నిమ్జ్ కోసం సేకరించిన భూముల్లో కడీలను పాతేందుకు వచ్చిన అధికారులను బాధిత రైతులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. భూసేకరణ చట్టం ప్రకారం పరిహారాన్ని అందించిన తర్వాతే తమ భూములను స్వాధీనం చేసుకోవాలని �
High Court | ఫిర్యాదుదారుడి కోసం పోలీస్ స్టేషన్కు వచ్చిన న్యాయవాదికి పోలీసులు బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పోలీసులు ఏ అధికారంతో ఆ పరీక్ష నిర్వహించారని నిలదీసింద�
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో 2011 మార్చి 10న జరిగిన మిలియన్ మార్చ్ కార్యక్రమం సందర్భంగా తమపై నమోదైన కేసులను కొట్టేయాలంటూ మాజీ సీఎం కే చంద్రశేఖర్రావు, మాజీ మంత్రులు, కే తారకరామారావు, హరీశ్రావు వేర్వేరుగా
తమపై నమోదైన అక్రమ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డితోపాటు ఆయన కుమారుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమ
రైతులకు రావాల్సిన రైతుబంధు, రైతు భరోసాను నిలిపివేయడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని శంకాపురం గ్రామానికి చెందిన పిషనర్ల భూముల�
బీఆర్ఎస్ నుంచి గెలుపొంది అధికార కాంగ్రెస్లో చేరినట్టు ఆరోపణలు ఎదురొంటు న్న తొమ్మిదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు నిరాకరించిన స్పీకర్ తీర్పును సవా ల్ చేస్తూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటి�
మేడ్చల్ జిల్లా కాప్రాలో వేల కోట్ల విలువ చేసే 90.08 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులు లోక్అదాలత్లో రాజీ చేసుకున్నందున అవార్డు అమలు చేయాలంటూ కింది కోర్టు జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివే�
జిల్లా కోర్టుల్లో పనిచేసే ఉద్యోగులకు పాత పింఛన్ పథకం అమలుపై గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోతే ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జా�
Woman High Court jump threat | ఒక మహిళ హైకోర్టు భవనంపైకి ఎక్కింది. తన ఫిర్యాదును పట్టించుకోవడం లేదని ఆరోపించింది. ఈ నేపథ్యంలో బిడ్డతో సహా కిందకు దూకుతానని ఆమె బెదిరించింది. అక్కడున్న న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసులు �
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్ ఇతర జలాశయాల నిర్మాణం వల్ల నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని 2023లో ఇచ్చిన హైకోర్టు తీర్పు అమలు కాకపోవడంతో.. ఏజీ హామీ ప్రకారం తమకు సొమ్ము చెల్లించలేద�
‘రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి ప్రభుత్వం దయతలచి వేసే భిక్ష కాదు. అవి మానవ హక్కుల కిందకు వస్తాయి’ అని జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పష్టం చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు తమ పదవీ విరమణ ప్ర�
రాజ్యాంగ రూపకల్పన కోసం డాక్టర్ అంబేదర్ చేసిన అధ్యయనం చిరస్థాయిగా నిలిచి ఉంటుందని, దేశ న్యాయవ్యవస్థపై అంబేదర్ ముద్ర శాశ్వతంగా ఉంటుందని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు కొనియాడారు.