ఆసిఫాబాద్ కుమ్రం భీం జిల్లా వాంకిడిలోని ఆశ్రమ పాఠశాలలో శైలజ అనే విద్యార్థిని చనిపోయిందని, నాగర్ కర్నూల్లో ప్రవీణ్ అనే ఎస్సీ విద్యార్థి కూడా మరణించాడని పిటిషనర్ న్యాయవాది చికుడు ప్రభాకర్ హైకోర్ట�
ఆర్ఆర్బీ పరీక్షల నేపథ్యంలో గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్న అభ్యర్థులు ఆఖరుకు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం, కనీసం గోడును వినకపోవడంతో గ్రూప్-2ను వాయ�
రాష్ట్రంలో కొనసాగుతున్న కులగణన సర్వేలో విశ్వబ్రాహ్మణులైన కమ్మరి, వడ్ల, కంచరి, కంసాలి, శిల్పులను వేర్వేరు కులాలుగా పరిగణించవద్దని, ఒకే విశ్వబ్రాహ్మణ కులంగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆ
తప్పుడు వివరాలతో కోర్టు ధికరణ పిటిషన్ దాఖలుచేసిన వ్యక్తికి హైకోర్టు రూ.5వేలు జరిమానా విధించింది. ఈ మొత్తా న్ని సీఎం రిలీఫ్ఫండ్కు జమచేయాలని ఆదేశించింది.
నారాయణపేట జిల్లా మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలీస్ పహారాలోనే కొనసాగుతున్నది. హైకోర్టు ఆదేశాలతో అప్రమత్తమైన అధికారులు గురువారం పాఠశాలలోకి మీడియాను పూర్తిగా నిషేధించారు.
Ram Gopal Varma | ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది.
స్కూళ్లలో మీరు పెట్టే ఆహారం తిన్న పిల్లలు వాంతులు, విరేచనాలు చేసుకుని దవాఖానల పాలవుతుంటే ఎలా? వారంలో మూడుసార్లు ఇలా జరిగిందంటే ఏమనుకోవాలి? అధికారులు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తున్నది. �
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువుల పర్యవేక్షణ బాధ్యత తమదేనని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. హెచ్ఎండీఏ పరిధిలో చెరువులకు హద్దుల నిర్ధారణపై బుధవారం జరిగిన విచారణలో కీలక వ్యాఖ్యలు చేసింది.
స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ఉన్నాయి కానీ, బీసీలకు రాజ్యాంగపరమైన, చట్టబద్ధత కలిగిన రిజర్వేషన్లు లేవు. ఇప్పటివరకు ఆర్టికల్స్ 243-డీ(6), 243-టీ(6) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇ�
మూసీ ప్రక్షాళన చర్యలు తీసుకునే ముందు అధికారులు చట్టాలను అమలుచేసి తీరాలని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వం ఇష్టానుసారంగా చేయడానికి వీల్లేదని స్పష్టంచేసింది.
రాజ్యాంగం మన జీవన మార్గమని, దేశ నాగరికతకు ప్రతిరూపమని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పేర్కొన్నారు. 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంగళవారం హైకోర్టు ఆవరణలో జరిగిన వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగిం�
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలంటూ 19 నుంచి నిరవధిక బంద్ను పాటిస్తున్న తెలంగాణ డిగ్రీ కాలేజీల యాజమాన్య సంఘం కాస్త వెనక్కి తగ్గింది. పరీక్షల నిర్వహణకు సహకరించాలని నిర్ణయం తీసుకున్నట్టు యా�
లగచర్ల ఘటనపై బొంరాస్పేట పోలీసులు 3 వేర్వేరు కేసులు నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది.