మెట్రో రైల్వే స్టేషన్ల పరిసర ప్రాం తాల్లోని ఫుట్పాత్లపై వ్యాపార కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వడంపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజల రాకపోకల కోసం ఉద్దేశించిన ఫుట్పాత్లపై వ్యాపార సంస్థలకు �
కాంపిటేషన్ చట్ట నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి సీసీఐ (కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) విచారణ వ్యవహారంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీకి హైకోర్టులో చుకెదురైంది. సీసీఐ విచారణను సవాలు చేస్తూ రెడ్డీస్ ల
సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో ప్రభుత్వ తీరు మారదా? అంటూ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సినిమా టికెట్ ధరలను పెంచబోమని హామీ ఇవ్వడం, కొత్త సినిమా విడుదల సమయంలో మళ్లీ పెంపునకు అనుమతించడం సాధారణమైపోయింద�
ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు రిటైర్మెంట్ ప్రయోజనాల బకాయిల చెల్లింపులో కొనసాగుతున్న జాప్యంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటివరకు ఎంత మందికి బకాయిలు చెల్లించారో, ఇంకా ఎంతమంది ఉద్యోగులు బక�
ఖానామెట్లోని సర్వే నెం.14/12, 14/13, 14/14లోని వేల కోట్ల రూపాయల విలువైన భూములు ప్రభుత్వానికి చెందినవే అని మంగళవారం రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది.
మేడ్చల్-మలాజిగిరి జిల్లాలోని సూరారం గ్రామంలో సర్వే నంబర్ 105లో రెండు ప్లాట్లను స్వాధీనం చేసుకొని అకడ ఏర్పాటుచేసిన బహిరంగ నోటీసును 48 గంటల్లోగా తొలగించాలన్న ఉత్తర్వులను అమలుచేయని హైడ్రా కమిషనర్పై హైకో
భూసేకరణ చట్టం కింద దేవుడి భూమిని సేకరించడమే కాకుండా ఆ భూమికి ఇచ్చిన పరిహారంలో సగం అదే భూమిని ఆక్రమించుకున్న వారికి, మిగిలిన సగం నోరు లేని దేవుడికి ఇచ్చిన భూబాగోతం హైకోర్టుకు చేరింది. ఇక ఎకరాకు రూ.30 లక్షలు
రాష్ట్రంలో 12 కాలేజీల ట్యూషన్ ఫీజులపై తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ) పునర్విచారణ జరుపనున్నది. ఈ నెల 15,16 తేదీల్లో సదరు కాలేజీల్లో ఫీజుల సవరణపై విచారించనున్నది.
ఎస్సీ, ఎస్టీలపై దాడులను నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటే సరిపోదని, ఆ దాడులకు సంబంధించిన ఆధారాలు సమర్పించాల్సిన అవసరం ఉన్నదని హైకోర్టు స్పష్టం చేసింది.
రాష్ట్రంలో రైస్ మిల్లులకు సరఫరా చేసిన ధాన్యం మళ్లింపుపై నమోదైన క్రిమినల్ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూ రు చేయాలని కోరుతూ పలువురు మిల్లర్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడిగా అమర్నాథ్ను నియమిస్తూ ఆ సంఘం అంబుడ్స్మన్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. అమర్నాథ్ నియామకం చట్ట వ్యతిరేకమని ప్రకటించింది.
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పీఎస్లో నమోదైన ఓ కేసులో నిందితురాలిని పోలీసులు చిత్రహింసలు పెట్టారంటూ మీనాకుమారి అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది.