బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ జీవో 9ని కాంగ్రెస్ ప్రభుత్వం తొ లుత విడుదల చేసింది. ఆ వెంటనే షెడ్యూల్ విడుదల చేసింది. హైకోర్టు స్టే విధించడంతో ఆ జీవో అమలు అటకెక్కింది. జీ
గూప్-2 పోస్టుల భర్తీకి 2015లో వెలువడిన నోటిఫికేషన్కు అనుగుణంగా నియమితులైన ఉద్యోగులకు హైకోర్టులో ఊరట లభించింది. నిబంధనలకు విరుద్ధంగా గ్రూప్-2 పోస్టుల ఎంపిక జరిగిందంటూ ఈ నెల 18న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్ప�
సంగారెడ్డి జిల్లా, పటాన్చెరు మండలం, పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి 54 మంది మరణించిన ఘటనపై జరుగుతున్న దర్యాప్తు తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది.
హైడ్రా కమిషనర్ రంగనాథ్కు కోర్టు అంటే కనీసం గౌరవం లేనట్లుందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టు ఆదేశాలను లెక చేయడం లేదని తప్పుపట్టింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇదే తీరును కొనసాగిస్తే వారెంట్ జ�
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వెలువడిన నోటిఫికేషన్లో నాగర్కర్నూల్ జిల్లా వ్యాప్తంగా రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ నాయకులు హైకోర్టుకు వెళ్లారు. వెల్దండ మండలం తిమ్మినోనిపల�
కేవలం ఆరుగురు ఎస్టీలున్న మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్పట్నం గ్రామంలో సర్పంచ్ పదవితో పాటు మూడు వార్డులను ఎస్టీలకు కేటాయించడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. రిజర్వేషన్ల కేటాయింపు తీ�
బీసీలకు రిజర్వేషన్ల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిషన్ రిపోర్టును అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. రిజర్వేషన్లను ఖరారు చేస్తూ జారీ చేసిన జీవో 46ను సవాల్ చేస్తూ వికారాబ�
రాష్ట్రంలో రేవంత్రెడ్డి సర్కారు పలువురిని ప్రభుత్వ సలహాదారులుగా నియమించడాన్ని సవాలు చేస్తూ ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
HYDRAA | హైదరాబాద్ బతుకమ్మ కుంట వివాదంలో హైకోర్టు విచారణకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రత్యక్షంగా హాజరుకాకపోవడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యక్షంగా కోర్టులో హాజరుకాకపోతే నాన్ బెయిలబు�
రాజ్యాంగంలో పేర్కొన్న అంతర్గత తనిఖీలు, సమతుల్యత, పారదర్శకత, జవాబుదారీతనం, బాధ్యతాయుత పాలనను అందజేసేందుకు రాజ్యాంగం దోహదపడుతున్నదని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చెప్పారు.
పంచాయతీ రిజర్వేషన్లపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీచేసింది. ఏ ప్రాతిపాదికన రిజర్వేషన్లు కేటాయించారో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను
నివాస ప్రాంతాల్లో మద్యం దుకాణాలకు అనుమతులు ఇవ్వడం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. మేడ్చల్ మలాజిగిరి జిల్లా కీసర మండలం నాగారంలోని సత్యనారాయణ కాలనీలో మద్యం దుకాణం ఏర్పాటుకు అనుమతుల మంజూరుపై వివరణ ఇవ్వా�