Anjaneya Goud : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత తన్నీరు హరీష్ రావులపై దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు పాల్పడడం తీవ్ర అభ్యంతరకరమని స్పోర్ట్స్ అథారిటీ మాజీ చై�
మునిపల్లి, ఏప్రిల్ 23 : కాలేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీశ్ రావుపై చర్యలు వద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతోనైనా సీఎం రేవంత్ రెడ్డి సిగ్గు తెచ్చుకోవాలని ఆందోల్ మాజీ ఎమ్మ
పెన్షన్ ప్రయోజనాలను నాలుగు వారాల్లోగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లేని పక్షంలో బిల్లుకు సంబంధించి టోకెన్ నంబర్ జారీ అయిన తేదీ నుంచి చెల్లింపు చేసే వరకు 18% వార్ష�
కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ �
రేవంత్ సర్కార్ సాగిస్తున్నది కక్ష రాజకీయాలు.. కుట్రల పాలన అని మరోసారి తేలిపోయింది. బీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్పై కక్షగట్టి అభాసుపాలు చేయాలన్న లక్ష్యంతో రేవంత్ సర్కార్ పాలన సాగిస్తున్నదని హై కోర్�
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించడంతో న్యాయం గెలిచిందంటూ...బీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. తెలం�
కాళేశ్వరం ఎత్తిపోతల విషయంలో కాంగ్రెస్ సర్కారు వేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు స్వాగతించారు. బుధవార�
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వైఖరి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదంటూ హైకోర్టు కీలక తీర్పును వెలువరించడంపై నెటిజన్లు, తెలంగాణవాదులు హర్షం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు �