Municipal Elections | రాష్ట్రంలో పురపాలక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇప్పటివరకు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని నిలదీసింది. ఎప్పటిలోగా నిర్వహిస్తారో చెప�
రంగారెడ్డిజిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట్ గ్రామంలో ఫార్మాసిటీకోసం సేకరించిన భూమిలో ఎన్ఐయూఎం (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్) కార్యాలయం నిర్మించటానికి ప్రభుత్వం ఏర్పాట్లు
ఏపీ, తెలంగాణ రెండు రాష్ర్టాల్లో ప్రస్తుతం ఏం జరుగుతున్నదంటే చిత్ర విచిత్రమైన కేసుల నమోదు ప్రక్రియ జరుగుతున్నది. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినా, ప్రభుత్వాన్ని విమర్శించినా టెర్ర�
హైదరాబాలోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)కు భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో చెల్లదని హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. అయితే, ఐఏఎంసీ నిర్వహణకు రూ
Gold Stolen From Judge's Bedroom | హైకోర్టు న్యాయమూర్తి బెడ్రూమ్ నుంచి బంగారం చోరీ అయ్యింది. అత్యంత భద్రత ఉండే జడ్జి నివాసంలో ఈ దొంగతనం జరిగిన విషయం తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. ఆ న్యాయమూర్తి ఫిర్యాదుపై కేసు నమోదు చే�
గడువు ముగిసిపోయి నిరాదరణకు గురవుతున్న గ్రామపంచాయతీలకు నూతన పాలక వ్యవస్థలు ఏర్పాటుపై ఇంకా సందిగ్ధం కొనసాగుతూనే ఉన్నది. మరో మూడు నెలల్లోపు ఎన్నికల తతంగం పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను 90 రోజుల్లో నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన తరుణంలో జరుగబోయే పరిణామాలపై ప్రజల్లో ఆసక్తి నెలకొన్నది. ఎన్నికల నిర్వహణకు ఉన్న అడ్డంకులు ఏమిటనే అంశంపై చర్చ జరుగుతున్నది
ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీడియా సంయమనం పాటించాలని హైకోర్డు నిరుడు సూచించింది. అయినప్పటికీ కొన్ని మీడియా సంస్థల తీరు మారడం లేదు. వ్యక్తిగత గోప్యతను పట్టించుకోకుండా ఉద్దేశపూర్వకంగా కొందరు వ్యక్తులను లక�
ముస్లిం మహిళ ‘ఖులా’ విడాకులు తీసుకునేందుకు చట్టబద్ధత ఉన్నదని, ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పు చట్టబద్ధమేనని హైకోర్టు వెల్లడించింది. ఖులా విడాకులు తీసుకునే ముందు ముస్లిం మహిళ తన భర్త సమ్మతిని పొందాల్సిన �
‘గత ఏడాది జనవరి 31తో గ్రామ సర్పంచుల పాలన ముగిసింది. రాజ్యాంగం ప్రకారం గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి.
కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ వచ్చిన రెడ్డి సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్నదనే ప్రచారంలో వాస్తవం లేదని, వారికి పార్టీలో తగిన ప్రాతినిధ్యం కొనసాగుతుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ స్ప
గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో దాఖలైన పిటిషన్లపై బుధవారం తీర్పు వెలువరించిన హైకోర్టు.. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన చర్యలను ప్రభుత్వం 30 రోజుల్లో పూర్తిచేయాలని, గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను సెప్టెంబ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల తరహాలోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం అమలు అంశంపై కూడా సందిగ్ధత నెలకొన్నది. ఆ చట్టాన్ని సవాల్ చేస్తూ ఇప్పటికే పలువురు దళితసంఘాల నేతలు కోర్టును ఆశ్రయించా