మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వ్యవహారంలో తమను ప్రతివాదులుగా చేరుస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టులో దాఖలైన ప్రైవేట్ పిటిషన్ను కొట్టివేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మా�
లగచర్ల కేసు (ఎఫ్ఐఆర్ 145)లో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు జస్టిస్ కే లక్ష్మణ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి (Patnam Narender Reddy)కి హైకోర్టులో ఊరట లభించింది. బోంరాస్పేట పోలీస్ స్టేషన్లో నమోదైన ఓ కేసులో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిం�
Tamil Nadu | మాజీ భార్యకు భరణం చెల్లించాలని ఆదేశించిన న్యాయమూర్తిని ఓ వ్యక్తి ఆశ్చర్యపరిచాడు. తమిళనాడులోని కోయంబత్తూర్కు చెందిన ఓ ట్యాక్సీ డ్రైవర్(37)పై గత ఏడాది ఆయన భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. కోయంబ�
ఫార్ములా ఈ రేసింగ్ ఒప్పందంలో అక్రమాలు జరిగాయంటూ ఏసీబీ నమోదు చేసిన క్రిమినల్ కేసులో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, శాసనసభ్యుడు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)కు హైకోర్టులో ఊరట లభించింది.
KTR | ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఊరట లభించింది. ఈ నెల 30వ తేదీ వరకు కేటీఆర్ను అరెస్టు చేయవద్దని ఆదేశించింది. అయితే ఈ కేసును విచారణ కొనసాగించవచ్చని ఏసీ�
హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల హద్దుల నిర్ధారణకు కనీసం మరో 6 నెలల గడువు పడుతుందని తెలుస్తోంది. డిసెంబర్ నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా.. ఆచరణలో సాధ్యం కాదనీ అధికార వర్గాలు పేర�
తనపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు న్యాయ నిపుణులతో కేటీఆర్ ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్టు స మాచారం.
సినీనటుడు నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో మంత్రి కొండా సురేఖ వ్యక్తిగతంగా హాజరు కావాలని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు స్పష్టంచేసింది. కేసులో త్వరితగతిన విచారణ చేపట్టేందుకు తాము అంగీకరించి�
జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ అధ్యక్షుడు బీ రవీంద్రనాథ్పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు వారాల్లో చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కో-ఆపరే�