ఫ్యూచర్సిటీ అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణంపై హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నంబర్ 13 నుంచి ప్రతిపాదిత ట్రిపులా�
రాష్ట్ర డీజీపీగా శివధర్రెడ్డి నియామకం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే ఉందో లేదో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కోరుతూ నోటీసులు జ
జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వుల జారీకి నిరాకరించిన హైకోర్టు.. వార్డులు, జనాభా వివరాలు, వార్డుల వారీగా మ్యాప్ ను 24 గంటల్లోపు పబ్లిక్ డొమైన్�
రెండు దశాబ్దాలుగా పెం డింగ్లో ఉన్న పిటిషన్లపై కౌంటర్ వేయనందుకు రాష్ట్ర ప్రభుత్వంపై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలుకు చివరి అవకాశం ఇచ్చినా అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో జరిమానా విధ�
GHMC | జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ మ్యాప్, జనాభా వివరాలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని హైకోర్టు ఆదేశించింది. 24 గంటల్లోగా ఆ వివరాలను అధికారిక వెబ్సైట్లో ఉంచాలని జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
GHMC | జీహెచ్ఎంసీ డివిజన్ల సంఖ్య పెంపునకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి.
సామాన్యుడు రూ.118 విద్యు త్తు బిల్లు చెల్లించకుంటే అధికారులు ఆగమేఘాలపై స్పందిస్తారని, విద్యుత్తు కనెక్షన్ను కూడా తొలగిస్తారని, అదే పేరున్న సంస్థ లేదా పలుకుడి ఉన్న వాళ్లు రూ.118 కోట్ల బకాయి ఉన్నప్పటికీ చర్య
AP High Court | తిరుమల,తిరుపతి దేవస్థానంలో పరకామణి లెక్కింపులో జరిగిన అవినీతిపై ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇది నేరం, దొంగతనం కంటే పెద్దదని వెల్లడించింది .
వికారాబాద్లోని దామగుండం రిజర్వ్ అటవీ ప్రాంతంలో రాడార్ కేంద్రం ఏర్పాటు కోసం తొలగించిన మొకలు, వృక్షాలను వేరే ప్రాంతంలో తిరిగి నాటే చర్యలపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ�
GHMC | జీహెచ్ఎంసీలో డివిజన్ల పెంపును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైదరాబాద్లోని రాంనగర్కు చెందిన వినయ్ కుమార్ అనే వ్యక్తి ఈ పిటిషన్ను దాఖలు చేశారు. దీన్ని అత్యవసరంగా విచారించాలని న్యాయ