అనాథలు, అభాగ్యుల పేరిట పలు స్వచ్ఛంద సంస్థలు నిధులు వసూలు చేసి స్వాహా చేస్తున్నాయని హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. కుటుంబం ఉన్న పిల్లలను అనాథలుగా చూపించి విదేశీ నిధులను కాజేస్తున్నాయని వ్యాఖ్యానిం�
గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్ వద్దని రైతులు వంద రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించలేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. రైతుల మనోభావాలు తెలుసుకొని వారికి భ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను, అది ఇచ్చిన నివేదికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్ట�
నాదర్గుల్ భూముల అంశం ఓ వైపు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగానే ఫెన్సింగ్ ఎలా వేస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ ప్రశ్నించారు. 1974 ఏపీ ల్యాండ్ రిఫార్మ్స్ చట్టం ప్రకారం ఆ భూమ�
ఛత్తీస్గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి కుమారుడు అమిత్ జోగికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 21 ఏండ్ల నాటి రామావతార్ జగ్గీ హత్య కేసులో ఆయన్ను దోషిగా తేల్చిన ఛత్తీస్గఢ్ హైకోర్టు జీవిత ఖైదు విధించింది.
ఆలిండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీని రిజిస్టర్డ్ పార్టీల జాబితా నుంచి తొలగించడానికి సవాల్ చేస్తూ ఆ పార్టీ అధ్యక్షురాలు షెహనాజ్ తబస్సుమ్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.
రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్ సమీపంలో ఉన్న మీర్ఖాన్పేట్ ఔటర్ రింగురోడ్డు నుంచి రీజినల్ రింగురోడ్డు దాకా చేపట్టనున్న గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణం కోసం రైతుల నుంచి సేకరించనున్న భూముల వ
Madhya Pradesh : తనకంటే 21 ఏళ్ల పెద్ద వయస్సున్న భర్తను వద్దని చెప్పిందో యువతి. అంతేకాదు.. తాను ప్రియుడితోనే ఉంటానని స్పష్టం చేసింది. ఇదంతా జరిగింది కోర్టు విచారణలో.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులేస్తున్నదని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు ఆరోపించారు.
నీటి పారుదల శాఖలో రిటైర్ అయిన తాత్కాలిక ఉ ద్యోగుల సేవలను క్రమబద్ధీకరించి, వారికి పెన్షన్ ప్ర యోజనాలు కల్పించాలని 2023లో న్యాయస్థానం వెలువరించిన ఉత్తర్వులను అమలు చేయనందుకు ముగ్గురు ఐఏఎస్ అధికారులతోపాట
వికారాబాద్ జిల్లా దామగుండంలో నిర్మించతలపెట్టిన రాడార్ ప్రాజెక్టు వల్ల అడవులకు ముప్పు ఏర్పడకుండా, ఇకడ అటవీకరణ పనులు చేపట్టాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. దామగుండంలో రాడార్ సెంటర్ నిర్మాణ పనులు �
గ్రూప్-1 ఉద్యోగుల నియామకాలపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని చెప్పిన సుప్రీంకోర్టు పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పి