తెలంగాణ యూనివర్సిటీని కుదిపేస్తున్న 2012 నోటిఫికేషన్ రద్దు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు వారాలుగా హై కోర్టు తీర్పు కాపీలు తమకు రాలేదం టూ టీయూ వీసీ, రిజిస్ట్రార్లు బుకాయిస్తున్నారు.
హైడ్రా పనితీరుపై హైకోర్టు మరోసారి తీవ్రస్థాయిలో మండిపడింది. అధికారాలు ఉన్నాయని చెప్పి ఇష్టానుసారంగా చేయడం మొదలుపెడితే న్యాయస్థానాలకు ఉన్న అధికారాల సత్తా ఏమిటో చూపాల్సి వస్తుందని హెచ్చరించింది.
కేసు విచారణను కోర్టు వాయిదా వేయడం తప్ప ప్రభుత్వం మాత్రం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసింది. పదేపదే వాయిదాలు కోరడంపై అసహనం వ్యక్తంచేసింది. ఊహించిన దానికంటే ఎకువ గడువు త�
Anti-defection law | పార్టీ ఫిరాయింపుల విషయంలో కలకత్తా హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన ముకుల్ రాయ్.. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
గోదావరి జలాలు కలుషితం కావడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. మున్సిపాలిటీల నుంచి వచ్చే మురుగునీరుతోపాటు పరిశ్రమల నుంచి వెలువడుతున్న ఘన, రసాయన వ్యర్థాలు ఈ కాలుష్యానికి కారకాలని పేర్కొంది.
చేప పిల్లలు పంపిణీ చేసిన వారికి నగదు చెల్లించాలంటూ గతంలో తామిచ్చిన ఆదేశాలను అమలు చేయకపోతే కోర్టు విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియాకు హైకోర్టు తేల్చ�
పాత రిజర్వేషన్లోనే స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాయత్తం అవుతున్నది. ఇన్నాళ్లూ చెప్తూ వచ్చిన 42శాతం కోటాకు భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే సూచనలు కనిపిస్తున్నాయ�
Budwel Lands | రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేలు గ్రామంలోని 4.19 ఎకరాల భూమి వేలానికి హైకోర్టు బ్రేక్ వేసింది. సర్వే నంబర్ 288/4లోని ఆ భూమిపై యాజమాన్య హకుల కోసం ఇద్దరు వ్యక్తులు చేసుకున్న దరఖాస్తులపై హె�
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాల్లో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల సమగ్ర సర్వే (సర్)ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు.. ఎన్నికల కమిషన్(ఈసీ)కి నోటీసులు జారీచేసింది.
శాతవాహన యూనివర్సిటీలో ఎల్ఎల్బీ ఫస్టియర్ మొదటి ఇంటర్నల్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో కళాశాలలో మొత్తం 91 మంది విద్యార్థులు ఉండగా, దాదాపు 40 మంది విద్యార్థులను అధికారులు పరీక్షకు ని�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ కోసం తనకు కేటాయించిన ‘మైకు’ గుర్తును సవరించాలంటూ అడ్వకేట్ నకా యాదీశ్వర్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది.
తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ స్టాపబుల్ గందరగోళం కొనసాగుతోంది. సోమవారం రోజంతా నాటకీయత చోటు చేసుకుంది. హైకోర్టు తీర్పు అనంతరం పరిపాలన విభాగానికి వచ్చిన వీసి, రిజిస్ట్రార్లు గంటల కొద్దీ భేటీ అయ్యారు. హ�
ఎన్నికల సమయంలో కేసుల నమోదుకు అమలు చేయాల్సిన విధివిధానాలతో పోలీసులకు మార్గదర్శకాలు జారీ చేయాలని, ఆ మేరకు మద్రాస్ హైకోర్టుతోపాటు 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని హైకోర్టు డీజీపీని ఆదే