హైదరాబాద్ ప్రతిష్ఠకు ప్రపంచంలోనే గుర్తింపు తీసుకురావాలనే మహత్తర సంకల్పంతో ఫార్ములా-ఈ రేస్ నిర్వహించేందుకు ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రిగా చేసిన కృషిని, ఫలితంగా లభించిన ఆర్థిక ప్రయోజనాలను రాష్ట్ర ప్ర�
ఫార్ములా ఈ-కార్ రేసుకు సంబంధించి ఏసీబీ కేసులో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఈ నెల 31 వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
ఇందిరమ్మ ఇండ్ల్ల పథకానికి లబ్ధిదారుల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీలను నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉంటుందని,
కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ‘ధ్యాన్చంద్ ఖేల్త్న్ర’ అవార్డుల వివాదం నానాటికీ ముదురుతోంది. అంతర్జాతీయ క్రీడా వేదికలపై సాధారణ క్రీడాకారులతో సమానంగా తామూ పతకాలు సాధిస్తున్నప్పటికీ అవార్డుల విషయంలో తమక�
సంధ్య థియేయర్ ఘటనలో ప్రముఖ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) మరోసారి నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. గతంలో విధించిన 14 రోజుల రిమాండ్ నేటితో ముగియనుంది.
టీజీపీఎస్సీ గ్రూప్-1 నియామకాలపై గత ఫిబ్రవరిలో జారీచేసిన నోటిఫికేషన్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. గ్రూప్-1 నోటిఫికేషన్, దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 29ని సవాలు చేస్తూ దా
‘రాష్ట్రంలో ప్రజలకు సమాచార ‘హక్కు’ ఉన్నట్టా? లేనట్టా?’ ఆర్టీఐ కమిషన్ కార్యాలయానికి రోజుల తరబడి వచ్చిపోయేవారి ప్రశ్న ఇది. 22 నెలలుగా ఆర్టీఐ ప్రధాన కమిషనర్, కమిషనర్ పోస్టులు భర్తీకాలేదు.
సినీ నటుడు అల్లు అర్జున్ వ్యవహారం వెనక ఏదో శక్తి దాగి ఉందని, వారే కొత్త సంక్షోభానికి కుట్ర పన్నుతున్నారని సీనియర్ న్యాయవాది పి. శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ఫోన్ల ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆయ న మామ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా ఈ నెల 25 ఉదయం 10 నుంచి 28 సాయం త్�
న్యాయవ్యవస్థను డిజిటలైజ్ చేయడంతోపాటు న్యాయ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కొత్తగా మరో 29 ఈ-సేవా కేంద్రాలు ఏర్పాటయ్యాయి.
తెలంగాణ తల్లి విగ్రహాల రూపాన్ని మార్చి కొత్త విగ్రహాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలను వెచ్చించడాన్ని తప్పుబడుతూ రచయిత జూలూరి గౌరీశంకర్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం (పిల్)పై మంగళవారం హైకో
మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వ్యవహారంలో తమను ప్రతివాదులుగా చేరుస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టులో దాఖలైన ప్రైవేట్ పిటిషన్ను కొట్టివేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మా�
లగచర్ల కేసు (ఎఫ్ఐఆర్ 145)లో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు జస్టిస్ కే లక్ష్మణ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.