Fee Reimbursements | ఇంజినీరింగ్ కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
హైడ్రా బుల్డోజర్ న్యాయం అందిస్తామంటే కుదరదని హైకోర్టు తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు ఎత్తిచూపిన బుల్డోజర్ న్యాయం హైడ్రాకు వర్తించదా? అని నిలదీసింది. భూమి హకులను నిర్ధారణ చేయకుండా ఇష్టారీతిన భూములక�
High Court : కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్(Rahul Raj)కు జైలు శిక్ష పడింది. ఉద్దేశపూర్వకంగా కోర్టు ధిక్కరణకు పాల్పడినందున ఆయనకు 6 నెలల జైలు శిక్ష విధించింది.
Ilayaraja | భారతీయ సంగీత ప్రపంచంలో కాపీహక్కుల వివాదం మరోసారి హాట్ టాపిక్గా మారింది. తను స్వరపరిచిన పాటల రాయల్టీ విషయంలో నిర్మాతలతో కోర్టు పోరాటాలు చేస్తూ వస్తున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు తాజాగా ఢిల్�
Hydraa | ప్రైవేట్ వ్యక్తుల స్వాధీనంలో ఉన్న భూములు, ఇండ్లకు అవి ప్రభుత్వ స్థలాలంటూ కంచె ఎలా వేస్తారని హైకోర్టు సోమవారం హైడ్రాను నిలదీసింది. ఏ ప్రాతిపదికన ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వానిదని నిర్ణయించి కంచె వ
రాష్ట్రంలో మున్సిపాలిటీల విలీనంపై దాఖలైన పిటిషన్లలో ప్రభుత్వం తమ వాదనను తెలియజేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మున్సిపాలిటీల విలీనానికి అనుసరించిన విధానం ఏమిటో తెలియజేయాలన
Rajasthan : పెళ్లైన 46 ఏళ్లకు, పిల్లలు కూడా పెద్దవాళ్లైన తర్వాత ఒక జంట విడాకులకు దరఖాస్తు చేసుకుంది. అదీ 2014లో. ఇప్పటికి వారి వివాహమై 58 ఏళ్లు. ఇప్పుడు కూడా అదే విడాకుల కేసు కోర్టులో ఉంది.
చెరువుల ఆక్రమణలపై నగరంలో జరుగుతున్నది ఒకటైతే.. చెరువుల హద్దుల నిర్ధారణ తప్పుల తడకలా సాగుతుందని పర్యావరణవేత్తలు మొదటి నుంచి ఆందోళన చెందుతున్నారు. కానీ కాంగ్రెస్ సర్కారు మాత్రం చెరువులను పరిరక్షిస్తున�
మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్అఫీషియో ఓట్ల వినియోగంలో ఎన్నికల సంఘం కీలక మార్పులు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు మార్పులు చేస్తున్నట్టు సర్క్యులర్ జారీ చేసింది. దీంతో ఎమ్మెల్యేలు, లోక్సభ ఎంపీలు వారి ని�
అదానీ గంగవరం పోర్టు లిమిటెడ్ (ఏజీపీఎల్)కు తెలంగాణ హైకోర్టు ఊరట కల్పించింది. సర్వీస్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా సీమ్ (ఎస్ఈఐఎస్) కింద ఆ కంపెనీకి లభించే ప్రయోజనాలను పరిమితం చేస్తూ 2018లో కేంద్ర ప్రభు�
జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల ఓటర్ల జాబితాలో అనర్హులను చేర్చారో లేదో చెప్పాలని హైకోర్టు ఆ సొసైటీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ను ప్రశ్నించింది.
Aadhaar Card | వైద్యం కోసం రోగి దవాఖానకు వస్తే సహాయకుడు లేడని చెప్పి వైద్యం చేయరా? రోగికి ఆధార్కార్డు లేకుంటే వైద్యసాయం అందించరా? అంటూ హైకో ర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ �
రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం అమ లు తీరుపై సమగ్ర వివరాలు అందజేయాలని కోరుతూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. గతంలో ఇదే అంశంపై దాఖలైన పిల్తో కలిపి తాజా వ్యా జ్యాన్ని విచారిస్తామని చీ�