కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టను దిగజార్చాలనే పథక రచన చేసి.. రేవంత్ సర్కారు ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో
కాళేశ్వరంపై చెప్పుడు మాటలతో తప్పుడు నివేదిక రాసిన కమిషన్ కథ కంచికి చేరింది. రాష్ర్ట ఉన్నత న్యాయస్థానం తీర్పుతో ఆ విచారణ బుడగ పేలిపోయింది. ఆ నివేదిక నిరర్థకమని తేలిపోయింది. తప్పుడు నివేదిక ఆధారంగా ఎలాంట
మేడ్చల్ మలాజిగిరి జిల్లా గండిమైసమ్మ మండలం భౌరంపేటలో సర్వే నం 166/9/2కు సంబంధించి వివిధ రికార్డులను పరిశీ లించి అనుబంధ సేత్వారీ జారీ చేయాలని ఆదేశాలను కలెక్టర్ అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆక్షేపణ తెలిపింది. �
బీఆర్ఎస్ను ప్రజలనుంచి దూరం చేసే కుట్రలో భాగంగానే కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని బూటకపు ప్రచారం చేశారని, పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు రేవంత్రెడ్డి సర్కార్ చెంప �
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్రెడ్డికి చెంపపెట్టు అని రాజ్యసభ మాజీ సభ్యుడు, బీఆర్ఎస్ �
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక చెల్లదని, దాని ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్రెడ్డి సర్కార్కు చెంపపెట్టు అని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన�
Anjaneya Goud : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత తన్నీరు హరీష్ రావులపై దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు పాల్పడడం తీవ్ర అభ్యంతరకరమని స్పోర్ట్స్ అథారిటీ మాజీ చై�
మునిపల్లి, ఏప్రిల్ 23 : కాలేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీశ్ రావుపై చర్యలు వద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతోనైనా సీఎం రేవంత్ రెడ్డి సిగ్గు తెచ్చుకోవాలని ఆందోల్ మాజీ ఎమ్మ
పెన్షన్ ప్రయోజనాలను నాలుగు వారాల్లోగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లేని పక్షంలో బిల్లుకు సంబంధించి టోకెన్ నంబర్ జారీ అయిన తేదీ నుంచి చెల్లింపు చేసే వరకు 18% వార్ష�