రంగారెడ్డి జిల్లా నాగారంలోని 181, 182, 194, 195 సర్వే నంబర్లలోని భూదాన్ భూముల అన్యాక్రాంతంపై విచారణ కమిషన్ వేయాలో? లేదో? తేలుస్తామని హైకోర్టు స్పష్టంచేసింది. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పు వాయిదా వేసింది.
TG High Court | సిగాచీ పరిశ్రమలో పేలుడు ఘటనపై హైకోర్టులో పిల్ దాఖలైంది. పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు.. పరిశ్రమ ప్రమాదంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాల�
శేర్లింగంపల్లి జోన్ అ ర్బన్ బయోడైవర్సిటీ వింగ్ డిప్యూటీ డైరెక్టర్ అనిల్కుమార్ ఉద్యోగోన్నతిపై 3నెలల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
డీఎస్సీ-2003 నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు పాత పెన్షన్ పథకానికి అర్హులేనని హైకోర్టు స్పష్టంచేసింది. వారందరికీ పాత పెన్షన్ పథకాన్నే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసి�
రేవంత్ సర్కారుకు స్థానిక సంస్థల ఎన్నికల భయం పట్టుకున్నది. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ పరిస్థితి దృష్ట్యా స్థానికంగా భంగపాటు తప్పదని తేలిపోవడంతో రేవంత్ ప్రభుత్వం కుడితిలో పడ్డ ఎలుకలా గిలగిలా కొట్టుకుం�
ఫార్మాసిటీ భూసేకరణలో అవార్డు జారీ చేసిన భూములు తమ స్వాధీనంలో ఉన్నాయంటూ ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి ఓ దినపత్రిక ద్వారా చేసిన వ్యాఖ్యల్లో ఏ మాత్రం వాస్తవం లేదని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ సమన్వ
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో జూన్ 30న సంభవించిన ఘోర పేలుడు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు, గాయపడిన వారికి న్యాయం చేయాలని కోరుతూ �
‘ఉద్యోగుల పెండింగ్ బిల్లులు బాకీపడ్డ మాట వాస్తవం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితేం బాగాలేదు. అప్పులకు వడ్డీలు కట్టేందుకే పైసల్లేవు. మొత్తం పెండింగ్ బిల్లులను ఒకే సారి విడుదల చేయలేం.
రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు న్యాయం అందించాల్సిన బా ధ్యత మనందరిపై ఉన్నదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ చెప్పారు. హైకోర్టు ఏడో సీజేగా శుక్రవా�
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) నిర్వహణపై ఆరోపణలు వచ్చినందున ఈనెల 28వ తేదీ వరకు సెలక్షన్ కమిటీని ఎంపిక చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఆదేశాలను జారీ చేసింది.
విద్యుత్తు సరఫరాలో హెచ్చుతగ్గులకు సంబంధించిన అదనపు చార్జీల బకాయిలు రూ.179 కోట్లు చెల్లించాలని రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థలు ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్కు కేంద్ర విద్యుత్తు నియంత్రణ కమిషన్ (సీఈఆర�
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ సర్కార్ కక్కలేక.. మింగలేక సతమతమవుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ 42 శాతం రిజర్వే�
కనీస వేతనాల బోర్డు చైర్మన్, సభ్యులుగా స్వతంత్ర వ్యక్తులను కాకుండా ట్రేడ్ యూనియన్ల నేతలను నియమించారన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. బోర్డు చైర్మన్గా �