ఏడేండ్ల నుంచి కనిపించకుండా పోతే చట్టప్రకారం ఆ వ్యక్తి మృతిచెందినట్టేనని.. భర్త ఉద్యోగ పదవీ తొలగింపు ప్రయోజనాలను ఆ మహిళకు, పిల్లలకు చెల్లించడంతోపాటు అర్హులైనవారికి ఉద్యోగం ఇవ్వాలని హైకోర్టు ఇం డియన్ బ�
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఇజ్జత్నగర్, హైటెక్సిటీ వద్ద నిర్మిస్తున్న శ్రీముఖ్ నమిత 360 లైఫ్ ప్రాజెక్ట్ పనులను తక్షణమే నిలిపివేయాలని హైకోర్టు శుక్రవారం స్టే ఇచ్చింది.
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్లో జరిగిన భారీ ప్రమాద ఘటనకు బాధ్యులను గుర్తించాల్సి ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది.
అంగన్వాడీలను కాంట్రాక్ట్ పేరుతో ఏండ్లపాటు సేవలు చేయించుకుని సర్వీస్ క్రమబద్ధీకరించకుండా ఇప్పుడు కొత్తగా చేపట్టే నియామకాల్లో పాల్గొనాలని చెప్పడం సరికాదని హైకోర్టు హైకోర్టు అభిప్రాయపడింది.
భీకర వర్షాలతో రాష్ట్రం వణికిపోతున్నది. బుధ, గురువారాల్లో కురిసిన అతిభారీ వానలకు కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. నిర్మల్, మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో వర్షం తీవ్ర ప్రభావం చూపింది.
వ్యాపారి చిరునామా మార్చుకుని ఐటీ రిటర్నులు దాఖలు చేస్తే, పాత అడ్రస్ ప్రకారం పన్ను చెల్లించడం లేదని ఎలా చెప్తారంటూ జీఎస్టీ వర్గాలను రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది.
రాష్ట్రంలో వరదల బీభత్సం వల్ల ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను వివరించాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ర్టాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో తీసుకున్న సహాయక చర్యల గ�
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్రావుకు ఊరట లభించింది. ఫోర్జరీ కేసులో నెల రోజులకు పైగా రిమాండ్లో ఉన్న జగన్మోహన్రావుకు గురువారం హైకోర్టు జస్టిస్ సుజన షరతులతో కూడిన �
Ganesh Puja | వినాయక చవితి సందర్భంగా గణేశ్ మండపాల వద్ద మితిమీరిన సౌండ్తో ఉండే మైక్లను ఏర్పాటు చేయవద్దంటూ హైకోర్టు మంగళవారం మార్గదర్శకాలను జారీచేసింది.
ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల తొలగింపు, జలవనరుల సంరక్షణ పేరిట పేదల ఇండ్లు కూల్చుతున్న హైడ్రాకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. గతంలోనే పలు కేసులలో హైడ్రా చర్యలను తప్పుబట్టిన హైకోర్టు.. మరోసారి ఆగ్రహం వ్యక్తంచ�
Boney Kapoor| బాలీవుడ్ దిగ్గజ నటి శ్రీదేవి సి తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో అగ్రనటిగా రాణించిన ఆమె తన జీవితంలో ఎన్నో విలువైన స్థిరాస్తులను కొనుగోలు చేశారు. ఆమె మరణానంతరం భర్త బోనీ కపూర్ మరియు కూతుళ్ల
నిషేధి త జాబితాలోని భూముల వివరాలను గుట్టుగా ఉంచడం ఏమిటని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆ భూముల వివరాలు ప్రజలకు తెలిసేలా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీసింది. నిషేధిత భూముల జాబితాను �
‘తల్లిదండ్రుల మధ్య పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవాల్సిన తొమ్మిదేండ్ల కొడుకు కన్న తండ్రి చితికి నిప్పు పెట్టే దయనీయ పరిస్థితి ఏర్పడింది. కేక్ కట్ చేయాల్సిన రోజున తలకొరివి పెట్టడం ఆ బాలుడి జీవితంలో ఎప�
కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బరాజ్లపై జస్టిస్ పీసీ ఘోష్ సమర్పించిన నివేదికను ప్రభుత్వం సంక్షిప్తంగా నోట్ తయారుచేసి బయటపెట్టడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి, రాష్ట్ర