కాంగ్రె స్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం (డిసెంబర్ 9న) సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయంపై తెలం
ఖమ్మం జిల్లా కోర్టులో ఓ కేసు పెండింగ్లో ఉన్నదన్న కారణంతో హైదరాబాద్కు చెందిన ఎన్ పూర్ణచంద్రరెడ్డి అనే వ్యక్తికి పాస్పోర్టు జారీ చేయకుండా నిరాకరించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది.
శంషాబాద్ మండలంలోని గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేయాలనే ప్రభుత్వ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టంచేసింది. శంషాబాద్ మండలంలోని 51 పంచాయతీలను శంషాబాద్ మున్సిపాలిటీలో విలీనం
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం పూలకొమ్మ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ మృతులకు తిరిగి పో స్టుమార్టం నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీచేయలేమని హైకోర్టు స్పష్టంచేసింది.
మధ్యప్రదేశ్లోని హైకోర్టులో నెమ్మదిగా పనిచేస్తున్నారంటూ ఆరుగురు మహిళా న్యాయమూర్తులను విధుల నుంచి తొలగించడంతో పాటు వారి పునర్నియామకానికి తిరస్కరించడం పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
2023లో జరిగిన ఎన్నికల్లో సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 83,025 భారీ మెజారిటీతో గెలుపొందాను. చట్టసభకు వరసగా ఏడుసార్లు ఎన్నికయ్యా. 2014, 2019లోనూ అసెంబ్లీకి ఎన్నికై నీటిపారుదల, శాసనసభ వ్యవహారాలు, ఆర్థిక ఇతర శాఖ�
ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు, జేఏసీ నిర్వహించనున్న ‘చలో బస్భవన్'ను అడ్డుకునేందుకు ప్రభుత్వం చేసిన కుట్రను కార్మికులు ఛేదించారు. బస్భవన్ వద్ద నిరసనతో కూడిన మాస్ మీటింగ్కు అనుమతిస్తూ హైకోర్టు ఉత్
Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. లగచర్ల దాడి ఘటనలో ఏ1గా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి.. కొడంగల్ కోర్టు రిమాండ్ విధించడాన్ని సవాలు చే
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం పూలకొమ్మ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ బూటకమని పేరొంటూ హైకోర్టులో అత్యవసర లంచ్మోషన్ పిటిషన్ దాఖలైంది. ఆహారంలో విషం కలిపి మట్టుబెట్టారని పిటిషన్లో పేరొన్నారు. విషాహా�