యుక్తవయసులో పరస్పర అంగీకారం తో ఏర్పడిన ప్రేమను ఆధారం చేసుకొని తన పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం సుప్రీంకోర్టు, పలు హైకోర్టులు జారీచేసిన ఉత్తర్వులకు విరుద్ధమని, తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయా
ఓటరు జాబితాలో ప్రస్తుతం పేర్లు లేకపోయినా ప్రస్తుతం చేపట్టిన ఎన్నికల సంఘం ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ద్వారా చట్టబద్ధంగా ఓటు హకు పొందడానికి అవకాశం ఉన్నదని హైకోర్టు మంగళవారం తేల్చి చెప్పింది.
రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో-9లోని నాలుగు మార్గదర్శకాల అమలుపై గతంలో విధించిన మధ్యంతర స్టేను హైకోర్టు మంగళవారం మరోసారి పొడిగించింది. ఇంజినీరింగ్ కళాశాలల ఫీజుల వసూలు, ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధ
ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో ఉపయోగిస్తున్న దరఖాస్తు ఫారాల్లో భాషకు సంబంధించి దాఖలైన పిటిషన్పై హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి నిరాకరించింది.
దేశ రక్షణ కోసం అహర్నిశలు ప్రాణాలను పణంగా పెట్టే సైనికులకు ఇంటి పట్టా ఇచ్చే విషయంలో స్థానికత ఆపాదించడం సబబు కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. స్థానికత ఆధారంగా ఏపీకి చెందిన మాజీ సైనికుడికి ఇంటి స్థలం పట్టా
డాక్టర్ బీఆర్ అంబేదర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజ్యసభ సభ్యుడు, రచయిత కోడూరి విజయేంద్రప్రసాద్పై చేసిన ఫిర్యాదును పోలీసులు మూసేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బీ రాంప్రసా�
రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(సర్) ప్రక్రియలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధి వెలుపల ఎన్యుమరేషన్ ఫారాలను కేవలం తెలుగులో మాత్రమే ఎందుకు పంపిణీ చేస్తున్నా�
కోర్టు ధికరణ కేసులో నోటీసులు జారీ చేసినప్పటికీ హాజరుకాకపోవడంపై రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి యోగితారాణా తీరును హైకోర్టు తప్పుపట్టింది. కోర్టులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించింది.
బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలుపొంది, అధికార కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు స్పీకర్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిష
ఇంజినీరింగ్ కళాశాలల ఫీజుల వసూళ్లు, ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసిన జీవో-9లోని నాలుగు కీలక మార్గదర్శకాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీచ�
Rahul Gandhi : కాంగ్రెస్ సీనియర్ లీడర్, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ క్షమాపణలకు అంగీకరించారు. గతంలో మాజీ సీఎం, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తనయుడు కార్తికేయ సింగ్పై తాను చేసిన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చే