టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆ మధ్య ఓ టీవీ ఇంటర్వ్యూలో రేవంత్రెడ్డిని అగ్రవర్ణ బీసీగా పరిగణిస్తున్నమని చెప్పిన్రు. మరలా ఒక రోజు ‘రేవంత్ గౌడ్' అని సంబోధించిన్రు. రేవంత్ ఆప్యాయత చూరగొనాలం�
ఎమ్మార్వో కుల ధ్రువీకరణ పత్రం జారీ చేశాక దానిపై తనిఖీ పూర్తికాలేదన్న కారణంతో నిజామాబాద్ జిల్లా ముషల్ మండలం నల్లూరు గ్రామానికి చెందిన ఎస్టీ అభ్యర్థి డీ కార్తీక్ కుమార్ను యూపీఎస్సీ కోచింగ్ తరగతులక�
రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, నాగారంలోని భూదాన్ భూముల అక్రమాలకు భూదాన్ బోర్డ్ కస్టోడియన్ హోదాలో నవీన్ మిట్టల్, అప్పటి ఎమ్మార్వో మహమ్మద్ అలీ తలుపులు తెరిచారని, వారిపై కేసు నమోదు చేసేలా ఆదేశాల
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఏ,బీ,సీ,డీలుగా వర్గీకరించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించే లా ఉత్తర్వులు జారీచేయాలని కోరుతూ హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలైంది. వర్గీకరణకు అనుగుణంగా రిజర్వేషన్�
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ నిర్మాణశైలి అత్యద్భుతంగా ఉన్నదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్సింగ్ కితాబునిచ్చారు.
బాధితులకు సత్వరమే న్యాయం అందేలా చూసి, రాజ్యాంగ లక్ష్యాలను నెరవేర్చేందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు నైతిక విలువలు పాటిస్తూ చిత్త శుద్ధితో కృషి చేయాలని హై కోర్టు చీఫ్ జస్టిస్ అపరే�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో సబ్రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు కలగానే మా రింది. బీఆర్ఎస్ హయాంలో పటాన్చెరుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మంజూరు చేస్తూ జీవో జారీ అయ్యిం ది. సంగారెడ్డి జిల్లాలో ర