పారిశ్రామిక అవసరాల నిమిత్తం ఐడీపీఎల్ (ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్) సంస్థకు ఇచ్చిన భూములను ఇతరులకు లీజుకు ఇవ్వడం చెల్లదని హైకోర్టు తేల్చిచెప్పింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లా గార్ల మండలంలోని రిజర్వు ఫారెస్ట్ ప్రాంతంలో బెరైటీస్, డోలమైట్స్ మైనింగ్ను నిలిపివేస్తూ అటవీ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది.
Fee Reimbursement | ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులకు చెల్లించాల్సిన ఫీజులను వారి ఖాతాలో నేరుగా జమ చేశాక వసూలు చేసుకోవాలని, అంతవరకు అడ్మిషన్ల సమయంలో ఫీజు చెల్లింపునకు ఒత్తిడి తీసుకురావద్దన్న ప్రభుత్వ నిబంధ�
హైకోర్టు దెబ్బకు రాష్ట్ర సర్కారు దిగొచ్చింది. న్యాయస్థానం చీవాట్లు పెట్టడంతో చేసిన తప్పును దిద్దుకుంటూ వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్ల) పాత పాలక వర్గాలను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గతంల�
భూసేకరణ అవార్డు మొత్తాన్ని చెల్లించకపోగా బాధిత రైతులు ఇచ్చిన లీగల్ నోటీసును స్వీకరించని రాజన్న సిరిసిల్ల జిల్లా భూసేకరణ అధికారి (స్పెషల్ డిప్యూటీ కలెక్టర్) తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. జ
బతుకమ్మకుంటలో మాటల మంటలు చెలరేగుతున్నాయి. ఈ స్థలవివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్లడం, హైకోర్టు ఉత్తర్వులను అమలుపరచాలంటూ సుప్రీం చెప్పినప్పటి నుంచి ఈ వివాదం మరింత జటిలంగా మారుతోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ
గోవధ నిషేధ చట్టాన్ని కచ్చితంగా పాటించాలని హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యుగ తులసీ ఫౌండేషన్ చైర్మన్, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు కొల్లేటి శివకుమార్ ఆదివారం
ఎంబీఏ ప్రవేశాల కోసం క్యాట్ పరీక్షలో వచ్చిన మొత్తం పర్సంటైల్ను మాత్రమే ఆధారంగా తీసుకుని అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలవాలని ఆదేశించబోమని హైకోర్టు స్పష్టం చేసింది.
Hydraa | హైడ్రా తీసుకుంటున్న చర్యల్లో వివక్ష ఎందుకు చూపుతున్నదని, పేదలుమధ్య తరగతి ఇండ్ల కూల్చివేతలో చూపుతున్న ఉత్సాహం పెద్దల అక్రమ నిర్మాణాల విషయంలో ఎందుకు కనిపించడంలేదని రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది.
జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల గడువును జూన్ 16వ తేదీ వరకు హైకోర్టు పొడిగించింది. జీవో-252, దాని సవరణ జీవో-103ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై గురువారం విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు బుధవారం హైకోర్టుకు హాజరయ్యారు. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న సమయంలో ఆయనపై ఈ కేసు నమోదైంది. సూర్యాపేట జిల్లాలో నీటిపారుదల శా�
రైతులకు పంట రుణమాఫీ చేస్తామని దేవుళ్ల మీద ఒట్లు పెట్టి మరీ మాట తప్పిన రేవంత్ సరార్పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు న్యాయపోరాటం చేస్తున్నారు.