Justice Madhavi Devi | బండి సాయి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో న్యాయమూర్తి జస్టిస్ టీ.మాధవీదేవిపై సోషల్మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన దామోదర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట
బండి భగీరథ్ను అరెస్టు చేయాలంటూ.. బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా నేతలు శుక్రవారం నెక్లెస్రోడ్లోని 125 అడుగుల మహా అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదరిస్తూ పెద్ద ఎత్తున న�
Bandi Sai Bageerath | బండి సాయి భగీరథ్ కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టిన పేట్ బషీరాబాద్ పోలీసులు మంగళవారం కరీంనగర్కు వెళ్లి, విచారణ నిమ్తితం భగీరథ్ను వెంట తీసుకొని బుధవారం మధ్యాహ్నం 2గంటలకు పేట్ బషీరాబాద్ పోల
ఏదైనా క్రిమినల్ కేసులో సింగిల్ జడ్జి వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులు లేదా తుది తీర్పుతో విభేదించి నప్పుడు దానిపై ద్విసభ్య ధర్మాసనం వద్ద అప్పీల్ చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టంచేసింది. క్రిమిన�
తనపై తప్పుడు కేసు నమోదు చేశారని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయిభగీరథ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ను పోలీసులు తక్షణమే అరెస్టు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు, మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారా�
సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో పోలీసులు తనపై ఎఫ్ఐఆర్ నమోదుకు ముందే అక్రమంగా నిర్బంధించి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొంటూ న్యాయవాది విజయ్పాల్ కింది కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దా
మైనర్పై లైంగికదాడికి పాల్పడిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను తక్షణమే అరెస్టు చేయాలని, మంత్రి వర్గం నుంచి బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశా�
‘సత్యమేవ జయతే’ నినాదం తప్పుడు రిజిస్ట్రేషన్ల భూదందాను పట్టిచ్చింది. గిరిజన భూముల రక్షణ కోసం 1/70 చట్టం చేయడానికి ముందే ఓ భూమి తనదంటూ నకిలీ పత్రాలు సృష్టించిన ఓ వ్యక్తి అప్పటికి రిజిస్ట్రేషన్ స్టాంపు పత్ర
రెండు ఇండ్ల స్థలాలను స్వాధీనం చేసుకొని అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ నోటీసును 48 గంటల్లో తొలగించాలన్న ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు హైకోర్టు ధికరణ నోటీసులు జారీచేసింది.
పారిశ్రామిక అవసరాల నిమిత్తం ఐడీపీఎల్కు కేటాయించిన భూముల స్వాధీన వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోరాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ ఈవీ వేణుగోపాల్, జస్టిస్ జీఎం మొహియుద్
సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో రైతులకు రుణమాఫీ పథకాన్ని అమలు చేయలేదని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే హరీశ్రావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరాం, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ నియామకాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఎమ్మెల్సీల నియామక ప్రక్రియలో �