భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐదో షెడ్యూల్ ఏరియాల్లోని జడ్పీటీసీ ఎన్నికల్లో ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్ల కల్పనపై స్పష్టత ఇవ్వాలని రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖ
కోకాపేటలో విలువైన సర్కారు భూమికి నకిలీ పట్టాలతో అధికారులు, న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించిన వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నది. వరుసగా ‘నమస్తే’ లో వస్తున్న కథనాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్
Tollywood Producers : సంక్రాంతికి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన 'మన శంకరవరప్రసాద్', 'రాజా సాబ్' చిత్రాల ప్రత్యేక షోల అనుమతి కోసం నిర్మాతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
Tamil Nadu: తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. మధురైలోని తిరుపరంకుండ్రం కొండపై ఉన్న రాతి స్తంభంపై దీపం వెలిగించొచ్చు అంటూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను తాజాగా మద్రాస్ హైకోర్టు (మ�
బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్రావును ఫోన్ట్యాపింగ్ కేసులో విచారణకు అనుమతించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖ లు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
వ్యక్తిగత కక్షతోనే తనపై తప్పుడు కేసు నమోదు చేశారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. దుర్గం చెరువును కబ్జా చేశాననేది పూర్తి నిరాధారమని ఖండించారు. శుక్రవారం అసెంబ్లీలో మీడియా ప్రతి�
రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. రిజర్వేషన్లు కల్పించాలంటూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది.
చావులో కూడా రేవంత్రెడ్డి ప్రభుత్వానిది అమానవీయ రాజకీయమే అని మరోసారి తేలిపోయింది. సిగాచి ఇండస్ట్రీ పేలుడు బాధిత కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం చెల్లిస్తామని సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్రకటన మోసపూరితమ�
ఒకవైపు దేశవ్యాప్తంగా స్మార్ట్మీటర్లపై పెద్దయెత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ‘స్మార్ట్మీటర్' ఓ ఫెయిల్యూర్ ప్రాజెక్టు అని.. రైతులకు, సామాన్యులకు ఆర్థిక నష్టాన్ని తీసుకొచ్చేలా ఈ స్కీమ్ ఉన్నదని ని�
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ పరిశ్రమలో భారీ పేలుడు వల్ల మరణించిన 54 మంది కార్మికుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లిస్తామని ఆ కంపెనీ యాజమాన్యంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడ సిగాచి పరిశ్రమలో జూన్ 30న జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 54మంది మరణించిన దుర్ఘటనపై రిటైర్డ్ సైంటిస్ట్ బాబురావు వేసిన పిల్పై హైకోర్టులో మంగళవారం విచారణ కొనసాగి�