Karnataka | కర్నాటక హైకోర్టులో సిద్ధరామయ్య సర్కారుకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ సంస్థల్లో ప్రైవేట్ సంస్థల కార్యాకలాపాలను పరిమితం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై గతంలో హైకోర్టు ధార్వ�
High Court Fines Collector | జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద ఒక యువకుడిపై తప్పుడు కేసు నమోదు చేశారు. ఏడాదిపైగా జైలులో ఉంచారు. ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు జిల్లా కలెక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.2 లక్షల జరిమానా వ�
ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ నోటీసులను సవాలు చేస్తూ బీజేపీ నేత బీఎల్ సంతోష్, జగ్గుస్వామి, తుషార్ వెల్లపల్లిలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడు ఘటనపై జరుగుతున్న దర్యాప్తు పురోగతి వివరాలతో సమగ్ర నివేదిక సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించి�
రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకున్నారంటూ 2017లో పెద్దపల్లి జిల్లా బసంత్నగర్ పోలీస్ స్
పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి బీజేపీ నేత బండి సంజయ్పై మాల్ప్రాక్టీస్ చట్టం కింద నమోదు చేసిన కేసుకు చట్టబద్ధత ఏమిటో చెప్పాలని హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఆదేశించింది.
ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం లంచం తీసుకున్న సరూర్నగర్ సబ్రిజిస్ట్రార్ శ్రీలతతోపాటు ఆమెకు ముడుపులు ఇచ్చినట్టు చెప్తున్న సుదర్శన్ అనే వ్యక్తిపై విచారణ చేపట్టాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్�
నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ కోర్టు భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ ఆదేశించారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని కోర్టు భవన నిర్మాణ పనులను పరిశీ
హైడ్రాకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. కానీ హైడ్రా అసలు తమకు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయలేదని ప్రకటించింది. దీంతో మరోసారి హైడ్రాకు ఫిర్యాదు చేయాలని హైకోర్టు సూచించింది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంనాగారం భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్లు, ఐపీఎస్లకు హైకోర్టులో ఊరట లభించింది. సర్వే నం.194, 195ల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వారి కుటుంబసభ్యులు కొనుగోలు చేసిన భూములను నిషే�
ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల పాఠశాలలు (భవిత కేంద్రాలు)లో పనిచేస్తున్న స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు కూడా టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) అర్హత ఉండాల్సిందేనని శుక్రవారం హైకోర్టు స్పష్టంచేసింది.