స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఏ,బీ,సీ,డీలుగా వర్గీకరించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించే లా ఉత్తర్వులు జారీచేయాలని కోరుతూ హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలైంది. వర్గీకరణకు అనుగుణంగా రిజర్వేషన్�
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ నిర్మాణశైలి అత్యద్భుతంగా ఉన్నదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్సింగ్ కితాబునిచ్చారు.
బాధితులకు సత్వరమే న్యాయం అందేలా చూసి, రాజ్యాంగ లక్ష్యాలను నెరవేర్చేందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు నైతిక విలువలు పాటిస్తూ చిత్త శుద్ధితో కృషి చేయాలని హై కోర్టు చీఫ్ జస్టిస్ అపరే�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో సబ్రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు కలగానే మా రింది. బీఆర్ఎస్ హయాంలో పటాన్చెరుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మంజూరు చేస్తూ జీవో జారీ అయ్యిం ది. సంగారెడ్డి జిల్లాలో ర
కొందరు అభ్యర్థులు ఈ పోస్టుల భర్తీలో తమకు అన్యాయం జరిగిందంటూ హైకోర్టును ఆశ్రయించారు. టీజీపీఎస్సీ భర్తీ అయిన పోస్టుల్లో కొన్నింటిపై అభ్య ర్థులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
న్యాయ సమీక్షకు నిలబడదని తెలిసే కాంగ్రెస్ ప్రభుత్వం జీవో9 జారీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీరని ద్రోహం చేసిందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం తొందరపాటు చర్యలతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అయింది. రిజర్వేషన్ల అంశం హైకోర్టు పరిధిలో ఉండగానే ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ ఇవ్వడం, జీవో ద్వారా రిజర్వేషన్లు అసాధ్యం అ�
స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42% పెంచడంపై హైకోర్టు ద్వారా స్టే తెచ్చుకోవడంలో విజయం సాధించిన పిటిషనర్లు శుక్రవారం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు �
బీసీ రిజర్వేషన్లను పెంచకుండా పాత విధానంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలును మాత్రమే నిలిపివేస్తున్నట్టు, ఎన్నికల నోటి�
రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, నాగారం గ్రామంలోని భూదాన్ భూముల్లో నిర్మాణాలు చేయరాదన్న ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వారి కుటుంబసభ్యు లు, ప్రైవేట్ వ్యక్తులు నిర్మాణాలు చేయడంప�
Sabarimala | ప్రముఖ క్షేత్రమైన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో గోల్డ్ ట్యాంపరింగ్ ఆరోపణలున్నాయి. ఈ అంశంపై ఆరువారాల్లోగా దర్యాప్తు చేసి పూర్తి నివేదిక సమర్పించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను కేరళ హైకోర్టు శు�
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల జాతీయ బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు నీరటి రాజ్ కమార్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో అంబేద్కర్ కూడలి వద్ద పెద్ద ఎత్తున బీసీ సంఘాల నాయకులు పాల్గొని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు
బీసీ రిజర్వేషన్లు పెంచుతామంటిమి.. బీసీలను హామీలిస్తిమి.. కోర్టుల్లో నిలువని జీవో ఇచ్చి బోల్తాపడ్తిమి.. ఈ దశలో బీసీలకు ఏం సమాధానం చెప్దాం. ముఖమెట్ల చూపుదాం’ అని కాంగ్రెస్ నేతలు అయోమయంలో పడ్డారు. స్థానిక ఎ�