రంగారెడ్డి జిల్లా అమనగల్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న సభకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అమనగల్ జూనియర్ కాలేజీ మైదానంలో ఈనెల 18న ఉదయం 11 నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు 3 వేల మందితో సభ నిర్వహించుకునేందుకు �
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని 181 సర్వే నంబర్లో 103.35 ఎకరాల భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడంపై వివరాలు సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది.
సంగారెడ్డి జిల్లా ప్యారానగర్ గ్రామంలో మున్సిపల్ ఘన వ్యర్థాల డంపింగ్ సెంటర్ ఏర్పాటు పనులను ఆపాలని హైకోర్టు ఆదేశించింది. సర్వే పూర్తయ్యే వరకు ఆ పనులను చేపట్టవద్దని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
ఏపీ ప్రభుత్వం జారీచేసిన కుల ధ్రువీకరణ పత్రం తెలంగాణాలో పీజీ మెడికల్ అడ్మిషన్లకు చెల్లబాటు కాదని హైకో ర్టు కీలక తీర్పు వెలువరించింది. తెలంగాణ కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సిందేనని, ఈ అభ్యర్థులకే ర�
ఆదివారం లేదా ఇతర సెలవు దినాల్లో కూల్చివేత చర్యలు చేపట్టిన హైడ్రాపై మరోసారి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సెలవు దినాల్లో ఎందుకు కూల్చాల్సి వస్తున్నదని నిలదీసింది. కూల్చివేతల్లో ఎందుకంత హడావుడి చేస్త
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి పంచాయతీలో ప్రభుత్వ భూమిని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సరారును హైకోర్టు ఆదేశించింది. మండల పంచాయతీ అధికారి, కార్యదర్శుల అక్రమాలపై విచారణ జరిపి తగిన చర్యలు తీస
రాజ్యాంగం ప్రకారం పౌరులంతా సమానమేనని హైకోర్టు స్పష్టం చేసింది. పేదల పట్ల ఓ మాదిరిగా, పెద్దల పట్ల మరో మాదిరిగా వ్యవహరించడం సరికాదని అధికారులను మందలించింది. కేవలం 10 మీటర్ల స్థలంలో పేదలు గుడిసె వేసుకుని జీవ
ఫోన్ల ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిలు కోసం ‘ఐన్యూస్' ఎండీ శ్రవణ్ కుమార్ దాఖలు చేసుకున్న పిటిషన్పై శుక్రవారం హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. శ్రవణ్ కుమార్ ప్రస్తుతం విదేశంలో ఉన్నప్పటికీ తనకు సంబ
కాలుష్యాన్ని వెదజల్లుతున్న రసాయన పరిశ్రమలపై చర్యలు తీసుకోవడంలో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నదని యాదాద్రి-భువనగిరి జిల్లా పోచంపల్లి మండల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న�
రేవంత్ ప్రభుత్వం చెల్లని నాణేల్లాంటి హామీలతో ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నది. వాటిలో ఒకటి బీసీ కులగణన. స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల అవసరార్థం ఇప్పుడు ఈ లెక్కలు చేపట్టింది. మొదట ఈ కార్యాన్ని బీసీ
శాసనమండలి సభ్యుడు చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఓ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఫిర్యాదు వచ్చినప్పటికీ ఆయనపై ఎందుకు కేసు నమోదు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. దీనిప�
బీజేపీ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్పకు హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన పోక్సో కేసు కొట్టేయాలన్న ఆయన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.