Hydraa | భూమి హక్కులకు సంబంధించిన వివాదం కోర్టులో పెండింగ్ ఉన్న నేపథ్యంలో బతుకమ్మకుంట స్థలాన్ని యథాతథంగా ఉంచాలన్న ఉత్తర్వులను హైడ్రా ఉల్లంఘించడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది.
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై విచారణ జరిపిన అసెంబ్లీ స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో క్లీన్చిట్ ఇవ్వడాన్ని సవ�
భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో 2012 నుంచి పూజా విధానాలను మార్చడంపై దాఖలైన పిటిషన్ల విచారణార్హతను తేల్చాల్సిన అవసరం ఉన్నదని హైకోర్టు స్పష్టంచేసింది.
High Court | రిటైర్డ్ ఉద్యోగులకు( Retired Employees ) వెంటనే బెనిఫిట్స్ చెల్లించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఏడాదిగా బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో ఆర్థిక కార్యదర్శిపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Speaker Gaddam Prasad | ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పట్ల స్పీకర్ ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా బీజీపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులకు ఈ నెల 24 లోగా ఎన్నిక నిర్వహించకపోతే హైకోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షు డు, మాజీ విప్, చెన్నూర్ మాజీ ఎమ్మెల�
హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45-టీ జంక్షన్ నుంచి దుర్గంచెరువు వరకు రోడ్డు విస్తరణలో భాగంగా చేపట్టిన నాలుగు ప్రైవేట్ ఆస్తుల భూసేకరణ ప్రక్రియపై హైకోర్టు స్టే ఇచ్చింది.
వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణల మీద ఇంటిని సీజ్ చేయాలని ఉత్తర్వులు జారీచేసే అధికారం మేజిస్ట్రేట్కు మాత్రమే ఉంటుందని హైకోర్టు తేల్చిచెప్పింది. పోలీసులకు ఆ అధికారం ఉండదని స్పష్టంచేస�
భూదాన్ భూముల్లో నిర్మించుకున్న ఇండ్లను ఎలాంటి సమాచారమివ్వకుండానే అధికారులు కూల్చివేశారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు.
రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు సీఈవోను నియమిస్తారా? ఆ ఉద్దేశం ఏమైనా ఉన్నదా? అంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ సర్కార్ను ఆదేశించింది.
డీఎస్సీ 2017 నియామకాలలో దివ్యాంగుల రిజర్వేషన్ల అమలు కు సంబంధించి సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేట ఎత్తిపోతల పథకానికి అనుమతులన్నీ మంజూరయ్యేదాకా నిర్మాణ ప్రక్రియ చేపట్టరాదంటూ చెన్నైలోని జాతీ య హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది.
గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి కేటాయించిన భూమిపై మాత్రమే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడాన్ని ఆ పార్టీ తప్పు పట్టింది. రాజకీయ దురుద్దేశాలతో ఈ పిటిషన్ దాఖలు చేశారని వాదించింది. మంత్రిమండలి తీర్మానాల్