భూదాన్ భూముల్లో నిర్మించుకున్న ఇండ్లను ఎలాంటి సమాచారమివ్వకుండానే అధికారులు కూల్చివేశారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు.
రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు సీఈవోను నియమిస్తారా? ఆ ఉద్దేశం ఏమైనా ఉన్నదా? అంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ సర్కార్ను ఆదేశించింది.
డీఎస్సీ 2017 నియామకాలలో దివ్యాంగుల రిజర్వేషన్ల అమలు కు సంబంధించి సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేట ఎత్తిపోతల పథకానికి అనుమతులన్నీ మంజూరయ్యేదాకా నిర్మాణ ప్రక్రియ చేపట్టరాదంటూ చెన్నైలోని జాతీ య హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది.
గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి కేటాయించిన భూమిపై మాత్రమే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడాన్ని ఆ పార్టీ తప్పు పట్టింది. రాజకీయ దురుద్దేశాలతో ఈ పిటిషన్ దాఖలు చేశారని వాదించింది. మంత్రిమండలి తీర్మానాల్
ఢిల్లీ మద్యం పాలసీ కేసును హైకోర్టు ఏప్రిల్ 6కు వాయిదా వేసింది. ఈ కేసులో నిందితులకు కింది కోర్టు క్లీన్చిట్ ఇవ్వడాన్ని సీబీఐ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై సోమవారం విచారణ జరిగి�
మేడ్చల్-మలాజిగిరి జిల్లా నిజాంపేట మండలం బాచుపల్లి పరిధిలోని ఏపీఆర్ ప్రణవ్ యాంటిల్లా గేటెడ్ కమ్యూనిటీ వద్ద రహదారి నిర్మాణం వెనుక ఎవరున్నారో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని హైకోర్టు బాచుపల్లి, దు�
జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్-462ఏ కింద మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. జ్యుడీషియల్ సభ్యులను కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామమని తెలిప�
కాంట్రాక్ట్ లేదా తాతాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగుల సేవల క్రమబద్ధీకరణ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఉమాదేవి కేసులో ఇచ్చిన గైడ్లైన్స్ మేరకు సమగ్ర పథకాన్ని రూపొందించే అంశాన్ని అమలు చేసే దిశగా పరి
హైకోర్టు బార్ అసోసియేషన్ సీనియర్ కార్యవర ్గసభ్యుడిగా నాగులూరి కృష్ణకుమార్గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం ఎన్నికలను ఈ నెల 26న నిర్వహిస్తారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్పై విచారణ కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, మాజీ మంత్రి టీ హరీశ్రావు ఇతరులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై గురువారం హైకోర్�
TS CET | టీఎస్సెట్ ఫలితాలు వచ్చిన సంవత్సరం తర్వాత కీలో తప్పులున్నాయని పిటిషన్ వేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఫలితాలను నిలిపివేయాలనే పిటిషన్పై గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకొ�