హైదరాబాద్ పరిధిలోని సలం చెరువు ఆక్రమణలకు గురైందా? లేదా? అందులో నిర్మాణాలున్నాయా? లేవా? అన్నదానిపై ప్రభుత్వ శాఖలు స్పష్టత ఇవ్వకపోవడం పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది.
ఇంజినీరింగ్ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో అడ్మిషన్ తీసుకునే విద్యార్థులకు ప్రభుత్వం ఇటీవల జారీచేసిన జీవోలు 8, 9 ప్రకారమే ఫీజు చెల్లింపులు ఉంటాయని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం అమలు చేస్తున్న ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) నిధికి బేసిక్ పేలో 15% తప్పనిసరి కోత విధిస్తూ జారీచేసిన నంబర్ 186, 79 జీవోలపై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించ�
‘కీకారణ్యంలో కూంబింగ్ చేయడమంటే గచ్చిబౌలి గ్రేహౌండ్స్ భూములను లాక్కున్నంత తేలిక కాదు సీఎం గారూ. ఇల్లు దాటి బయటకెళ్తే మేము తిరిగి క్షేమంగా వస్తామో? లేదో? తెలియని పరిస్థితులు నాడు ఉండేవి.
బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు గతంలో కేటాయించిన బుల్లెట్ఫ్రూఫ్ వాహనాన్ని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
దళిత వర్గాల సుదీర్ఘ స్వప్నం త్వరలో నెరవేరనున్నది. రాష్ట్ర హైకోర్టు ప్రాంగణంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేసేందుకు హైకోర్టు చీఫ్ జస్టిస్ట్ అపరేశ్కుమార్ హామీ ఇ
హైదరాబాద్ ఎర్రగడ్డ బహలూల్ ఖానాగూడ (ఎర్రగడ్డ దవాఖాన) పరిధిలోని సర్వే నంబర్లలో ఉన్న 1.31 ఎకరాల భూమితోపాటు మరో 1.20 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని తెలంగాణ హైకోర్టు తేల్చిచెప్పింది.
Bandi Sai bhagirath | పోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథ్ బెయిల్ పిటిషన్పై హైకోర్టు హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. నిందితుడు బండి భగీరథ్కు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని పేట్ బషీరా�
అప్పులుచేసి చనిపోయిన వ్యక్తి రుణభారం నుంచి అతని వారసులు తప్పించుకోలేరని హైకోర్టు స్పష్టంచేసింది. భార్య, పిల్లల ఆస్తులతో ఆ అప్పులు చెల్లించాల్సిన అవసరం లేదని, అయితే వారసత్వంగా సంక్రమించిన కుటుంబ ఆస్తిన
Bandi Bhagirath | కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్కు బెయిల్ మంజూరు చేయవద్దని తెలంగాణ పోలీసులు హైకోర్టును కోరారు. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోక్సో కేసులో ఈ �