CM Siddaramaiah | కర్ణాటక హైకోర్టులో సీఎం సిద్ధరామయ్యకు ఊరట లభించింది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) కుంభకోణంపై లోకాయుక్త పోలీసుల విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కి బదిలీ చేసేందుకు కర్ణాటక హైకోర్టు �
ప్రైవేటు ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికెక్కడిదని హైకోర్టు ప్రశ్నించింది. ఆ అధికారం ప్రభుత్వానికి లేదని చెప్పింది. ఈ మేరకు చట్ట నిబంధనలు ఉన్నాయని గుర్తుచేసింది.
రియల్ఎస్టేట్ వ్యాపారి చక్రధర్గౌడ్ చేసిన ఫిర్యాదుపై పంజాగుట్ట పోలీస్స్టేషన్లో నమోదైన ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితునిగా ఉన్న మాజీ పోలీస్ అధికారి రాధాకిషన్రావును అరెస్టు చేయరాదని పోలీసులకు హ
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్ పోలీస్స్టేషన్ లో నమోదైన కేసులో ఈ నెల 12 వరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను అరెస్టు చేయరాదని హైకోర్టు ఆదేశించింది. ట్రయల్ కోర్టులో జరిగే వి�
రియల్ఎస్టేట్ వ్యాపారి చక్రధర్గౌడ్ చేసిన ఫిర్యాదుపై పంజాగుట్ట పోలీస్స్టేషన్లో నమోదైన కేసులో మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యుడు టీ హరీశ్రావుకు హైకోర్టు మంజూరుచేసిన మధ్యంతర బెయిల్ను ఈ నెల 12 వరకు
మావల శివారులోని సర్వే నంబర్ 170 పరిధిలో గల కుమ్రం భీం కాలనీవాసులకు సౌకర్యాలు కల్పించాలని తుడుందెబ్బ రాష్ట్ర కో-కన్వీనర్ గోడం గణేశ్ డిమాండ్ చేశారు. బుధవారం కాలనీ నుంచి హెడ్ పోస్టాఫీసు వరకు పాదయాత్రగా
ఉద్యోగాల కోసం ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్న డీఎస్పీ-2008 అభ్యర్థులకు సుదీర్ఘ నిరీక్షణ తప్పదా? అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ఎన్నికల కోడ్ పేరుతో వారిని ఎంత కాలం క్షోభపెడతారని ప్రశ్నించింది.
పార్టీ మారాలనుకొనే ప్రజాప్రతినిధులు ముందుగా తమ పదవికి రాజీనామా చేయాలని కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజీనామా అనంతరం తిరిగి నిర్వహించే ఎన్నికల్లో గెలిచి చూపించాలని సూచించింది.
సత్యం కంప్యూటర్స్ సంస్థను చేజికించుకున్న టెక్ మహీంద్రా కంపెనీకి హైకోర్టులో ఊరట లభించింది. 2002-09 మధ్య కాలానికి సంబంధించి సత్యం కంప్యూటర్స్ చెల్లించాల్సిన ఆదాయ పన్నును ఆ కంపెనీ వాస్తవ ఆదాయం ఆధారంగానే ల�
ఫోన్ల ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ అధికారి రాధాకిషన్రావుకు జైలు నుంచి విముక్తి లభించింది. ఆయనకు హైకో ర్టు షరతులతో కూడిన బెయిల్ మం జూరు చేయడంతో శుక్రవారం చంచల్గూడ జైల
స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవులకు ఎన్నికలు నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్పై ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని గురువారం హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చ�
రాష్ట్ర వక్ఫ్బోర్డు సీఈవోను తక్షణమే తొలగించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. నాలుగు నెలల వ్యవధిలోగా అర్హుడైన అధికారిని పూర్తిస్థాయి సీఈవోగా నియమించాలని స్పష్టంచేసింది. రాష్ట్ర ప్రభుత్వంతోప�