AP High Court | ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా అవధానం హరిహరనాథ శర్మ , డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు ప్రమాణం చేశారు. వారితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు.
ఓఆర్ఎస్ను శక్తిపానీయాలంటూ తప్పుడు ప్రకటనలతో అమ్మకాలు జరగటంపై దాఖలైన పిల్లో హైకోర్టు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. ఓఆర్ఎస్ విక్రయాలపై పూర్తి వివరాలతో ఫిబ్రవరి 28లోగా కౌంటర్లు దాఖ�
వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా సిటీ ఏర్పాటు నిమిత్తం అధికారులు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లినప్పుడు భూసేకరణను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేపడితే పోలీసులు ఏకంగా మూడు ఎఫ్ఐఆర్లను నమో దు చేయడాన్ని �
కోల్కతాలోని ఆర్జీ కర్ వైద్య కళాశాల, దవాఖాన ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కి మరణ శిక్ష విధించాలని సీబీఐ కోరింది. రాయ్కి యావజ్జీవ ఖైదు విధిస్తూ సియాల్దా కోర్టు ఇచ్చిన తీర్పుపై కలకత
నేరెళ్ల, రామచంద్రాపురంలో 8 మంది దళితులపై దాడి వ్యవహారంపై సీబీఐ లేదా సిట్తో దర్యాప్తు జరిపించాంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో తమ వాదనలు వినాలంటూ బాధితుడు కోలా హరీశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఒక సంఘటన.. కానీ రెండు కేసులు.. ఒక కేసులో జైలుకు వెళ్లి హైకోర్టు నుంచి బెయిల్పొంది బయటకు రాగానే అదే ఘటనపై నమోదైన మరో కేసులో మళ్లీ అరెస్టు.. తిరిగి అదే జైలు! ఇలా ఒకటీ రెండు కాదు.. ఏకంగా 66 రోజులపాటు జైలు జీవితం! వా�
లైంగికదాడి బాధితులైన మహిళలకు రక్షణ కల్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసేందుకు ఇంకెంత సమయం కావాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నాలుగు నెలలుగా కౌంటర్
రాష్ట్రంలో ఖాళీగా ఉంచిన జూనియర్ లైన్మెన్ పోస్టులను భర్తీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులతో ఆ పోస్టులను భర్తీ చేయాలని టీజీఎస్పీడీసీఎల్కి ఉత్తర్వులు జారీ చేసింది.
నల్లగొండ క్లాక్టవర్ వేదికగా బీఆర్ఎస్ మంగళవారం నిర్వహించ తలపెట్టిన రైతు మహాధర్నాకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ప్రభుత్వ పెద్దలే పోలీసు యంత్రాంగంపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అనుమతి ఇవ్వక
హైదరాబాద్ బాగ్ అంబర్పేటలోని వివాదస్పద బతుకమ్మకుంట భూమి విషయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఆ భూమికి సంబంధించిన హకుల వ్యవహారాన్ని సివిల్ కోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది
High Court | క్షేత్రస్థాయిలో లేని భూమి కోసం అస్మాన్జాహి పైగా వారసులు, వారి నుంచి భూమిని కొనుగోలు చేసిన వారు గత 66 ఏండ్లుగా చేస్తున్న న్యాయపోరాటంపై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.