మాజీ డీజీపీ బీ శివధర్రెడ్డిని రాష్ట్ర భద్రతా సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లో మధ్యంతర స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం విధానపరంగా పాలనా సౌల�
ఎన్నారై వ్యాపారవేత్తను పెండ్లి చేసుకుంటానని నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేశారన్న ఆరోపణలతో నమోదైన క్రిమినల్ కేసులో నటి, విశాఖపట్టణానికి చెందిన వెంకట ఆశ్వినిరెడ్డి కొయ్య అలియాస్ అషురెడ్డి,
హైకోర్టు ఈ నెల 7 నుంచి జూన్ 5 వరకు వేసవి సెలవులు తీసుకోనున్నట్టు రిజిస్ట్రార్ జనరల్ ప్రకటించారు. ఈ సెలవుల్లో అత్యవసర కేసుల విచారణ కోసం వెకేషన్ బెంచ్లు ఏర్పాటయ్యాయని వెల్లడించారు.
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికై కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు హైకోర్టు మరోసారి నోటీసులు జారీచేసింది. తమ వాదనలతో నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాల�
కూకట్పల్లి పోలీస్స్టేషన్లో నమోదైన దాడి కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా సమన్వయకర్త మన్నె క్రిశాంక్తోపాటు మరో ఏడుగురికి బుధవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు జస్టిస్ కే సుజన ఉత్తర్వులు జ
పారిశ్రామిక అవసరాల నిమిత్తం ఐడీపీఎల్ (ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్) సంస్థకు ఇచ్చిన భూములను ఇతరులకు లీజుకు ఇవ్వడం చెల్లదని హైకోర్టు తేల్చిచెప్పింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లా గార్ల మండలంలోని రిజర్వు ఫారెస్ట్ ప్రాంతంలో బెరైటీస్, డోలమైట్స్ మైనింగ్ను నిలిపివేస్తూ అటవీ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది.
Fee Reimbursement | ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులకు చెల్లించాల్సిన ఫీజులను వారి ఖాతాలో నేరుగా జమ చేశాక వసూలు చేసుకోవాలని, అంతవరకు అడ్మిషన్ల సమయంలో ఫీజు చెల్లింపునకు ఒత్తిడి తీసుకురావద్దన్న ప్రభుత్వ నిబంధ�
హైకోర్టు దెబ్బకు రాష్ట్ర సర్కారు దిగొచ్చింది. న్యాయస్థానం చీవాట్లు పెట్టడంతో చేసిన తప్పును దిద్దుకుంటూ వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్ల) పాత పాలక వర్గాలను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గతంల�
భూసేకరణ అవార్డు మొత్తాన్ని చెల్లించకపోగా బాధిత రైతులు ఇచ్చిన లీగల్ నోటీసును స్వీకరించని రాజన్న సిరిసిల్ల జిల్లా భూసేకరణ అధికారి (స్పెషల్ డిప్యూటీ కలెక్టర్) తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. జ
బతుకమ్మకుంటలో మాటల మంటలు చెలరేగుతున్నాయి. ఈ స్థలవివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్లడం, హైకోర్టు ఉత్తర్వులను అమలుపరచాలంటూ సుప్రీం చెప్పినప్పటి నుంచి ఈ వివాదం మరింత జటిలంగా మారుతోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ