హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాది ఖాజామొయిజుద్దీన్ హత్య కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. హత్యచేయడం కోసం రూ.15లక్షలు సుపారీ తీసుకున
Supreme Court : కేసుల విచారణ అనంతరం తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత మూడు నెలల్లోగా తుది తీర్పు వెల్లడించాలని హైకోర్టులకు సుప్రీంకోర్టు సూచించింది. తీర్పు ఆలస్యం కావడం వల్ల పిటిషన్దారులకు తీవ్ర నష్టం జరుగుతుందని కో
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలోని జ్రెస్టా విల్లా ప్రహరీ గోడను ఏకపక్షంగా కూల్చివేసిన హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేపట్టారని నిలద�
రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన డిజిటల్ చెల్లింపుల వేదిక ‘టీ-వాలెట్' నుంచి దాదాపు 16 లక్షల మంది వినియోగదారుల సమాచారాన్ని ప్రైవేట్ యాప్లోకి మళ్లించేందుకు ప్రయత్నాలు జరిగాయని సీసీఎస్ పోలీసులు హైకోర్టు
Twisha Sharma : సంచలనం సృష్టించిన త్విషా శర్మ మృతి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. త్విషా శర్మ మరణించిన 12 రోజుల తర్వాత ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి.
ఆహార కల్తీ వ్యవహారాల్లో తనిఖీలు నిర్వహించడం, నమూనాలు సేకరించడం, స్వాధీనం చర్యలు చేపట్టడం, కేసులు నమోదు చేయడం లాంటి అధికారాలు పోలీసులకు లేవని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
Twisha Sharma : సంచలనం సృష్టించిన త్విషా శర్మ మృతి కేసులో శుక్రవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. త్విషా మరణించిన 10 రోజుల తర్వాత ఆమె భర్త సమర్ద్ సింగ్ లొంగిపోయేందుకు సిద్ధమయ్యాడు.
వాణిజ్య వివాదాల్లో ఒక పక్షంపై ఒత్తిడి తీసుకురావడానికి ఆధారాలు లేకుండా క్రిమినల్ కేసులు నమోదు చేయడం చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని హైకోర్టు స్పష్టంచేసింది.
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం దోనబండ గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయానికి చెందిన 15.14 ఎకరాల భూముల సాగుకు దేవాదాయశాఖ జారీచేసిన లీజు నోటిఫికేషన్ అమలును నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించిం�
సింగరేణి రామగుండం ఆర్జీ-3 ఓపెన్కాస్ట్ మైన్స్ నుంచి తీసి ఓబీ కుప్పలుగా పోసిన మట్టి.. అనుమతుల మాటున అక్రమ దారి పడుతున్నదనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలో గల ఉసిరికాయలపల్లి రెవెన్యూ గ్రామ రైతులకు తెలంగాణ హైకోర్టు కీలక ఊరటనిచ్చింది. తమ వ్యవసాయ భూములపై హక్కులు కలిగిన రైతులను చట్టబద్ధమైన ప్రక్రియ లేకుండా బలవంతంగా భూముల ను�
పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఆద్యాల, నాగారం గ్రామాల పరిధిలో బొగ్గు గనులపై మట్టిని రహదారి నిర్మాణానికి తరలించడాన్ని అరికట్టాలని కోరుతూ సమర్పించిన వినతిపత్రాన్ని పరిశీలించి అధికారులు విచారణ చేపట్టి త�
Justice Madhavi Devi | బండి సాయి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో న్యాయమూర్తి జస్టిస్ టీ.మాధవీదేవిపై సోషల్మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన దామోదర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట