యదర్శికి ఏబీ�
తల్లిదండ్రుల నుంచి మనోవర్తి (మెయింటెనెన్స్) కోరే హక్కు పెండ్లి కాని కూతురికి ఉంటుందని అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వయస్సు, మతంతో సంబం ధం లేకుండా గృహహింస చట్టం ప్రకారం ఇది వర్తిస్తుందని
టీఎస్ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఆర్టీసీ వ్యవహారాలపై నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, అంతేకాకుండ�
వ్యవసాయ యూనివర్సిటీ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ హైకోర్టుకు ఇవ్వొద్దని, అందుకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 55ను వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందని రాజేంద్రనగర్లోని ప్రొఫెసర�
వ్యవసాయ వర్సిటీ భూములను హైకోర్టు నిర్మాణం కోసం ఇవ్వొద్దని వర్సిటీ విద్యార్థులు డిమాండ్ చేశారు. జీవో 55ను రద్దు చేసేవరకు ఆందోళన ఆపబోమని తేల్చిచెప్పారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జ�
వ్యవసాయ యూనివర్సిటీ భూములను హైకోర్టుకు ఇవ్వొద్దని, జీవో 55ను వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందని రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ విద్యార్థులు మరోమారు �