చిన్నారులపై జరిగే లైంగికదాడుపై నిజాయితీగా విచారణ జరిపి, సత్వరమే శిక్షలు అమలు చేస్తే పోక్సో చట్టం ఓ గేమ్ చేంజర్గా మారుతుందని, పిల్లలపై అత్యాచారానికి యత్నించాలంటేనే భయపడే రోజులు రావాలని సుప్రీంకోర్టు
ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్కు మధ్యప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన కుటుంబీకుల స్వాధీనంలోని రూ.15 వేల కోట్ల ఆస్తులను శత్రు ఆస్తులుగా ప్రభుత్వం ప్రకటించడాన్ని ఆయన కుటుంబ సభ్యులు సవాల్ చేశ�
ఇంటర్మీడియట్కు డిప్లొమా సమానమేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతోపాటు టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు సైతం ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తుచేసింది.
ఇదీ సున్నం చెరువు విస్తీర్ణంపై కొనసాగుతున్న మూడు ముక్కలాట. రెవెన్యూ శాఖ లెక్కలకు, హెచ్ఎండీఏ సర్వేకు, హైడ్రా చెప్తున్న వివరాలకు ఎక్కడా పొంతన లేదు. చెరువు విస్తీర్ణంలోనే ఇంత గందరగోళం ఉండటం ఒక ఎత్తయితే, రె�
కూల్చివేసిన చోట కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి హైడ్రా సిబ్బంది ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై ఎవ రు ప్రశ్నించినా ‘మీరు ఎవరికైనా చెప్పుకోండి మా పని మేం చేస్తం’ అని హైడ్రా అధికారులంటున్నారని బాధ
సర్వే చేయకుండా ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు ఉన్నాయని హైడ్రా ఎలా నిర్ణయిస్తుందని హైకోర్టు ప్రశ్నించింది. ట్యాంక్బండ్ పకనే ఉన్న సచివాలయం, బుద్ధభవన్, నెక్లెస్రోడ్, ప్రసాద్ ఐమాక్స్ మొదలైన వాటికి ఎ
ఇవి అక్రమ నిర్మాణాలు.. అని సదరు అక్రమ నిర్మాణాల వద్ద బోర్డులు, అవసరమైతే హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీకి హైకోర్టు కీలక సూచన చేసింది. ఫలానా భవనం అక్రమంగా నిర్మాణం అనే విషయం తెలిస్తే ప్రజలు మోసపో�
తెలంగాణలో వ్యవసాయ మిగుల భూ ముల గరిష్ఠ పరిమితి చట్టం (ల్యాండ్ సీలింగ్ యాక్ట్) అమలుపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. న్యాయవాదులు గౌస్ మీరా మొహినుద్దీన్, సుద్దాల చలపతిరావు, వాకి
నాగరికత పెరుగుతున్నప్పటికీ మహిళల పట్ల వివక్ష కొనసాగుతున్నదని హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ సుజయ్పాల్ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల పట్ల ఎకడ వివక్ష ఉందో ఆదిలోనే గుర్తించి దానిని రూపుమాపినప్పుడే స�
మూల్యాంకనం నిమిత్తం ప్రభుత్వ విద్యాసంస్థల్లో పనిచేసే వారిని ఎంపిక చేసేందుకు అనుసరించిన విధానం ఏమిటో వివరించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)ని హైకోర్టు ఆదేశించింది.
హైడ్రాపై రాష్ట్ర హైకోర్టు మరోసారి నిప్పులుచెరిగింది. హైడ్రా హద్దులు మీరుతున్నదని, దానికి చట్టం, నియమ నిబంధనలు ఏమీ లేవా? అని ఆగ్రహం వ్యక్తంచేసింది. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేపడతారని ప్రశ్నించ�
ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యపై అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లో తప్పుడు వివరాలు పేర్కొన్నందుకు అనర్హత వేటుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగా తప్పు చేయలేదని పేర్కొంటూ బీర్ల