కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుపై హైకోర్టు స్టే విధించడంతో ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రెండు పథకాలను నిలిపివేయాలనే కుట్రతోనే కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదని, కౌంటర్�
‘ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి మరోపార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తే, అది ఆ పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టుగానే పరిగణించాలి. పార్టీ మారి మరో పార్టీ తరఫున పోటీ చేయడాన్ని ర�
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలును హైకోర్టు నిలిపివేసింది. ఈ పథకాల రాజ్యాంగబద్ధతపై దాఖలైన కేసులో వివరణ ఇవ్వాలని నాలుగు వారాల గడువు ఇచ్చినా, ప్రభుత్వం కౌంటర్
ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడంలో భాగంగా ఆక్రమణలను తొలగించేందుకు కూల్చివేత చర్యలు చేపడుతున్నామంటూ ఇంతకాలం హైడ్రా చేస్తున్న వాదన న్యాయస్థానంలో వీగిపోయింది.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహరిస్తున్న తీరు చిత్రవిచిత్రంగా ఉంటున్నది. డజన్లకొద్దీ కోర్టు ధిక్కార కేసులు ఎదుర్కొంటున్న రంగనాథ్ను తొలగించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంటే మరోవైపు ఆయన మాత్ర�
మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు కుమారుడు వెంకటేశ్వరరావుతోపాటు ఆయన కుమార్తె, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి అనుకూలంగా ఇచ్చిన స్థలాల క్రమబద్ధీకరణ ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వ వైఖ�
కుక్కల సంరక్షణకు అనువైన వసతిని ఏర్పాటు చేసుకుని, ఆ వివరాలను తనిఖీ కోసం జీహెచ్ఎంసీకి సమర్పించాలని పారిశ్రామికవేత్త కామేశ్వరి పిడపర్తిని హైకోర్టు ఆదేశించింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రాయితీలు, సబ్సిడీలు, రుణమాఫీలను విస్మరించి, పేదలు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలకు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, ఉచితాలపై హైకోర్టు న్యాయమ�
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సర్వే నం.194/1, 211లోని భూమికి సంబంధించి హకుల వివాదం తేలకుండానే కూల్చివేతలు చేపట్టిన హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్ర హం వ్యక్తం చేసింది. మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉండగానే అధికారులు చర�
Sandeep Kumar Sultania | ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఉచిత పథకాలు అమలు చేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణ గాడితప్పే ప్రమాదం నెలకొన్నదని హైకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. ప్రభుత్వం చేస్తున్న తప్పులతో అధికారులు తిప్పలు పడ�
పోలీస్స్టేషన్లలో పనిచేసే స్వీపర్లు, అటెండర్లు, సావెంజర్లకు కనీస వేతనాలు చెల్లించాల్సిందేనని హైకోర్టు స్పష్టంచేసింది. కనీస వేతనాల చట్టం ప్రకారం కలెక్టర్ ప్రకటించిన వేతనాలను అమలుచేయాలని మధ్యంతర ఉత్త
సైబర్ నేరాలను అరికట్టాలంటే ప్రజలంతా ఆ నేరాల తీరుపై అవగాహన పెంచుకోవాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలంగాణ పోలీస్ కైంప్లెంట్ అథారిటీ చైర్మన్ జస్టిస్ బీ శివశంకర్రావు తెలిపారు.