జీవోలు, ఆర్డినెన్స్లు తెలుగులో ఎందుకు ఇవ్వడం లేదో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జీవోలు, ఆర్డినెన్స్లను తెలుగులో జారీ చేయకపోవడం అధికార భాషల చట్టం-1956తో పాటు పలు జీ�
Namasthe Telangana | తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఎండీ డీ దామోదర్రావు, నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిటర్ టీ కృష్ణమూర్తిపై అరెస్టు లాంటి ఎటువంటి చర్యలూ తీసుకోరాదని, వారిపై నమోదు చేసిన కేసు దర్యాప్తున�
నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు ఓ వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి, వేధించారన్న ఆరోపణల నేపథ్యం లో గత నెల 28 నుంచి 31 వరకు ఉస్మానియా పోలీస్ స్టేషన్లో రికార్డయిన సీసీటీవీ ఫుటేజీని సమర్పించాలని హైకోర్టు ఆదేశి�
వ్యవసాయ భూములపై హకులను ధ్రువీకరించాల్సింది అధికారులు కాదని, సివి ల్ కోర్టు మాత్రమే తేల్చాలని హైకోర్టు తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు, హైకోర్టులకు కూడా ఆ అధికారం లేదని స్పష్టం చేసింది.
కోర్టుల్లో కేసుల నమోదు సంఖ్య పెరుగుతున్నదని, వాటిని త్వరితగతిన పరిషరించి పెండెన్సీ తగ్గించేందుకు న్యాయవాదులు కృషి చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరా ధే పిలుపునిచ్చారు. ఆదివారం కర�
సూర్యాపేట జిల్లాలోని చిలుకూరు పోలీస్ స్టేషన్లో స్వీపర్గా పనిచేసిన షేక్ జానీమియాకు 1991 నుంచి పూర్తి వేతన బకాయిలను చెల్లించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు 2017లో సింగిల్ జడ్జి �
గ్రామకంఠం భూములు ఎవరి ఆధీనంలో ఉంటాయో, ఆ భూములపై ఏ శాఖకు అధికారం ఉంటుందో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గ్రామకంఠం భూముల రక్షణ బాధ్యతలను ఎవరు చేపడతారో వివరణ ఇవ్వాలంటూ రెవెన్యూ, పంచా
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు పిటిషన్లు సమర్పించి ఆరు నెలలైనా, ఇప్పటికీ విచారణ చేపట్టలేదని బీఆర్ఎస్ తరఫున సీనియర్ అడ్వొకేట్ గండ్ర మోహన్రావు హైకోర్టులో వాదించారు.
హైదరాబాద్ బంజారాహిల్స్లో సుల్తాన్ ఉల్ ఉలూం ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇంజినీరింగ్, ఇతర కాలేజీల అనుమతులను రద్దు చేయడాన్ని హైకోర్టు సమర్ధించింది. ఆయా కాలేజీల అనుమతులను రద్దు చేస్తూ 2
హైకోర్టులో కేసుల విచారణ లైవ్ ప్రొసీడింగ్స్ను రికార్డింగ్ చేయరాదని హైకోర్టు రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో పేరొన్నారు. లైవ్ రికార్డింగ్ చేసి వాటిని మీడియాలో ప్రసారం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని �
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పిటిషన్ల విచారణ షెడ్యూల్ను ఖరారు చేయడంతోపాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు చేసిన పిటిషనర్ల ఫైళ్లను స్పీకర్ ముందుంచాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును అసెంబ్లీ క�
హైదరాబాద్లో చట్ట వ్యతిరేకంగా కల్లు అమ్మకాలు జరుగుతున్నాయంటూ దాఖలైన పిటిషన్పై రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనలను తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది. కల్లు విక్రయాలకు చర్యలు తీసుకోవడం లే దని రంగారెడ్డి జిల�
బీఆర్ఎస్ తరఫున ఎన్నికై కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారంపై ప్రస్తుతం న్యాయ సమీక్షకు ఆసారం లేదని, ఈ అంశం పై అసెంబ్లీ స్పీకర్ తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే న్యాయ సమీక్షకు వీలుంటుం