Ganesh Puja | వినాయక చవితి సందర్భంగా గణేశ్ మండపాల వద్ద మితిమీరిన సౌండ్తో ఉండే మైక్లను ఏర్పాటు చేయవద్దంటూ హైకోర్టు మంగళవారం మార్గదర్శకాలను జారీచేసింది.
ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల తొలగింపు, జలవనరుల సంరక్షణ పేరిట పేదల ఇండ్లు కూల్చుతున్న హైడ్రాకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. గతంలోనే పలు కేసులలో హైడ్రా చర్యలను తప్పుబట్టిన హైకోర్టు.. మరోసారి ఆగ్రహం వ్యక్తంచ�
Boney Kapoor| బాలీవుడ్ దిగ్గజ నటి శ్రీదేవి సి తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో అగ్రనటిగా రాణించిన ఆమె తన జీవితంలో ఎన్నో విలువైన స్థిరాస్తులను కొనుగోలు చేశారు. ఆమె మరణానంతరం భర్త బోనీ కపూర్ మరియు కూతుళ్ల
నిషేధి త జాబితాలోని భూముల వివరాలను గుట్టుగా ఉంచడం ఏమిటని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆ భూముల వివరాలు ప్రజలకు తెలిసేలా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీసింది. నిషేధిత భూముల జాబితాను �
‘తల్లిదండ్రుల మధ్య పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవాల్సిన తొమ్మిదేండ్ల కొడుకు కన్న తండ్రి చితికి నిప్పు పెట్టే దయనీయ పరిస్థితి ఏర్పడింది. కేక్ కట్ చేయాల్సిన రోజున తలకొరివి పెట్టడం ఆ బాలుడి జీవితంలో ఎప�
కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బరాజ్లపై జస్టిస్ పీసీ ఘోష్ సమర్పించిన నివేదికను ప్రభుత్వం సంక్షిప్తంగా నోట్ తయారుచేసి బయటపెట్టడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి, రాష్ట్ర
విద్యుత్తు స్తంభాలకు అనుమతి లేని కేబుళ్లను తక్షణమే తొలగించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అనుమతి ఉన్న కేబుళ్లను మాత్రమే ఉంచాలంది. అనుమతులు ఉన్న వాటిని గుర్తించి కొనసాగించాలంది. అనుమతి ఉన్న వా�
భర్త నిరుద్యోగిగా ఉండటాన్ని భార్య ఎత్తిపొడవటం, ఎగతాళి చేయడం, ఆర్థిక కష్టాల్లో ఉన్నపుడు అసమంజసమైన కోరికలు కోరడం మానసిక క్రూరత్వమేనని ఛత్తీస్గఢ్ హైకోర్టు తెలిపింది. ఈ కారణాల రీత్యా భర్తకు విడాకులు మంజ�
సాదా బైనామా దరఖాస్తులను హైకోర్టు అనుమతి వచ్చిన తర్వాత పరిశీలించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. పీవోటీ కేసులలో కొత్త అసైన్మెంట్ భూమి కింద ప్రభుత్వం లబ్ధి చేకూర్చేందుకు �
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక పూర్తి రాజకీయ నివేదికలా ఉన్నదని, దానిని రద్దు చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు హైకోర్టును కోరా
భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలోని శ్రీబాలాజీ వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి 50 సంవత్సరాల క్రితం తీసుకున్న 60 ఎకరాల భూమికి ప్రభుత్వం ఇప్పటికీ పరిహారం చెల్లించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్