మంచు కుటుంబంపై పహాడీషరీఫ్ ఠాణాలో మూడు కేసులు నమోదయ్యాయని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు వెల్లడించారు. ఆయన వద్ద ఉన్న రెండు తుపాకులలో ఒకటి ఏపీలోని చంద్రగిరి ఠాణాలో సరెండర్ చేయగా స్పానిష్ మోడల్
రాష్ట్రవ్యాప్తంగా 21 జిల్లాల్లోని గ్రామ, జిల్లాల ప్రాథమిక మత్స్యకారుల సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సహకార సంఘ ఎన్నికల మండలిని హైకోర్టు ఆదేశించింది. సెప్టెంబరు 23న ఇచ్చిన వినతి �
జాతీయ లోక్ అదాలత్లో భాగంగా శనివారం తెలంగాణలో నిర్వహించిన లోక్ అదాలత్కు విశేష స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా 337 బెంచ్లను ఏర్పాటు చేసి ఒక్క రోజే రికార్డ్ స్థాయిలో 11,55,993 కేసులను పరిష్కరించారు.
అమెరికా నుంచి అక్రమంగా తీసుకొచ్చిన కుమారుడిని అకడే ఉన్న తల్లికి అప్పగించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. బాలుడి ప్రయోజనాలను, విదేశీ కోర్టు ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకున్నది.
సినీ నటుడు అల్లు అర్జున్కు భారీ ఊరట దక్కింది. పుష్ప2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొకిసలాట ఘటనపై అరెస్టయిన అల్లు అర్జున్కు శుక్రవారం హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజ
‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అనే పుస్తకాన్ని రాసిన ప్రొ ఫెసర్ కంచె ఐలయ్యకు న్యాయస్థానం లో ఊరట లభించింది. ఆర్యవైశ్యుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ పుస్తకాన్ని రాశారంటూ కోరుట్ల, కరీంనగర్ ప్రాం తాల్లో కే�
ఓటుకు నోటు కేసులో వేం నరేందర్రెడ్డి కుమారుడు కృష్ణకీర్తన్కు చుక్కెదురైంది. ఈ కేసులో ఆయనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీచేసిన నోటీసులను కొట్టివేసేందు కు హైకోర్టు నిరాకరించింది.
కన్నడ నటుడు దర్శన్ తూగుదీపకు కర్ణాటక హైకోర్టు శుక్రవారం బెయిలు మంజూరు చేసింది. ఆయనతోపాటు ఆయన స్నేహితురాలు పవిత్ర గౌడ, మరో ఏడుగురు నిందితులు కూడా బెయిలును పొందారు.
న్యాయమూర్తులు ఋషి, సన్యాసి మాదిరిగా జీవించాలని, గుర్రాల మాదిరిగా పని చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. న్యాయ సంబంధిత అంశాల్లో వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేయకుండా సంయమనం పాటించాలని, సామాజిక మాధ్యమాల
రాష్ట్రంలోని గురుకులాలు, వసతి గృహాల్లో సౌకర్యాల కల్పనకు తీసుకున్న చర్యలపై సమగ్ర వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. గతంలో ఆదేశించిన మేరకు మౌలిక వ�
చెరువులు, కుంటలు వంటి జలవనరుల పరిధిలో భవన నిర్మాణాలకు ముందుగా అనుమతులిచ్చి.. ఇప్పుడు అవి అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేస్తే ఎలాగని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది.