హైదరాబాద్లోని ముస్లిం జంగ్ బ్రిడ్జి వద్ద పశువైద్యశాల, గోశాలను నిర్వహిస్తున్న ట్రస్టు స్థలంలో ఆక్రమణలను 2 వారాల్లోగా తొలగించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సంక్రాంతి పండుగ సందర్భంగా అంబర్పేటలోని బతుకమ్మకుంట చెరువు వద్ద జరిగిన కార్యక్రమాలకు సంబంధించి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రవర్తనపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది.
Bengaluru : బెంగళూరు నగరవాసులకు కర్ణాటక హైకోర్టు ఊరటకలిగించే తీర్పునిచ్చింది. బెంగళూరు సహా రాష్ట్రవ్యాప్తంగా బైక్ టాక్సీలకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇది ప్రయాణికులకే కాకుండా.. బైక్ టాక్సీ నడిపే నిరుద్
తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటిడ్ (టీజీఎస్పీడీసీఎల్)కు బకాయి ఉన్న విద్యుత్తు బకాయిలు మొత్తంలో సగం రూ.54 కోట్లు తక్షణం చెల్లించాలని గీతం ట్రస్టును హైకోర్టు ఆదేశించింది. ఇందుకు మూడు �
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని సింబయాసిస్ వర్సిటీతోపాటు పరిసర ప్రాంతాల్లో ఒకేరోజు 40 కుకలను చంపిన ఘటనపై దాఖలైన ప్రజాహిత వాజ్యం విచారణకు హైకోర్టు నిరాకరించింది. వీధికుకల వ్యవహారంపై సుప్రీంకోర్టు
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో సింబయాసిస్ యూనివర్సిటీతోపాటు పరిసర ప్రాంతాల్లో ఒకే రోజు 40 కుక్కలను చంపిన సంఘటనపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారణ చేయడానికి హైకోర్టు నిరాకరించింది. వీధి కుక్కల వ�
Traffic Challan | ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులను ట్రాఫిక్ పోలీసులు బెదిరించరాదని హైకోర్టు తేల్చి చెప్పింది. ట్రాఫిక్ ఉల్లంఘనదారుల వాహనాల తాళాలు తీసుకోవడం, చలానా చెల్లించాలని ఒత్తిడి చేయడం వంటి చర్
ప్రభుత్వ టెండర్లలో న్యాయ సమీక్షకు పరిమిత అవకాశాలు ఉన్నాయని హైకోర్టు స్పష్టంచేసింది. పీవీసీ క్యూఆర్ కోడ్ స్మార్ట్ రేషన్కార్డుల సేకరణ టెండర్లలో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిష�
Movie Ticket Price | సినిమా టికెట్ ధరల పెంపుదల హైకోర్టు మరోసారి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడింది. టికెట్ ధరలు పెంచరాదని ఆదేశాలు జారీచేసిన తరువాత కూడా ‘మన శంకరవరప్రసాద్' సినిమాకు ఎలా పెంచుతారని రా
బండి పక్కకు పెట్టండి. మీ వాహనంపై పది చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. అవికట్టి బండి తీసుకుపోండి అంటూ ట్రాఫిక్ సిబ్బంది వాహనదారుల తాళాలు తీసుకుని దౌర్జన్యం చేస్తున్నారు. మంగళవారం తెలంగాణ హైకోర్టు ఈ తరహా ట్ర
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణ అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దన్న గత ఉత్తర్వులను హైకోర్టు సోమవారం మరోసారి పొడిగించింది.
వనపర్తిలో శంకరసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కాలువ తవ్వకం నిమిత్తం 2013లో సేకరించిన భూమికి పరిహారం చెల్లించని రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. పిటిషనర్లకు భూ పరిహార బకాయిల�