Hydraa హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ను తక్షణం పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. పదే పదే కోర్టు ఉల్లంఘనలకు పాల్పడుతున్న అధికారిని ఎట్టి పరిస్థితుల్లో ఆ పదవిలో కొనసాగించడాని�
రుణమాఫీ పథకానికి అర్హులైన రైతులకు సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన రుణమాఫీ మొత్తాన్ని జమ చేయడంతోపాటు వారు చెల్లించిన వడ్డీ మొత్తాన్ని తిరిగి చెల్లించాలన్న వినతిని పరిశీలించి రెండు వారాల్లో నిర్ణయం తీసు
పట్టణ ప్రజల చిరకాల కల నెరవేరింది. ఎట్టకేలకు కోర్టు ఏర్పాటుకాగా, ఈ నెల 26న ప్రారంభమైంది. 15 ఏండ్లుగా ఈ ప్రాంత ప్రజలు స్థానికంగా కోర్టు ఏర్పాటు చేయాలని సందర్భం వచ్చిన ప్రతిసారీ వివిధ వేదికలపై డిమాండ్ చేస్తూ �
వివిధ శాఖలకు సంబంధించి 5 వేలకు పైగా కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్లో ఉన్నట్టు తెలిసింది. సోమవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఆ పోస్టు నుంచి తొలగించాలంటూ హైకోర్టు సీఎస్కు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసి
పేదల ఇండ్లపై ప్రతాపం చూపేందుకు అధికారంలోకి వచ్చిన నెలలోపే 99 జీవో ద్వారా రేవంత్రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారని, దానిపై హైకోర్టు తీర్పు రేవంత్రెడ్డికి చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కా�
హైదరాబాద్లోని జలవనరుల రక్షణ, అక్రమార్కుల కబ్జాలోని ప్రభుత్వ స్థలాల సంరక్షణ పేరుతో ప్రభుత్వం నిరుడు జూలైలో జీవో 99 ద్వారా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఫోర్స్-హైడ్రాను ఏ�
పేదల బస్తీలపైకి బుల్డోజర్లు నడిపిస్తూ వేలాది కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన హైడ్రా కమిషనర్ను వెంటనే పదవిలో నుంచి తొలగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్ఎ
ప్రజాస్వామ్యం గెలిచింది.. హిట్లర్ తరహ పాలనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశంలో ప్రభుత్వ అధికారులు చట్టాలు, న్యాయస్థానాల ఆదేశాలకు కట్టుబడి పనిచేయాలి. ఎవరూ చట్టానికి అతీతులు కాదని హైకోర్టు స్పష్టం చేయడం
హైడ్రా తీరును హైకోర్టు తప్పుబట్టింది. కమిషనర్ రంగనాథ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకే కేసు విషయంలో అనేకసార్లు కోర్టు ధిక్కరణలా అంటూ మండిపడింది. ఒక్క అధికారిపై 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉండడం హైకోర్ట�
హైడ్రా కమిషనర్ ఏ.వీ. రంగనాథ్ను పదవి నుంచి తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమని తెలంగాణ బస్తీ జేఏసీ చైర్మన్ గోసుల శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
RS Praveen Kumar | హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డికి చెంపదెబ్బలాంటిదన్నారు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ . రేవంత్ రెడ్డికి ఏ మాత్రం కూడా తెలంగాణను పరిపాలించే నైతిక అర్హత లేదని ఇవాళ హైకోర్టు ఇచ్చి
High Court | తెలంగాణ హైకోర్టు(High Court) సంచలన ఆదేశాలు జారీ చేసింది. వరుస వివాదాల నేపథ్యం లో హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ను(Ranganath) తొలగించాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించిం ది.
అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయని హైకోర్టు ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది..అనధికారిక నిర్మాణాలు చేపట్టిన వారు మూల్యం చెల్లించాల్సిందేనని, ఇందుకోసం భారీ జరిమానా విధించాల్సిన అవసరం ఉందని అభిప్�