హైడ్రా కమిషనర్ రంగనాథ్కు కోర్టు అంటే కనీసం గౌరవం లేనట్లుందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టు ఆదేశాలను లెక చేయడం లేదని తప్పుపట్టింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇదే తీరును కొనసాగిస్తే వారెంట్ జ�
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వెలువడిన నోటిఫికేషన్లో నాగర్కర్నూల్ జిల్లా వ్యాప్తంగా రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ నాయకులు హైకోర్టుకు వెళ్లారు. వెల్దండ మండలం తిమ్మినోనిపల�
కేవలం ఆరుగురు ఎస్టీలున్న మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్పట్నం గ్రామంలో సర్పంచ్ పదవితో పాటు మూడు వార్డులను ఎస్టీలకు కేటాయించడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. రిజర్వేషన్ల కేటాయింపు తీ�
బీసీలకు రిజర్వేషన్ల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిషన్ రిపోర్టును అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. రిజర్వేషన్లను ఖరారు చేస్తూ జారీ చేసిన జీవో 46ను సవాల్ చేస్తూ వికారాబ�
రాష్ట్రంలో రేవంత్రెడ్డి సర్కారు పలువురిని ప్రభుత్వ సలహాదారులుగా నియమించడాన్ని సవాలు చేస్తూ ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
HYDRAA | హైదరాబాద్ బతుకమ్మ కుంట వివాదంలో హైకోర్టు విచారణకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రత్యక్షంగా హాజరుకాకపోవడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యక్షంగా కోర్టులో హాజరుకాకపోతే నాన్ బెయిలబు�
రాజ్యాంగంలో పేర్కొన్న అంతర్గత తనిఖీలు, సమతుల్యత, పారదర్శకత, జవాబుదారీతనం, బాధ్యతాయుత పాలనను అందజేసేందుకు రాజ్యాంగం దోహదపడుతున్నదని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చెప్పారు.
పంచాయతీ రిజర్వేషన్లపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీచేసింది. ఏ ప్రాతిపాదికన రిజర్వేషన్లు కేటాయించారో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను
నివాస ప్రాంతాల్లో మద్యం దుకాణాలకు అనుమతులు ఇవ్వడం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. మేడ్చల్ మలాజిగిరి జిల్లా కీసర మండలం నాగారంలోని సత్యనారాయణ కాలనీలో మద్యం దుకాణం ఏర్పాటుకు అనుమతుల మంజూరుపై వివరణ ఇవ్వా�
స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల అంశంపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు నేడు విచారణ కొనసాగించనున్నది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో 9ని విడుదల చేయడంతోపాటు, ఎన్నికల షెడ్యూల్ను సైతం �
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు ఒకట్రెండు రోజుల్లోనే నగారా మోగనున్నట్టు తెలుస్తున్నది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే.
Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. చీఫ్ జస్టిస్ సెలవులో ఉండటంతో ఇవాళ (సోమవారం) జరగాల్సిన విచారణ వాయిదా పడింది. దీనిపై మంగళవారం నాడు విచారణకు వచ్చే అవకాశం ఉంది.