కన్నడ నటుడు దర్శన్ తూగుదీపకు కర్ణాటక హైకోర్టు శుక్రవారం బెయిలు మంజూరు చేసింది. ఆయనతోపాటు ఆయన స్నేహితురాలు పవిత్ర గౌడ, మరో ఏడుగురు నిందితులు కూడా బెయిలును పొందారు.
న్యాయమూర్తులు ఋషి, సన్యాసి మాదిరిగా జీవించాలని, గుర్రాల మాదిరిగా పని చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. న్యాయ సంబంధిత అంశాల్లో వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేయకుండా సంయమనం పాటించాలని, సామాజిక మాధ్యమాల
రాష్ట్రంలోని గురుకులాలు, వసతి గృహాల్లో సౌకర్యాల కల్పనకు తీసుకున్న చర్యలపై సమగ్ర వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. గతంలో ఆదేశించిన మేరకు మౌలిక వ�
చెరువులు, కుంటలు వంటి జలవనరుల పరిధిలో భవన నిర్మాణాలకు ముందుగా అనుమతులిచ్చి.. ఇప్పుడు అవి అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేస్తే ఎలాగని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది.
పుష్ప-2 సినిమా ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొకిసలాటలో ఓ మహిళ మరణించడంపై చికడపల్లి పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ ఆ సినిమా హీరో అల్లుఅర్జున్ హైకోర్టులో పిటిష�
పుష్ప-2 సినిమా ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొకిసలాటలో ఓ మహిళ మృతిచెందిన ఘటనపై చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని ఆ థియేటర్ యాజమాన్యం, భాగస్వాములు హైకో�
బడాబాబుల నిర్మాణాల కోసం తమ ఇండ్లను అన్యాయంగా కూల్చేశారని ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్లోని శ్రీస్వామివివేకానందనగర్ బస్తీకి చెందిన దళితులు ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే తమకు పునరావాసం క�
వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్కు సోమవారం హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ 2019లో కేంద్రం జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. చెన్నమనేని జర్మనీ పౌరసత
ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్న పరీక్షల హాల్టికెట్లను టీజీపీఎస్సీ వెబ్సైట్లో సోమవారం అందుబాటులో ఉంచింది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తారు.