Woman High Court jump threat | ఒక మహిళ హైకోర్టు భవనంపైకి ఎక్కింది. తన ఫిర్యాదును పట్టించుకోవడం లేదని ఆరోపించింది. ఈ నేపథ్యంలో బిడ్డతో సహా కిందకు దూకుతానని ఆమె బెదిరించింది. అక్కడున్న న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసులు �
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్ ఇతర జలాశయాల నిర్మాణం వల్ల నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని 2023లో ఇచ్చిన హైకోర్టు తీర్పు అమలు కాకపోవడంతో.. ఏజీ హామీ ప్రకారం తమకు సొమ్ము చెల్లించలేద�
‘రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి ప్రభుత్వం దయతలచి వేసే భిక్ష కాదు. అవి మానవ హక్కుల కిందకు వస్తాయి’ అని జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పష్టం చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు తమ పదవీ విరమణ ప్ర�
రాజ్యాంగ రూపకల్పన కోసం డాక్టర్ అంబేదర్ చేసిన అధ్యయనం చిరస్థాయిగా నిలిచి ఉంటుందని, దేశ న్యాయవ్యవస్థపై అంబేదర్ ముద్ర శాశ్వతంగా ఉంటుందని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు కొనియాడారు.
హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల హద్దుల నిర్ధారణ సాగుతూనే ఉంది. గతేడాది డిసెంబర్ నాటికే ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించినా..ప్రక్రియలో పురోగతి లేకుండా పోయింది.
ప్రజాస్వామ్య వ్యవస్థ పరిధిలో ఏర్పాటయ్యే కొన్ని సంస్థలు ప్రజాకంటకంగా తయారైతే ఎలా? అక్రమాలను అడ్డుకునేందుకు తగిలించిన కోరలతో అవి అమాయకులను కాటేస్తే ఎలా? చెరువులు, కుంటలు, తదితర జలవనరుల్లోకి చొచ్చుకుపోయి
డీజీపీ నియామక ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. తన సిఫార్సుల తర్వాత యూపీఎస్సీ గతనెల 12న ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను పంపిందని, ఆ జాబితా పరిశీ�
దవాఖానల్లో బయో మెడికల్ వ్యర్థాల సేకరణకు సంబంధించి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి జారీచేసిన కొత్త బిల్లింగ్ విధానానంపై దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.
రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్పై క్రిమినల్ కేసులను విచారిస్తున్న కోర్టు నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) అందజేస్తేనే ఆయనకు పాస్పోర్టు జారీ చేయాలని హైకోర్టు పాస్పోర్ట్ అథారిటీకి ఉత్తర్వు�
HYDRAA | హైడ్రా తీరుపై హైకోర్టు మండిపడింది. పలు వివాదాస్పద భూముల్లో ఉన్న నిర్మాణాలను తొలగించి భూములు స్వాధీనం చేసుకున్నామంటూ ప్రకటించుకుంటున్న హైడ్రా వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు నోటీసులు ఇ�
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తుకు సంబంధించి సీబీఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆయన కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజన వి
HYDRAA | హైడ్రాకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఏకపక్షంగా భవనాల కూల్చివేతకు ధర్మాసనం కళ్లెం వేసింది. ఏ విధివిధానాలు అనుసరించి కూల్చుతున్నారో తెలుపాలని ఆదేశాలు జారీచేసింది. జీ
హైదరాబాద్ పరిధిలోని సలం చెరువులో నిర్మించిన ఒవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్లో 2026-27 విద్యాసంవత్సర అడ్మిషన్లు తమ తుది తీర్పునకు లో బడి ఉంటాయని హైకోర్టు సోమవారం తేల్చి చెప్పిం ది.