Bomb Threat | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా రాజస్థాన్ హైకోర్టు (Rajasthan High Court)కు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.
ఎన్నికల్లో పోటీ చేయడం ప్రాథమిక హకు కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనే అంశం ప్రాథమిక హకు పరిధిలోకి రాదని తెలిపింది.
ఎలాంటి షరతులు లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్లు, ఇతర పత్రాలను తిరిగి ఇవ్వాలని పలు కాలేజీలకు రాష్ట్ర మానవ హకుల కమిషన్ (హెచ్ఆర్సీ) ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ హైకోర్టు స్టే విధించింది, పరిప�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నామినేషన్ల తిరసరణ వ్యవహారంలో జోక్యం చేసుకొనేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున కోర్టుల జోక్యానికి ఆసారం లేదని చెప్పింది.
జిల్లా న్యాయస్థానాలలో నియామకాల విషయంలో హైకోర్టులకు ఉన్న రాజ్యాంగపరమైన అధికారాలలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించవద్దంటూ అలహాబాద్ హైకోర్టు వాదించడంతో బుధవారం సుప్రీంకోర్టులో రాజ్యా�
ప్రభుత్వ బాలల వసతి గృహంలో పిల్లలను లైంగిక వేధించిన కేసులో నిందితుడైన సూపర్వైజర్ మహమ్మద్ రహమాన్ సిద్ధిఖీ విడుదలకు ఆదేశించేందుకు హైకోర్టు నిరాకరించింది.
ఉమ్మడి ఏపీలో నియమితులైన 1,200 మంది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2013లో ఏపీలో కారుణ్య కారణాలతో జరిగిన నియామకాలపై స్పష్టత ఇచ్చింది.
స్టాఫ్నర్సుల నియామకానికి సంబంధించిన కేసులో హైకోర్టు తుది ఉత్తర్వులను జారీచేసింది. పిటిషనర్లకు వెయిటేజీ మారులను కలిపి మొత్తం మారులను వెల్లడించాలని, ఆ మేరకు వారు అర్హత సాధిస్తే ఖాళీ పోస్టుల్లో భర్తీ చే
రంగారెడ్డి జిల్లా, మహేశ్వ రం మండలం, నాగారంలోని భూదాన్ భూములను ఐఏఎస్లు, ఐపీఎస్లు, వారి కుటుంబసభ్యులు కొనుగోలు చేశారనే అభియోగాల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రాసిన లేఖపై ఏం చర్యలు తీసుక
బీసీలకు రాజకీయం, విద్య ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు అని ప్రకటించి అధికారంలోకి వచ్చి, చట్టబద్ధత లేని అడ్డగోలు జీవోలు విడుదల చేసి బీసీలను మభ్యపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పు డు అవే రిజర్వేషన్ల �