సికింద్రాబాద్ మహంకాళి మందిరంలోని ముత్యాలమ్మ దేవత విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నప్పుడు తీసిన వీడియోలను, వాటి లింకులను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు కేంద్ర సైబర్క్ర�
Harsha Sai | యూ ట్యూబర్ హర్ష సాయి తనపై లైంగిక దాడి చేయడంతోపాటు నగ్న చిత్రాలతో బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ ముంబైకి చెందిన ఓ నటి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు పోలీసులు హర్ష సాయి (Harsha Sai)పై సెప�
ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఏఐసీటీఈ, జేఎన్టీయూ ఆమోదించిన సీట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతించాలన్న గత ఉత్తర్వులను అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు నిప్పులు చెరిగింది.
ప్రభుత్వం అప్పగించిన ధాన్యం ఆధారంగా పౌరసరఫరాల శాఖకు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను అప్పగించకపోవడంతో రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) చట్టం కింద జప్తు చేసిన స్థిరాస్తులను క్రయవిక్రయాలు లేదా అన్యాక్రాం
Group-1 Mains | గ్రూప్1 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఉత్తర్వుల జారీకి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పిటిషన్పై జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. అయితే గ్రూప్-1 ఫ�
గుజరాత్లో అధికార పార్టీ ఎమ్మెల్యేపై (BJP MLA) లైంగిక దాడి కేసు నమోదయింది. హైకోర్టు ఆదేశాలతో బీజేపీ ఎమ్మెల్యేపై, మాజీ మంత్రి గజేంద్ర సిన్హ్ పర్మార్పై పోలీసులు కేసు నమోదుచేశారు.
ప్రైవేటు వ్యక్తులతో తలెత్తిన ఓ భూవివాదంలో సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వం తీరుబడిగా అప్పీల్ దాఖలు చేయడమే కాకుండా చట్టసభల ఎన్నికల వల్ల కౌంటర్ దాఖలులో జాప్యం జరిగిందని సాకులు చె
భారత వ్యతిరేక, పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసిన ఓ నిందితుడికి మధ్యప్రదేశ్ హైకోర్టు తిక్క కుదిర్చింది. అతడికి బెయిలు మంజూరు చేస్తూ ఊహించని షరతులు విధించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది మే 17న ఓ
తప్పుడు సమాధానాలతో కూడిన తుది కీ ఆధారంగా నిర్వహించే గ్రూప్-1మెయిన్స్ పరీక్ష ప్రభావం ఎంపికపై ఉంటుందంటూ హైకోర్టులో పలువురు గ్రూప్-1 అభ్యర్థులు అప్పీళ్లను దాఖలు చేశారు.
గ్రూప్ 1 నియామకాలు తాము వెలువరించే తుది తీర్పుకు లోబడి ఉంటాయని హైకోర్టు స్పష్టంచేసింది. గ్రూప్-1 పరీక్షల నిలిపివేతకు నిరాకరించింది. ఈ నెల 21 నుంచి పరీక్షలు జరగున్నాయని, ఈ పరిస్థితుల్లో ఏవిధమైన మధ్యంతర ఉత�
Telangana | తమను ఏపీకి కేటాయించడంపై నలుగురు ఐఏఎస్లు హైకోర్టును ఆశ్రయించారు. క్యాట్ తీర్పును సవాలు చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీప్రసాద్, రొనాల్డ్ రోస్ వేసిన పిటిషన్ల
Hydraa | హైడ్రాపై నిన్ననే స్టేటస్ కో ఆర్డర్స్ (యథాతథస్థితి ఉత్తర్వులు) జారీచేశామని, ఈ నేపథ్యంలో హైడ్రా కూల్చివేత చర్యలు తీసుకోబోదని హైకోర్టు స్పష్టం చేసింది.
గ్రూప్-1 నోటిఫికేషన్పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఆ పరీక్షకు సంబంధించిన ప్రశ్నలపై నిపుణుల కమిటీ తీసుకున్న నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. 7 ప్రశ్నలపై పిటిషనర్లు లేవనెత�