Singireddy Niranjareddy | ఎస్బీఐ లాంటి దేశంలోని అతి పెద్ద బ్యాంకును బ్లాక్ మెయిల్ చేసే తరహాలో అనుకూల మీడియాలో కథనాలు రాయిస్తుండడం ఈ ప్రభుత్వ పనితనానికి పరాకాష్ట అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
High Court | బ్యాంకుకు తాకట్టు పెట్టిన భూమిలోని సమాధులను తరలించాలంటూ ఐడీబీఐ బ్యాంక్ చేసిన వాదనపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తంచేసింది. మరణించినవారికి హకులుండవా అంటూ నిలదీసింది. జీవించినవారితో సమానంగా మరణించినవ
ఉద్యోగ స్థలంలో లైంగిక వేధింపులపై వచ్చిన ఫిర్యాదును సరైన విచారణ లేకుండా మూసివేసినట్టు వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ)ను ఆదేశించింది. ఎన్సీడబ్ల్యూతో�
కనీస వేతనాల చట్టం-1948 రద్దయి దాని స్థానంలో వేతనాల కోడ్ -2019 అమల్లోకి వచ్చిన నేపథ్యంలో గతంలో వేతన ఉత్తర్వులను గెజిట్లో ప్రచురించాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించడానికి హైకోర్టు అనుమతించింది.
ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోయే భూమిని తనఖా పెడితే స్టేట్ బ్యాంక్ రుణం ఇవ్వడంపై హైకోర్టు విస్తుపోయింది. సదరు భూమిపై హైకోర్టు స్టే విధించినా దానిని తాకట్టు పెట్టుకొని రుణం ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నిం
అనుబంధ క్రికెట్ అసోసియేషన్లకు ప్రతి ఏడాదికీ రూ.3 లక్షల చొప్పున నిధులు విడుదల చేయాలంటూ అంబుడ్స్మెన్ జారీచేసిన ఆదేశాలను తప్పనిసరిగా అమలుచేయాలని తెలంగాణ హైకోర్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హె�
High Court | రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.237 కోట్లు అని ప్రచారం చేసుకున్న భూమి తమదేనని.. ఆ భూమిలో 5 ఎకరాలు తమవేనని, సదరు భూమిపై రిట్ ఆర్డర్ ఇవ్వాలని SBI హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో టీజీఐఐసీ భూముల వేలంపై �
హైదరాబాద్ రాయదుర్గంలోని తమ భూమిని రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా, చట్టవిరుద్ధంగా వేలం వేసిందంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైకోర్టును ఆశ్రయించింది. ఇటీవల రాయదుర్గంలో జరిగిన వేలంలో ఎకరం రూ.170 కోట్లు పలి�
SBI | రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.237 కోట్లు అని ప్రచారం చేసుకున్న భూమి తమదేనని.. ఆ భూమిలో 5 ఎకరాలు తమవేనని, సదరు భూమిపై రిట్ ఆర్డర్ ఇవ్వాలని SBI హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Hydraa | అన్ని న్యాయస్థానాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తర్వులు వచ్చి ఓ ఆస్తి ప్రైవేట్దేనని తేల్చినప్పటికీ హైడ్రా అక్కడ జోక్యం చేసుకోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ప్రైవేట్ ఆస్తిలో జోక్యం చేసుకోబ�
రంగారెడ్డి జిల్లా గుబ్బడిలో తాము కొనుగోలు చేసిన 4.30 ఎకరాల భూమిని చట్టవిరుద్ధంగా నిషేధిత జాబితాలో చేర్చారంటూ పిటిషన్ దాఖలు చేసిన హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, ఆయన సోదర�
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నెలన్నర రోజుల తర్వాత తాను పోటీచేసిన భవానీపూర్ స్థానంలో ఫలితాన్ని సవాల్ చేస్తూ టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం ఆమె
చట్ట ప్రకారం కొనుగోలు చేసిన భూమిని అధికారులు నిషేధిత జాబితాలో చేర్చారంటూ రిటైర్డ్ న్యాయమూర్తి అభినందన్కుమార్ షావిలి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గుబ్బడి మండ�
విద్యుత్తు కొనుగోలు ఒప్పందం ప్రకారం ఆదాయపు పన్నుశాఖకు చెల్లించిన మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్(ఎంఏటీ) రూ.24.39 కోట్లు రాబట్టుకోవాలన్న జీవీకే గౌతమి పవర్ లిమిటెడ్(ఆర్ఎస్పీఎల్)కు హైకోర్టులో చుకెదురైంద
తెలంగాణ మూలాలు ఉన్నవాళ్లనే హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని హైకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానం చేసింది. అసోసియేషన్ సోమవారం అత్యవసరంగా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించింది. హై కోర్టు న్యాయమూర్తు�