జీవో ద్వారా కాకుండా, చట్టబద్ధత కల్పించాకే బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడా రు.
Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు అంశంపై హైకోర్టు ఆదేశాలు ఇవ్వనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై బుధవారం హైకోర్టులో జ రగనున్న విచారణలో ప్రభుత్వ ప రంగా సమర్థంగా వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ సూచించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికలోని సిఫార్సులకు అనుగుణంగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సభర్వ�
బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న క్రమం లో తాము ఇప్పుడు విచారణ చేపట్టలేమని సుప్రీంకోర్టు పేర్కొన్నది. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ఇచ్చిన జీవోను సవాల్ చ�
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 9(4) ప్రకారం బీసీ రిజర్వేషన్లను ఏ,బీ,సీ,డీలుగా వర్గీకరించిన తరువాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. స్థానిక సంస్థల ఎ�
ఈ విద్యా సంవత్సరం నుంచి ద్వితీయ భాషగా తెలుగును తప్పనిసరి అని పేరొంటూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులకు ఈ ఏడాది 9, 10వ తరగతులకు మినహాయింపు ఇచ్చినందున ఈ వ్యవహారంలో మధ్యంతర ఉత్తర్వులు అవసరంలేదని హైకోర్టు స్పష�
భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్ జన్మించిన ఇంటిని చారిత్రక భవనంగా ప్రకటించాలన్న పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. హైదరాబాద్ బేగంబజార్లోని ఆ ఇంటిలో జాకీర్ హుస్సేన్ 8 ఏండ్లపాటు నివస�
ఉస్మానియా దవాఖానను గోషామహల్ స్టేడియానికి తరలింపుపై ప్రభుత్వ జీవోను సవాల్ చేసిన ప్రజాహిత వ్యాజ్యంలో కౌంటర్దాఖలు చేయని హెచ్ఎండీఏపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.
బీసీ రిజర్వేషన్లపై (BC Reservations) సుప్రీం కోర్టులో (Supreme Court) రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు బడుగుజీవులకు దసరా సంబురం లేకుండా చేశాయి. పండుగ సీజన్ను ప్రత్యేకంగా ఎంచుకుని హైడ్రా బుల్డోజర్లను పేదల ఇండ్లపైకి నడిపిస్తున్న తీరుతో ప్రజలు భగ్గుమంటున్నారు.
లైంగికదాడి కేసులో ఓ నిందితుడికి నాంపల్లి కోర్టు విధించిన జైలుశిక్షను హైకోర్టు రద్దు చేసింది. ఓ వ్యక్తి గోప్యంగా చెప్పిన సాక్ష్యానికి ఆధారాలు, అభియోగాలకు సంబంధించి వైద్య నివేదికలు లేవని తేల్చింది.