రాజకీయాలను జూదంలా, జాణతనంలా మాత్రమే భావించేవారు పాలకులైతే.. ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో తెలియడానికి నేడు తెలంగాణ నిదర్శనంలా మారింది. కుసంస్కార సర్కార్ కుప్పిగంతులు విజయాల తెలంగాణను వివాదాలకు నిలయంగా, �
BC Reservations | రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సేకరించే వివరాల కోసం పూర్తిస్థాయి కమిషన్ను వెంటనే ఏర్పాటుచేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన �
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టలబేగంపేటలోని సర్వే నంబర్ 63లో ప్రభుత్వానికి చెందిన 78 ఎకరాల్లో 52 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ గతంలో ఆ జిల్లా కలెక్టర్ అమో య్ కుమార్ జారీచేసిన ఉత్�
కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది చేపట్టనున్న జనాభా లెక్కల్లో కులగణన చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జేడీయూ, టీడీపీ, అప్నాదళ్, కాం�
Raj Pakala | జన్వాడలో జరిగిన విందు వ్యవహారంలో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది పాకాల రాజేంద్రప్రసాద్ (రాజ్పాకాల)కు సోమవారం హైకోర్టులో ఊరట లభించింది. పోలీసులు ఇచ్చిన నోటీసుల మేరకు విచారణకు హ
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిర్మల్ ఎమ్మెల్యే ఏ మహేశ్వర్రెడ్డి తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం హైకోర్టు విచారణ �
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో న్యాయవ్యవస్థకు పాలనాపరమైన సంబంధాలు ఉంటాయని, వీటిపై మాట్లాడుకునేందుకు ప్రభుత్వ పెద్దలతో సీజేఐ, హైకోర్టు చీఫ్ జస్టిస్లు సమావేశమవుతారని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) డీవై
మధిరలో జిల్లా అదనపు కోర్టు మంజూరు అంశాన్ని పరిశీలిస్తామని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి పి.శ్రీసుధ అన్నారు. మధిర పట్టణంలో రూ.24 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న మున్సిఫ్ కోర్టుతోపాటు సబ్ సివిల్ కోర్ట
పసిబిడ్డను తల్లి నుంచి వేరు చేస్తారా? అంటూ కేరళ హైకోర్టు ఆ రాష్ట్రంలోని ‘చైల్డ్ వెల్ఫేర్ కమిటీ’పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పసిబిడ్డకు తల్లి పాలు పట్టడం, ఆ బిడ్డ తల్లి పాలను పొందడం రాజ్యాంగంలోని ఆర్టికల�
తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు స్పందించింది. పిటిషనర్ అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని అసోసియేషన్తో పాటు ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింద�
అడ్డదారిలో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు యత్నించిన నాయకులకు ఎదురుదెబ్బ తగిలింది. భిక్కనూర్ మండలంలోని బస్వాపూర్ సొసైటీ విషయంలో ఎలాగైనా పంతం నెగ్గించుకునేందుకు పాకులాడి హైకోర్టు ముందు బొక్కా బోర్�
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి (ఆసిఫాబాద్) ఎన్నికను సవాల్ చేస్తూ ఆమె ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యాం దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. నిబంధనల ప్రకారం ఎన్నికల అఫిడవిట్�
హైడ్రాకు విస్తృతాధికారాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్ను సవాలు చేస్తూ బీఆర్ఎస్కు చెందిన మాజీ కార్పొరేటర్ మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి దాఖలుచేసిన ప్రజాప్రయోజన వ్యాజ్�
పార్టీ ఫిరాయింపులకు పా ల్పడిన శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ హైకోర్టులో మరోసారి వాయిదా పడింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలో క్ అరాధే, జస్టిస�