తమకు అండగా ఉండాలని తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదను కలిసి రాష్ట్ర మహిళా అగ్రికల్చర్ ఆఫీసర్లు వినతి పత్రం అందచేశారు. డిజిటల్ క్రాప్ సర్వేలోని సమస్యల గురించి కమిషన్ దృష్టికి తెచ్చార
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా జనాభా సేకరణకు సంబంధించిన పత్రాల్లో కులం, మతం వెల్లడించేందుకు ఆసక్తి లేని వారి కోసం నో క్యాస్ట్, నో రిలిజియన్ కాలమ్ను ఏర్పాటు చేయాలనే పిటిషనర్ వినతిని ప్రభుత్వం పర
ప్రజాప్రతినిధుల పార్టీ ఫిరాయింపులపై కోర్టులు న్యాయ సమీక్ష జరిపేందుకు విధివిధానాలు ఉన్నాయని, బీఆర్ఎస్ తరఫున ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫి రాయించిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణ�
AP High Court | ఏపీలోని కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన పాత్రికేయుడి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు ఏపీ హైకోర్టులో నిరాశే ఎదురయ్యింది.
చెరువుల హద్దుల నిర్ధారణకు హైకోర్టును మరికొంత సమయం కోరాలని హెచ్ఎండీఏ భావిస్తోంది. ఈ అంశం పై నవంబర్ రెండో వారంలో హైకోర్టు విచారణ చేపట్టనుండగా.. ఇప్పటికీ హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల బఫర్, ఎఫ్టీఎల్ నిర్ధ
కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఆరోపించారు. ఆ పార్టీ వ్యవహారం ‘ప్రచారం ఫుల్.. పనులు నిల్' అన్న చందంగా తయారైందని విమర్శించారు. సోమవ�
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ కోసం డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తక్షణమే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలను జారీ
రాష్ట్ర జనాభాలో 95 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కులగణన పేరిట రేవంత్ సర్కారు మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. రాహుల్ను అడ్డంపెట్టుకొని రేవంత్ బీసీల గొంతు కోస్తు
బీసీలకు అన్యాయం జరిగితే ఉద్యమం తప్పదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వీ శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. కులగణన సర్వేలో కాలయాపన జరిగి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఫలాలు దక్కే విషయంలో అనుమానాలు నెలకొన్నాయని ఆ�
స్థానిక సంస్థల్లో జనాభా దామాషా ప్రకారం కల్పించాల్సిన రిజర్వేషన్లపై చేపట్టిన బహిరంగ విచారణలో వివిధ సంఘాల నుంచి వినతులు విన్నామని, దానిని ప్రభుత్వానికి నివేదిస్తామని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి న�
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు అమీర్ రహీల్కు చుక్కెదురైంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తునకు అనుమతిస్తూ కింది కోర్టు ఉత్తర్వులపై ఆయన దాఖలు చేసిన పిటిషన్ను హైక