కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కినా ఆయనకు ఊరట లభించలేదు. తన ఎన్నికల అఫిడవిట్పై దాఖ�
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్అరాధే బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అ య్యారు. రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశా రు. ప్రధాన న్యాయమూర్తి బదిలీ కావడం తో తాత్కాలికంగా ఆ బాధ్యతల�
తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఈ నెల 11న సిఫారసు చేసింది. జిల్లా జడ్జీల కోటాలో ఈ నలుగురి పేర్లను ప్రతిపాదించింది. సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ�
HYDRAA | అక్రమ నిర్మాణాలంటూ నోటీసులిచ్చి, వాటిపై వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా చర్యలు చేపట్టేందుకు ప్రయత్నించిన హైడ్రా తీరును హైకోర్టు తప్పు పట్టింది. బాధితుల నుంచి వివరణ తీసుకొని, దాన్ని నాలుగు వారాల్ల�
సంక్రాంతి పండుగ సందర్బంగా పతంగులను ఎగురవేసేవారు సింథటిక్ మాంజా/నైలాన్ దారాలను వినియోగించకుండా నిరోధించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని హై కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
TG Highcourt | రంగారెడ్డి జిల్లాలోని ఫార్మా అనుబంధ గ్రామాల్లో రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. ఫార్మా అనుబంధ గ్రామాల్లో ఎలాంటి ఆందోళనలు, ధ ర్నాలు, సమావేశాలు నిర్వహించకూడదని పోలీసులు ఆంక్షలు విధించిన నేపథ్యంలో
బెనిఫిట్ షోలకు అనుమతి లేదంటూనే అదనపు షోల పేరుతో ఎలా అనుమతిస్తారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. రాష్ట్రంలో అదనపు షోలను అనుమతించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. అర్ధరాత్రి, తెల్లవారుజాము న
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్రావుకు మరోసారి ఊరట లభించింది. ఆయనను అరెస్టు చేయొద్దని గతంలో పంజాగుట్ట పోలీసులకు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. ఈ కేసును కొట్టేయాలని, ఈలో�
సినిమాలను తెల్లవారు జామున నాలుగు గంటలకు ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని హైకోర్టు పేర్కొంది. ప్రతి మనిషికి రాత్రిపూట నిద్ర ఉండితీరాలని తెలిపింది.
మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుపై దాఖలైన ప్రైవేటు ఫిర్యాదుపై విచారణ చేపట్టాలని భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేస్తూ గత నెల 24న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు మర
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణకు హాజరయ్యేందుకు వెళ్లిన బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) వెంట న్యాయవాదిని అనుమతించకపోవడ
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్కు హైకోర్టు అనుమతినిచ్చింది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఈ నెల 9వ తేదీన విచారణకు రావాలని ఏసీబీ నిన్న నోటీసులు పంపించింది. అయితే ఈ �