మున్సిపల్ ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘన ఆరోపణలపై బాల్క సుమన్పై చెన్నూరులో నమోదైన కేసుతో పాటు శేరిలింగంపల్లిలో నమోదైన మరో కేసు వివరాలను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
రాష్ట్ర హైకోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు మొయిల్ రావడంతో ఒక్కసారిగా అధికారులు అప్రమత్తమయ్యారు. అవుట్ లుక్ డొమైన్ నుంచి శేఖర్ అనే వ్యక్తి మొయిల్ చేసినట్టు గుర్తించిన భద్రతాధికారులు..
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్చైర్మన్ పదవులకు 3-4 వారాల్లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్ఈసీకి) ఉత్తర్వులు జార
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అంటే రాష్ట్రంలోని యువ క్రీడాకారుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ప్రాంగణం. కానీ వారి ఆశలను సమాధి చేస్తూ.. అంతా కూడబలుక్కొని 22 ఏండ్ల కిందటి ఫైల్కు రెక్కలు తొడ�
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ రిజర్వాయర్ పిల్లర్ కుంగుబాటు పేరుతో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఏకపక్షంగా ఉన్నదంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు
ఒక క్రిమినల్ కేసును కొట్టివేయాలని ఒకసారి పిటిషన్ వేసిన తరువాత ఆ కేసుకు సంబంధించిన పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేకుండానే మళ్లీ అదే కారణాల మీద రెండో పిటిషన్ వేయడం చెల్లదని హైకోర్టు స్పష్టంచేసింది.
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగిన పూర్తి రికార్డులు, లైవ్ టెలికాస్ట్ వీడియో క్లిప్పింగులను సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ను హైకోర్టు ఆదేశించింది.
అగ్నిమాపకశాఖలో విపత్తులను ఎదురొనేందుకు ఉన్న సదుపాయాలను వివరించాలని కోరుతూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. సౌకర్యాలు, వనరులు, సాంకేతికత, పరికరాల పరిస్థితులను తెలియజేయాలని చెప్పిం
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్చైర్మన్ ఎన్నిక ఫలితాలు ప్రకటించలేదని దాఖలైన పిటిషన్పై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో తనను ప్రతివాదిగా చేర్చి వాదనలు వినాలని వార్డు క�