వ్యక్తిగత కక్షతోనే తనపై తప్పుడు కేసు నమోదు చేశారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. దుర్గం చెరువును కబ్జా చేశాననేది పూర్తి నిరాధారమని ఖండించారు. శుక్రవారం అసెంబ్లీలో మీడియా ప్రతి�
రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. రిజర్వేషన్లు కల్పించాలంటూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది.
చావులో కూడా రేవంత్రెడ్డి ప్రభుత్వానిది అమానవీయ రాజకీయమే అని మరోసారి తేలిపోయింది. సిగాచి ఇండస్ట్రీ పేలుడు బాధిత కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం చెల్లిస్తామని సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్రకటన మోసపూరితమ�
ఒకవైపు దేశవ్యాప్తంగా స్మార్ట్మీటర్లపై పెద్దయెత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ‘స్మార్ట్మీటర్' ఓ ఫెయిల్యూర్ ప్రాజెక్టు అని.. రైతులకు, సామాన్యులకు ఆర్థిక నష్టాన్ని తీసుకొచ్చేలా ఈ స్కీమ్ ఉన్నదని ని�
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ పరిశ్రమలో భారీ పేలుడు వల్ల మరణించిన 54 మంది కార్మికుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లిస్తామని ఆ కంపెనీ యాజమాన్యంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడ సిగాచి పరిశ్రమలో జూన్ 30న జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 54మంది మరణించిన దుర్ఘటనపై రిటైర్డ్ సైంటిస్ట్ బాబురావు వేసిన పిల్పై హైకోర్టులో మంగళవారం విచారణ కొనసాగి�
తిరుమల శ్రీవారి ఆలయంలో నైవేద్యం, ప్రసాదాల తయారీలో నాణ్యతాప్రమాణాలతో కూడిన దేశీయ ఆవు నెయ్యి, ఇతర పదార్థాలను వినియోగించడం లేదని హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.
NTR | టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన వ్యక్తిగత హక్కులను కాపాడాలంటూ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు అనుకూల తీర్పు ఇవ్వడం తెలిసిందే. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఈ–కామర్స్ వెబ్సైట్లలో తన �
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో సర్వే నంబర్ 181లోని భూదాన్ భూమిని అక్రమంగా బదిలీ చేశారంటూ ఐఏఎస్ అధికారి నవీన్మిట్టల్పై దాఖలైన ప్రైవేట్ ఫిర్యాదుపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కింది క�
Jubilee Hills | ఇటీవల జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చట్టవిరుద్ధంగా గెలిచారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓటమి చెందిన మాగంటి సునీతాగోపీనాథ్ హైక
మహిళ ఆత్మహత్య కేసులో ఆమె భర్త, అత్త, మామ, ఆడపడుచులకు కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను హైకోర్టు రద్దుచేసింది. మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆమె వేధింపులకు గురైనట్టు పోలీసులు ఆధారాలు చూపలేదని తె�
కక్షిదారుల కేసులను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ సూచించారు. సోమవారం సాయంత్రం మేడ్చల్, మల్కాజిగిరి కోర్టు ఆవరణలో మూడు ఫ్యామిలీ కోర్టులను కోర్ట్స్ ఆఫ్�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో సిగాచి పరిశ్రమలో జూన్ 30న జరిగిన పేలుడులో అగ్ని ప్రమాదం సంభవించి 54మంది కార్మికులు, సిబ్బంది సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందిన సంగతి తెలిసిం