బీసీ రిజర్వేషన్లను పెంచకుండా పాత విధానంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలును మాత్రమే నిలిపివేస్తున్నట్టు, ఎన్నికల నోటి�
రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, నాగారం గ్రామంలోని భూదాన్ భూముల్లో నిర్మాణాలు చేయరాదన్న ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వారి కుటుంబసభ్యు లు, ప్రైవేట్ వ్యక్తులు నిర్మాణాలు చేయడంప�
Sabarimala | ప్రముఖ క్షేత్రమైన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో గోల్డ్ ట్యాంపరింగ్ ఆరోపణలున్నాయి. ఈ అంశంపై ఆరువారాల్లోగా దర్యాప్తు చేసి పూర్తి నివేదిక సమర్పించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను కేరళ హైకోర్టు శు�
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల జాతీయ బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు నీరటి రాజ్ కమార్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో అంబేద్కర్ కూడలి వద్ద పెద్ద ఎత్తున బీసీ సంఘాల నాయకులు పాల్గొని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు
బీసీ రిజర్వేషన్లు పెంచుతామంటిమి.. బీసీలను హామీలిస్తిమి.. కోర్టుల్లో నిలువని జీవో ఇచ్చి బోల్తాపడ్తిమి.. ఈ దశలో బీసీలకు ఏం సమాధానం చెప్దాం. ముఖమెట్ల చూపుదాం’ అని కాంగ్రెస్ నేతలు అయోమయంలో పడ్డారు. స్థానిక ఎ�
అధికారం కోసం గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీ మాదిరిగానే 42 శాతం బీసీ రిజర్వేషన్లపైనా కాంగ్రెస్ హైడ్రామా నడిపిందని మాజీమంత్రి హరీశ్రావు విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో-9పై హైకోర్టు స్టే ఇవ్వడంతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, కాంగ్రెస్, బీజేపీ కలిసి బీసీలను మోసం చేశాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్�
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ బీసీలను కేవలం రాజకీయాల కోసమే వాడుకుంటున్నదని బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు పడాల సతీశ్ మండిపడ్డారు.
‘42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న కాంగ్రెస్ సర్కారు బీసీలకు ద్రోహం చేసింది.. చెల్లని జోవో ఇచ్చి నమ్మించి వంచించింది’ అని మాజీ మంత్రి గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
నాడు అధికారం కోసం బీసీ వాదాన్ని ఎత్తుకున్న కాంగ్రెస్, నేడు నమ్మించి మోసం చేసిందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కుట్రలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందే ఊహించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిం�
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. ఎన్నికల ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. రెండు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్సి
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన జీవో-9పై హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను పరిశీలించాకే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు �
జీవో-9పై హైకోర్టు స్టే తీవ్ర నిరాశ కలిగించిందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. గురువారం హైకోర్టు వద్ద ఆయన మీడియాతో మాట్లాడు తూ.. బీసీ బిడ్డలు ఎవరూ అధైర్యపడొద్దని, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇచ్చినమాట మేరకు �