Hydraa | ప్రభుత్వ స్థలంగా పేరొంటూ ప్రైవేట్ వ్యక్తులకు చెందిన స్థలానికి ఫెన్సింగ్ వేసిన హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఫెన్సింగ్ వేసినందునకు బాధిత పిటిషనర్లకు రూ.లక�
Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా తెలంగాణ గడ్డను సస్యశ్యామలం చేసిన నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రతిష్టను దెబ్బతీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆయన తరఫు న్యాయవ
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ పినాకీ చంద్రఘోష్ నివేదిక చెల్లదని నీటిపారుదల శాఖ మాజీ మంత్రి టీ హరీశ్రావు తరఫు సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం బుధవారం హైకోర్టులో వాదించారు.
Pakistani Judge : కోర్టు జడ్జీలు అంటేనే న్యాయాన్ని కాపాడాల్సిన వాళ్లు. అందులోనూ హైకోర్టు స్థాయి జడ్జి అంటే ఇంకెంత నిజాయితీగా ఉండాలి. కానీ, పాకిస్తాన్లో ఒక హైకోర్టు జడ్జి వ్యవస్థనే మోసం చేశాడు.
జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి జిల్లా పరిషత్ హైసూల్, మల్దకల్ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులకు మరుగుదొడ్డి సౌకర్యం లేకపోవడంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. మూడు వార�
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై నేడు హైకోర్టులో జరుగనున్న విచారణకు ఎన్నికల కమిషన్ హాజరు కానున్నది. దీంతో ఎన్నిక ఎప్పుడు నిర్వహించాలనే అంశం నేడు తేలనున్నది. ఇప్పటికే తాను చైర్మన్గా ఎన్నికై�
జంట నగరాలకు తాగు నీరు అందించే ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్ జలాలు కాలుష్య నివారణకు తీసుకునే చర్యలపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని హైకోర్టు తప్పుపట్టింది.ఈస�
పేదల నివాసాల కూల్చివేతలకు పాల్పడుతున్న హైడ్రాకు హైకోర్టు కళ్లెం వేసింది. నిషేధిత జాబితాలో పేర్కొన్న ఆస్తులేవో అధికారిక వెబ్సైట్లో పెట్టాలని, ప్రభుత్వ ఆస్తుల వివరాలను వెల్లడించాలని సూచిస్తూ హైడ్రాక
NIMS | నిమ్స్లో కార్పొరేట్ స్థాయిలో పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.దవాఖానకు నిత్యం 4వేల మందికి పైగా రోగులు, వారి సహాయకులతో కలిసి వస్తుంటారు. అప్పటికే వ్యయ ప్రయాసాల కోర్చ�
Telangana | ప్రభుత్వ కార్యదర్శి హోదా పోస్టుల్లో ఐపీఎస్ అధికారులను నియమిస్తూ నిరుడు సెప్టెంబర్ 28న జారీ అయిన జీవో 1342పై సికింద్రాబాద్కు చెందిన న్యాయవాది శ్రీకాంత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై కాంగ్రెస్ తొండాట ఆడుతున్నదన్న విమర్శలున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మెజార్టీ ఇచ్చినా.. కావాలనే కాంగ్రెస్ పార్టీ చైర్మన్
తనకు చెప్పకుండా భార్య పుట్టింట్లో ఒక రాత్రి ఉండిపోయిందనే కారణంతో భర్త ఆమెను చెంపదెబ్బ కొట్టడం అన్న ఒక్క సంఘటన ఐపీసీ సెక్షన్ 498ఏ కింద కూర్రత్వం కిందకు రాదని గుజరాత్ హైకోర్టు పేర్కొంది.
జీహెచ్ఎంసీని మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించడం చట్ట వ్యతిరేకమని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జనాభా గణాంకాల కమిషనర్ జారీ చేసిన సర్యులర్కు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం విభజన చేసిందని పేర్క
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి, భూపాలపల్లి పోలీస్స్టేషన్లలో 2023లో నమోదైన రెండు క్రిమినల్ కేసుల విచారణకు హాజరు నుంచి సీఎం రేవంత్రెడ్డికి హైకోర్టు మినహాయింపు ఇచ్చింది.