పోక్సో కేసులో నిందితుడైన బండి సాయిభగీరథ్కు బెయిల్ ఇవ్వవద్దని, బె యిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తాడని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. దర్యాప్తు కీలక దశలో ఉండగా బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను �
నూతన హైకోర్టు భవనం, ఉస్మానియా హాస్పిటల్ను డిసెంబర్ నాటికి పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అధికారులను ఆదేశించారు.
Madhya Pradesh : గర్భిణి అయిన భార్యను హత్య చేసిన భర్తకు ఊరటనిచ్చేలా మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చింది. అతడికి విధించిన జీవిత ఖైదు శిక్షను ఏడేళ్లకు తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. భార్య రెచ్చగొట్టడం వల్లే, భర్త
బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి,ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు బుల్లెట్ఫ్రూఫ్ వాహన భద్రతను వెనకి తీసుకోరాదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
ఎలాంటి కేసులు లేకపోయినా 75 ఏండ్ల మాజీ ఎస్ఐని ఇంటి నుంచి బలవంతంగా లా కెళ్లి అనుచితంగా ప్రవర్తించారనే కేసులో మధురానగర్ ఎస్ఐపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.
యుక్తవయసులో పరస్పర అంగీకారం తో ఏర్పడిన ప్రేమను ఆధారం చేసుకొని తన పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం సుప్రీంకోర్టు, పలు హైకోర్టులు జారీచేసిన ఉత్తర్వులకు విరుద్ధమని, తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయా
ఓటరు జాబితాలో ప్రస్తుతం పేర్లు లేకపోయినా ప్రస్తుతం చేపట్టిన ఎన్నికల సంఘం ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ద్వారా చట్టబద్ధంగా ఓటు హకు పొందడానికి అవకాశం ఉన్నదని హైకోర్టు మంగళవారం తేల్చి చెప్పింది.
రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో-9లోని నాలుగు మార్గదర్శకాల అమలుపై గతంలో విధించిన మధ్యంతర స్టేను హైకోర్టు మంగళవారం మరోసారి పొడిగించింది. ఇంజినీరింగ్ కళాశాలల ఫీజుల వసూలు, ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధ
ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో ఉపయోగిస్తున్న దరఖాస్తు ఫారాల్లో భాషకు సంబంధించి దాఖలైన పిటిషన్పై హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి నిరాకరించింది.