నిమ్జ్ ప్రాజెక్టు కోసం సారవంతమైన వ్యవసాయ భూములు బలవంతంగా స్వాధీనం చేసుకోవద్దని సంగారెడ్డి జిల్లా రేజింతల్ గ్రామ రైతులు కొన్నేండ్లుగా నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. నిమ్జ్ ప్ర�
Hydraa Ranganath | రెండేండ్లుగా సాగుతున్న కోర్టు బేఖాతరు, వరుస కూల్చివేతలతో రాష్ట్రంలో హైడ్రా ఓ అతీతశక్తిగా మారిపోయింది. అయినా ప్రభుత్వానికి కనువిప్పు కలుగడం లేదు. ‘హైడ్రా ఆగదు, కమిషనర్ మారడు’ అని సీఎం రేవంత్రెడ�
అమెరికాలో ఉంటున్న ఇద్దరు చిన్నారులను వీడియో కాల్ ద్వారా తల్లితో మాట్లాడించాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఖమ్మం జిల్లాకు చెందిన జంటకు 2015లో వివాహమైంది.
Study Certificates | విద్యార్థుల అసలు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు (సర్టిఫికెట్స్) పూర్తిగా వారి వ్యక్తిగత ఆస్తేనని, ఫీజు బకాయిల పేరుతో వాటిని తమ వద్ద పెట్టుకొనే హకు ఏ విద్యాసంస్థకూ లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
Hydraa | కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ధికరించిన ప్రభుత్వ అధికారులు ఎంతటి ఉన్నతస్థాయిల్లో ఉన్నా, చట్టం ముందు జవాబుదారీగా ఉండాల్సిందేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఉన్నతాధికారులు సైతం కోర్టు ఉత్తర్వ�
పోలీసు కస్టడీలో అక్రమ నిర్బంధం, చిత్రహింసల ఆరోపణలను అత్యంత పారదర్శకంగా విచారించాలని నగర పోలీసు కమిషనర్ను హైకోర్టు ఆదేశించింది. మలక్పేట పోలీస్స్టేషన్లో ఓ వ్యక్తిని చట్టవిరుద్ధంగా అదుపులో ఉంచి హిం�
మీడియా అక్రెడిటేషన్ కార్డుల చెల్లుబాటును జూన్ 16 వరకు కొనసాగిస్తామని గతంలో ప్రభు త్వం కోర్టుకు హామీ ఇచ్చింది. ఆ హామీని అ మలు చేయకపోవడంతో తెలంగాణ ఉర్దూ వరింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ కోర్టు ధికరణ పిటి�
Hydraa | హైడ్రా వ్యవహారంలో ఇటీవల జస్టిస్ అనిల్కుమార్ వెలువరించిన అభిప్రాయాలు, ఇచ్చిన ఉత్తర్వులు పూర్తిగా సమర్థనీయమేనని జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ స్పష్టం చేశారు. ప్రైవేట్ వ్యక్తులు కోర్టులను తప్పు�
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్ మెంట్ (నిథమ్) డైరెక్టర్గా ప్రొఫెసర్ వేదుల్ల వెంకటరమణ నియామకాన్ని రద్దు చేస్తూ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిథమ్ మెమోరాండం ఆఫ
విశ్వనగరంగా భాసిల్లుతున్న పరిపాలనా ప్రాంగణంలో చట్టబద్ధ పాలన ప్రాముఖ్యతను, రాజ్యాంగ పరిమితుల సర్వోన్నత శిఖరాలను ఆవిష్కరిస్తూ హైకోర్టు వెలువరించిన ఆదేశాలు రాష్ట్ర పరిపాలనా రంగంలో నూతన దిశానిర్దేశాన్�
రాజకీయాలు, పరిపాలన జోడెద్దుల వంటివి. రెండూ సమన్వయంతో పనిచేస్తే సమాజానికి ప్రయోజనం కలుగుతుంది. కానీ.. రెండూ మిలాఖత్ అయి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే ప్రజాకంటకంగా మారుతుంది. హైడ్రా విషయంలో అదే జరిగింది. ప్�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీరుతెన్నులు కొన్ని నెలలుగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ చర్చ కేవలం రాజకీయ నాయకులకే పరిమితం కాకుండా సామాన్య ప్రజల్లోకి విస్తరించింది. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో చూద్ద�
హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీరుపై హైకోర్టు జస్టిస్ అనిల్కుమార్ ధర్మాసనం తీవ్ర ఆగ్రహం చేసిన దరిమిలా.. సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. హైడ్రా రంగనాథ్ను తొలగించాలంటూ గత మూడురోజులుగా నగర ప్రజలు అభిప్రాయా