హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న తనను తొలగించడం అన్యాయమంటూ మాజీ అధ్యక్షుడు ఎ. జగన్మోహన్రావు హైకోర్టును ఆశ్రయించారు. తనపై అనర్హత వేటు వేసి అమర్నాథ్ను అధ్యక్షుడిగా నియమించడం ఏకపక�
హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని రాక్ గార్డెన్ను 8 వారాల్లోగా పునరుద్ధరించాలని హైకోర్టు హైడ్రాను ఆదేశించింది. అందుకు సంబంధించిన నివేదికను 3 నెలల్లోగా హైకోర్టు రిజిస్ట్రీకి సమర్పించాలని స్పష్టం చేసింది
రాష్ట్రంలోని పురపాలక సంఘాలకు ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో వార్డుల రిజర్వేషన్ల కేటాయింపుపై దాఖలైన పిటిషన్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
ఖమ్మం జిల్లాలో ఒక కాంట్రాక్టర్కు ఏకంగా 22కుపైగా కాంట్రాక్ట్లు ఇవ్వడం వెనుక అవినీతి ఉన్నదంటూ పిటిషనర్ దాఖలు చేసిన పిల్ తెలుగులో వాదించేందుకు హైకోర్టు నిరాకరించింది. తెలుగులో వాదించడం సరికాదని పేర్క
హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో కేసు విచారణలో ఉన్న జాగలోని నిర్మాణాన్ని అక్రమంటూ ఎలా కూల్చుతారని, ఏ అధికారంతో ఆ నిర్మాణాన్ని తొలగించారని ప్రశ్నించింది. ఎలాంటి అనుమతులు ల�
హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల రక్షణకు తీసుకున్న చర్యలను వివరించే తీరిక ప్రభుత్వానికి లేదా అని హైకోర్టు ప్రశ్నించింది. హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారణ, ఆక్రమణల నుంచి రక్షణ చర్యలను వివర�
రాష్ట్రంలోకి చట్ట వ్యతిరేకంగా చొరబడిన రోహింగ్యాలు, బంగ్లాదేశీయులను వారి స్వదేశాలకు తిరిగి పంపేయాలంటూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు మంగళవారం విచారించింది. దీనిపై సమగ్ర వివరాలను నివేదించాలని కేంద్ర, రాష్�
రాష్ట్ర మీడియా అక్రెడిటేషన్ విధానంపై దాఖలైన పిటిషన్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, సాధారణ పరిపాలనాశాఖ ముఖ్యకార్య�
రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్లోని ఉమ్మడి సంస్థల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను తిరిగి చెల్లించే అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక వివరాలను వెల్లడించింది.
‘మీరు ఎన్నికల హామీని నమ్ముతున్నారా? వాటిని అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతున్నారా?’ అని హైకోర్టు విస్మయం వ్యక్తంచేసింది. ‘అడ్మినిస్ట్రేషన్ గురించి ఏమీ మాట్లాడదలుచుకోలేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించ
హెచ్ఎండీఏ ఆధీనంలోని డా. జీఎస్ మేల్కోటే పార్క్ టెండర్ల విషయంలో వివాదం నెలకొంది. పార్క్లోని జిమ్, స్విమ్మింగ్ పూల్ నిర్వహణ పనులు మూడేండ్ల కాలానికి అప్పగించేందుకు 2025 ఆగస్టు 19న టెండర్లను ఆహ్వానించిం�
మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా ఎక్స్అఫిషియో సభ్యులు ఓటింగ్లో పాల్గొనడంపై గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ జారీచేసిన మార్గదర్శకాలను ప్రభుత్వం అమలు చేయాల్సిందేనని సింగి�
Gujarat High Court : చెయ్యని నేరానికి 30 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన ఒక వ్యక్తి ఏ తప్పూ చేయలేదని తేలింది. దీంతో జైలు నుంచి విడుదలైన మరుసటి రోజే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగింది
రెండేండ్ల క్రితం చేప పిల్లలు పంపిణీ చేసిన(2023-24 కాలంలో) వారికి బిల్లుల చెల్లింపులో జాప్యం చేస్తున్న ప్రభుత్వ తీరును హైకోర్టు తప్పుపట్టింది. బిల్లులు చెల్లించాలని, లేదంటే వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశిం�