బతుకమ్మకుంటపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. వివాదాస్పద భూమిలో బతుకమ్మకుంట పేరుతో హైడ్రా చేపట్టిన పనులు, సీఎంతో ఆర్భాటంగా చేసిన ప్రారంభోత్సవాలపై హైకోర్టు మండిపడింది.
రాష్ట్రంలో పెండింగ్ ఉన్న రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని చేపట్టింది.
Bathukamma kunta | గతంలో హైడ్రా ప్రభుత్వ భూమిగా గుర్తించి బతుకమ్మ కుంటను అభివృద్ధి చేసింది. చిల్డ్రన్ పార్క్, ఓపెన్ ఎయిర్ జిమ్తోపాటు అనేక ఏర్పాట్లు కూడా చేసింది. సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి �
Bhudan Lands | ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలోని భూదాన్ భూముల్లో నిర్మాణాల కూల్చివేతలపై దాఖలైన అప్పీల్ పిటిషన్ను డివిజన్ బెంచ్ డిస్మిస్ చేసింది. ఈ వ్యవహారంపై గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం �
ఒక రిటైర్డ్ ఉద్యోగిపై తప్పుడు కేసు నమోదైన వ్యవహారంలో హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి రూ.50 వేలు జరిమానా విధించింది. ఉద్యోగిపై నమోదైన కేసును కొట్టివేస్తూ జస్టిస్ జూకంటి అనిల్కుమార్ ఇటీవల తీర్పు చెప్పా�
High Court : నానక్రామ్గూడ (Nanakramguda) భూముల వ్యవహారంలో రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డికి, మామ సూదిని పద్మా రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
తెలంగాణ పోరాటంలో భాగంగా నిర్వహించిన మిలియన్ మార్చ్ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, నాయకులు కేటీఆర్, హరీశ్రావుపై నమోదు చేసిన కేసును హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది.