నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ కోర్టు భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ ఆదేశించారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని కోర్టు భవన నిర్మాణ పనులను పరిశీ
హైడ్రాకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. కానీ హైడ్రా అసలు తమకు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయలేదని ప్రకటించింది. దీంతో మరోసారి హైడ్రాకు ఫిర్యాదు చేయాలని హైకోర్టు సూచించింది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంనాగారం భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్లు, ఐపీఎస్లకు హైకోర్టులో ఊరట లభించింది. సర్వే నం.194, 195ల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వారి కుటుంబసభ్యులు కొనుగోలు చేసిన భూములను నిషే�
ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల పాఠశాలలు (భవిత కేంద్రాలు)లో పనిచేస్తున్న స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు కూడా టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) అర్హత ఉండాల్సిందేనని శుక్రవారం హైకోర్టు స్పష్టంచేసింది.
Bomb Threat | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా రాజస్థాన్ హైకోర్టు (Rajasthan High Court)కు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.
ఎన్నికల్లో పోటీ చేయడం ప్రాథమిక హకు కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనే అంశం ప్రాథమిక హకు పరిధిలోకి రాదని తెలిపింది.
ఎలాంటి షరతులు లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్లు, ఇతర పత్రాలను తిరిగి ఇవ్వాలని పలు కాలేజీలకు రాష్ట్ర మానవ హకుల కమిషన్ (హెచ్ఆర్సీ) ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ హైకోర్టు స్టే విధించింది, పరిప�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నామినేషన్ల తిరసరణ వ్యవహారంలో జోక్యం చేసుకొనేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున కోర్టుల జోక్యానికి ఆసారం లేదని చెప్పింది.
జిల్లా న్యాయస్థానాలలో నియామకాల విషయంలో హైకోర్టులకు ఉన్న రాజ్యాంగపరమైన అధికారాలలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించవద్దంటూ అలహాబాద్ హైకోర్టు వాదించడంతో బుధవారం సుప్రీంకోర్టులో రాజ్యా�
ప్రభుత్వ బాలల వసతి గృహంలో పిల్లలను లైంగిక వేధించిన కేసులో నిందితుడైన సూపర్వైజర్ మహమ్మద్ రహమాన్ సిద్ధిఖీ విడుదలకు ఆదేశించేందుకు హైకోర్టు నిరాకరించింది.
ఉమ్మడి ఏపీలో నియమితులైన 1,200 మంది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2013లో ఏపీలో కారుణ్య కారణాలతో జరిగిన నియామకాలపై స్పష్టత ఇచ్చింది.