రాష్ట్ర విభజన సమయంలో అధికారుల కేటాయింపుపై గతంలో జారీ అయిన ఉత్తర్వులను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఈనెల 9న జారీచేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకొనేందుకు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) నిరాకరించ�
గ్రూప్-1 మెయిన్స్కు (Group-1 Mains) అడ్డంకి తొలగిపోయింది. ఈ నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఈ నెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు యథావిధిగా జరుగనున్�
జల వనరులను, పర్యావరణాన్ని పరిరక్షించటం కోసమంటూ ఎంతో ఆదర్శవంతమైన, ప్రశంసనీయమైన మాటలతో హైడ్రాను సృష్టించిన ముఖ్యమంత్రి ఆలస్యంగా జరిగిన అర్ధ జ్ఞానోదయం తర్వాత ఇప్పుడేమంటున్నారో చూడండి:- ఏ ఒక్కరినీ బాధపెట్
గురుకుల నియామకాల్లో డౌన్ మెరిట్ విధానాన్ని అమలు చేయాలని 1:2 జాబితాలోని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం మరోసారి ప్రభుత్వ పెద్దలను కలిసి విన్నవించడంతోపాటు, నిరసన కార్యక్రమాలను చేపట్టా�
మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేదలను నిర్వాసితులను చేయడమే కాదు.. ప్రార్థనా మందిరాలనూ కబళించనున్నదా? ఎన్నో ఏండ్ల ప్రాశస్త్యం కలిగిన చారిత్రాత్మక కట్టడాలు కాలగర్భంలో కలిసిపోనున్నాయా? లక్షలాది మంది ప్రజలు ప్
మహాత్మాగాంధీ స్మారక నిధికి చెందిన భూమిని ప్రైవేట్ వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్ లో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది.
గ్రూప్-1 మెయిన్ హాల్టికెట్లను 14న విడుదల చేయనున్న ట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది. పరీక్ష కు ఒక రోజు ముందు(ఈ నెల 21) వరకు హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయని సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు.
Telangana | ‘అధికార పక్షాన ఉంటే.. అనుకున్నది సా ధించుకోవచ్చు’ అని ఆశపడి గోడ దుంకిన ఎ మ్మెల్యేలకు ఆశాభంగమే అయిందా? అటు ప నులు చేసుకోలేక.. ఇటు పరువు నిలబెట్టుకోలే క తమ నియోజకవర్గాల్లో ఆ పది మంది తిరగలేకపోతున్నారా? అం
తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) చైర్మన్గా జస్టిస్ దేవరాజు నాగార్జునను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి ఆమోదం తెలిపినట్టు తెలిసింది. దీంతో త్వరలోనే
మంత్రి కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో సినీనటుడు అక్కినేని నాగార్జున, ఆయన భార్య అమల, కుమారుడు నాగచైతన్య, కోడలు యార్లగడ్డ సుప్రియ మంగళవారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. అ