స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కలగానే మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తున్నది. గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సాకుగా చూపి రిజర్వేషన్లకు ఎగనామం పెడతారనే ఆంద�
High Court | రాష్ట్రంలో మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు (Panchayati Elections) నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (State Election Commission) తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఆదేశించింది. అదేవిధంగా ఎన్నికల సంఘానికి ఎన్నికల నిర్వహణకు కావాల్సిన
Local Body Elections | స్థానిక సంస్థలకు గత ఏడాదిన్నర కాలంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదంటూ దాఖలైన ఆరు పిటిషన్లపై హైకోర్టు బుధవారం తీర్పు చెప్పనున్నది.
స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్ను హైకోర్టు నిలదీసింది. గత ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని ఇచ్చిన హామీ ఇచ్చి ఏమైందని ప్రశ్నించింది. గత డిసెంబ�
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలోగా పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, లేకుంటే మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తామని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో ప్ర�
రిటైర్డ్ ఉపాధ్యాయులు సర్కారుపై పోరుబాట పడుతున్నారు. విరమణ పొంది పదిహేను నెలలు గడిచినా బెనిఫిట్స్ అందించకపోవడంపై సమరభేరి మోగించేందుకు సిద్ధమయ్యారు. ఆఫీసులు, ఉద్యోగ సంఘాల నాయకుల చుట్టూ తిరిగినా, చివరక
‘ఉత్తమ’ అధికారుల అండదండలు ఉంటే ఏదైనా సాధ్యమేననే విషయం ధాన్యం వేలం ప్రక్రియలో నిరూపితమైంది. గడువులోగా ధాన్యం ఎత్తకపోయినా వారిపై చర్యలు ఉండనే ఉండవు.. ఎన్నిసార్లు కోరితే అన్నిసార్లు అడగడమే ఆలస్యమనేలా గడు�
సిద్దిపేట జిల్లా దరిపల్లిలోని సర్వే నంబర్-294 వివాదాస్పద భూములపై రైతులు కోర్టును ఆశ్రయించారు. వారసత్వంగా వస్తున్న సదరు అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చి.. తమ భూములు తమకు అప్పగించాలని కోరారు.
హనుమకొండ జిల్లా సుబేదారి పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు.
అక్రమ నిర్మాణాలపై టౌన్ప్లానింగ్ విభాగం మరింత కఠినంగా వ్యవహరించనున్నది. ఇక మీదట సంబంధిత భవనాన్ని సీజ్ చేయనున్నారు. సదరు భవనం చుట్టూ ఎరుపు రంగు రిబ్బన్ను చుట్టడం, గేటుకు తాళం వేసి లక్కతో సీల్ చేయడం,